భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తాజాగా తన వృత్తి ధర్మాన్ని పాటించి మరోసారి ప్రజల మనసు గెలుచుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ బాధితురాలికి స్వయంగా ప్రథమ చికిత్స చేసి వైద్యుడిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు.నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు వెళుతున్న బైక్ ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీ …
Read More »చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫిర్యాదు..ఏమనో తెలుసా..?
ఇవాళ రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు.ఏపీలో సర్వేల పేరుతో వైసీపీ ఓటర్లను తొలగిస్తున్నారని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఈసీతో చెప్పిన విషయాలను గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు. ప్రజాసాధికారత సర్వేల పేరుతో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను కావాలనే తొలగిస్తున్నారని అన్నారు.అంతేకాకుండా పోలీసు పదోన్నతులను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని గవర్నర్ …
Read More »వైఎస్ జగన్ను కలిసిన ‘యాత్ర’ టీమ్.. ఎందుకంటే..?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రజలు, వైఎస్ అభిమానులు,జగన్ అభిమానులు , సినీ ప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే యాత్ర డైరెక్టర్, నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడుతూ… యాత్ర …
Read More »యాత్ర సినిమా చాలా బాగుంది..ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో భాగమైన ‘పాదయాత్ర’ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. ఈ సినిమా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వైఎస్సాఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా చాలాబాగుందని, వైఎస్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎస్-2 మల్టీప్లెక్స్ లో యాత్ర సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »బాబుకు మరో షాక్.. పార్టీని వీడే ఆలోచనలో ఆనం జయకుమార్ రెడ్డి..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది .ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో తిరుబాటు మొదలైంది. నెల్లూరు రూరల్ లో పార్టీ కీలకనేత ఆనం జయకుమార్ రెడ్డి తిరుగబడ్డారు. రూరల్ టీడీపీ టిక్కెట్ తనకు ఇస్తానని ఇంతకాలం మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టి ఇప్పుడు తన భుజంపైనే తుపాకీ పెట్టి తనను …
Read More »సిరిసిల్లలో రూ. 5కే భోజనం..స్వయంగా అందరికీ వడ్డించి స్థానికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రూ.5 ల భోజనం రుచితో పాటు నాణ్యత బాగా ఉండటంతో చాలా మంది నగరవాసులు మధ్యాహ్నం అవగానే భోజన స్టాళ్లను వెతికిమరీ తింటున్నారు. అయితే ఈ రూ.5 భోజనం ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభం …
Read More »కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించారు.ఇవాళ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. నల్గొండ నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీదేనని సూచించారు. సర్పంచ్గా ఓడిపోయిన వారు మనోధైర్యం కోల్పోవద్దనీ సూచించారు.
Read More »కాంగ్రెస్ కుటంబ రాజకీయం…నేతల భార్యలకు ముఖ్య పదవులు
విమర్శలు చేయడంలో ముందుండి…ఆచరించడంలో ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోమారు తన నైజాన్ని చాటుకుంది. ఎందరో ఆశావహులు ఉండగా…పదవుల పంపకం మాత్రం నేతల భార్యలకు కట్టబెట్టారు. ఈ ఉదంతం తాజాగా డీసీసీ పదవుల నియామకంలో ఈ విషయం స్పష్టమైంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలను అప్పగించింది. ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలకు డీసీసీ పదవులు కట్టబెట్టింది. భూపాలపల్లికి గండ్ర జ్యోతి, సంగారెడ్డికి నిర్మలా జగ్గారెడ్డి , మంచిర్యాలకు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వాఖ్యలు..!!
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి షాకులు ఇచ్చే ఎపిసోడ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో ఆయన పార్టీ పెద్దలను ఆయన ముప్పుతిప్పలు పెడుతుండగా, తాజాగా మరో బాంబు పేల్చారు. టీడీపీ పెద్దల రిక్వెస్ట్ మేరకు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి సిద్దా రాఘవరావుతో కలిసి చంద్రబాబుతో సమావేశమైన ఆమంచి… …
Read More »హైదరాబాద్కు మరో ప్రతిష్టాత్మక సంస్థ…2000 కోట్ల పెట్టుబడితో…
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రతిష్టాత్మక సంస్థల రాక కొనసాగుతోంది. తాజాగా, దక్షిణ కొరియాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ సేవల సంస్థ మిరే అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ.. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది ఈ రంగంలో సేవలు ఆరంభించిన సంస్థ.. ఇక్కడే బిజినెస్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ హైదరాబాద్తోపాటు పుణె, …
Read More »