పాదయాత్రకు ముందు వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన నవరత్నాలు ను కాపీ కొడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది.బుధవారం తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం జరిగింది ఈ సభలో ఆయన కీలక ప్రకటన చేశారు.తాము అధికారంలోకి రాగానే అవ్వా, తాతలకు నెలకు రూ.3 వేలు వృద్ధాప్య పింఛన్ ఇస్తామని ప్రకటించారు.అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు …
Read More »రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఆరునెలల్లో వైకుంఠధామాలు..సీఎం కేసీఆర్
మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (స్మశానవాటికలు) నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపి, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఉపయోగించుకుని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సిఎం చెప్పారు. నరేగా పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తుందో, అంతే మొత్తంలో …
Read More »చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చంపేందుకు కుట్ర…డీల్ @15లక్షలు
వైసీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నచిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ని చంపేందుకు ప్రస్తుత అధికార టీడీపీ నాయకులు చేసిన కుట్ర బట్టబయలైంది. చెవిరెడ్డిపై దాడి చేయాలని స్థానిక టీడీపీ నేత పులివర్తి నాని గత కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చెవిరెడ్డికి సంబంధించిన ప్రతి కదలికను తెలిపేలా ఆయన దగ్గర ఇద్దరు డ్రైవర్లను నియమించారు. ఇవాళ తిరుపతిలో మీడియాతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ..టీడీపీ …
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..200 మంది అధికారుల బదిలీ
అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించే నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అటవీశాఖ భారీ బదిలీలకు శ్రీకారం చుట్టింది. దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ విషయంలో, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్ బచావో – జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణకు, …
Read More »ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఈ నెల 23న దేశంలోని వర్సిటీల విద్యార్థులతో నిర్వహించే కేరళ అసెంబ్లీ సదస్సుకు రావాలని కేరళ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ ఎంపీ కవితను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఎంపి కవితను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుండి 25 వరకు నిర్వహిస్తున్న సదస్సును ఉప రాష్ట్ర …
Read More »యాదాద్రి పునరుద్ధరణ పనులు..సీఎం కేసీఆర్ కీలక సూచనలు..!!
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణ పనులకు నిధుల కొరత లేకుండా ఈ సారి బడ్జెట్లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత సహస్ర్రాష్టక కుండయాగం (1008 యాగ కుండాలతో) 11 రోజుల పాటు మహాయాగం నిర్వహించనున్నట్లు సిఎం …
Read More »కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వాఖ్యలు..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను జైలులో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్ తప్ప ఎవరూ పరామర్శించలేదన్నారు. ఈవిషయం నన్ను చాలా భాదించిందన్నారు. తనకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి విభేదాలు లేవని ..సంగారెడ్డి ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను కలుస్తానన్నారు. ముఖ్యమంత్రి …
Read More »బ్రేకింగ్..వైఎస్ షర్మిల కేసు..వెంకటేశ్వర్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యమైన ఆరోపణలు చేసిన కేసులో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెంకటేశ్వర్ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిపై ఐపీసీ 509, ఐటీ చట్టం 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గూగుల్ ఇచ్చిన ఐపీ అడ్రస్ ఆధారాలతో నిందితుడిని సీసీఎస్ పోలీసులు పట్టుకుని హైదరాబాద్ నగరానికి తరలించారు.కాగా వెంకటేశ్వర్ గుంటూరులోని ఓ …
Read More »కాంగ్రెస్ అంటేనే ఇంత…తన్నుకున్న రాష్ట్ర నేతలు
కాంగ్రెస్ నేతలంటే ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు ఇదే నిదర్శనం. సాక్షాత్తు ముఖ్యనేతల సమక్షంలో కొట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క సన్మాన సభ రసాబాసగా మారింది. గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, నూతి శ్రీకాంత్ వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కార్యకర్తలు ఒకరిపై ఒకరూ కూర్చీలు విసురుకున్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టి సన్మానించేందుకు శ్రీకాంత్ వేదికపైకి ఎక్కారు. వేదికపై …
Read More »ఢిల్లీకి జగన్…టీడీపీలో కొత్త భయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి వెళ్లే ఆయన, సాయంత్రానికి కల్లా తిరిగి వచ్చేస్తారు. అయితే, ఒక్కరోజు పర్యటనతో టీడీపీ కలవరం మొదలైందని అంటున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై …
Read More »