Home / KSR (page 104)

KSR

మానవతకు పట్టం కట్టిన కేసీఆర్ బడ్జెట్..!!

మంచి మనసున్న పాలకుడు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో … శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ ప్రగతి రథసారధి ,  ముఖ్యమంత్రి కేసీఆర్   ప్రవేశపెట్టిన మానవతా బడ్జెట్ ను విశ్లేషిస్తే అర్ధమవుతుంది . ఆయన ఒక ప్రగతి కాముక ఆలోచనల బాండాగారం . పేదల గురించి ఎంత అద్భుతంగా పథకాలను డిజైన్ చేయవచ్చో ఆయన అమలు చేస్తున్న పథకాలను చూస్తే తెలుస్తుంది . సమాజంలోని అన్ని వర్గాల కోణం లో …

Read More »

చెట్లు కొట్టడం కాదు, చెట్లు పెట్టడం మేలు అనేలా ప్రజల్లో చైతన్యం తేవాలి..!!

అడవులను రక్షించుకోవటం, పచ్చదనం కాపాడుకోవటం ఒక సామాజిక బాధ్యతగా సమాజంలోని అన్ని వర్గాలను అప్రమత్తం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత తరం ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్ తరాలకు పర్యావరణ పరంగా భరోసా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అడవుల రక్షణకు, పచ్చదనం …

Read More »

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే దయాకర్ రావు రేపు మంత్రిగా బాధ్యతలు స్వికరించనున్నారు.ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ అయ్యారు . పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్,ఆర్ డబ్యూఎస్ శాఖపై ముఖ్యమంత్రి  కేసీఆర్ కి ఎంతో నమ్మకం ఉందని  అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయ్యకుండా …

Read More »

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..!!

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి ఇవాళ మొదటిసారిగా   సమావేశమైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రేపు అసెంబ్లీ లో  ప్రవేశపెట్టనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఈ భేటీలో కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సప్లిమెంటరీ డిమాండ్స్‌ను కూడా ఆమోదించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్‌ …

Read More »

బాల మేధావికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రొత్సాహం

ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లితండ్రులు పడుతున్న కష్టానికి చలించి తొమ్మిదో తరగతి విద్యార్థి చేసిన ఒక అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించడంతోపాటు, సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్  కెటి రామారావు  ప్రశంసలను, ప్రోత్సాహాన్ని కూడా అందుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ …

Read More »

తెలుగుదేశాన్ని తొక్కుదాం… జగన్ కు అండగా నిలుద్దాం..!!

టీడీపీవాళ్లు మాట్లాడితే తాటతీస్తాం అంటున్నారని, తాటతీసేది ఎవరో 2019 ఎన్నికల్లో తెలుస్తుందన్నారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. 139 బీసీ కులాల సంక్షేమం గురించి ఈ సభ ద్వార వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ఇవ్వబోతున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీసీలైనా, మైనార్టీలైనా, ఎస్సీలైనా వైఎస్సార్‌సీపీకే మద్దతిస్తారని అన్నారు. తెలుగు దేశాన్ని తొక్కుదాం.. జగనన్నకు అండగా ఉందామన్నారు. అస్తమించే సూర్యుడు చంద్రబాబైతే.. మన జీవితాల్లో వెలుగులు నింపే …

Read More »

కేసీఆర్ అరుదైన నాయకుడు..!!

అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ కొనియాడారు. ఈ రోజు  సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని కేటీఆర్‌ తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటినట్లుగా చెప్పారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు.కేసీఆర్ పుట్టిన రోజున  పార్టీ కార్యకర్తలు …

Read More »

బతుకులు మార్చిన విధాత..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ముందుగా జన్మధిన శుభాకాంక్షలు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతుంది.ఈ ఐదేళ్ళ కాలంలో తెలంగాణ తనను తాను రుజువు చేసుకుంది.కేసీఆర్ లాంటి సమర్ధుడైన,ముందుచూపు కలిగిన నాయకుని పాలనలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణా వెలుగొందుతోంది.నేడు దేశానికి తెలంగాణా రోల్ మోడల్ గా నిలబడింది.తెలంగాణా పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుంటుందంటే మన పరిపాలన ఎలా ఉందో అర్దం చేసుకోవొచ్చు.. అయితే …

Read More »

ఈ నెల 20 లోపు 15 మంది టీడీపీ కీలకమైన నేతలు వైసీపీలోకి..!!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వలసలు జోరందుకున్నాయి.అయితే ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు,ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత వరం రోజులనుంచి చూస్తే.. మొన్న మేడా మల్లికార్జున రెడ్డి ఆ తరువాత ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ నిన్నటికి నిన్న అవంతి శ్రీనివాస్‌ , దాసరి జై రమేష్.. ఈ విధంగా అధికార పార్టీ నేతలంతా వైసీపీ అధినేత …

Read More »

ఆమంచి పంచ్‌కు బాబు దిమ్మ‌తిరిగి పోవాల్సిందే

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరును తీవ్రంగా ఎండ‌గ‌ట్టారు. ఫిబ్రవరి 13న టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే ఆమంచి పార్టీ మారి కాపులకు ద్రోహం చేశారని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి చిన్న రాజప్ప ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆమంచి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat