Home / KSR (page 112)

KSR

జ‌గ‌న్ పెట్టిన ష‌ర‌తుతో ద‌గ్గుబాటి షాక్ తిన్నారా?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాల‌కు ఇదో నిద‌ర్శ‌నం. తాను వ్య‌వ‌హ‌రించే తీరును మ‌రోమారు ఆయ‌న ప్ర‌స్పుటంగా చాటిచెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్‌ ఆదివారం కలిసిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తామిద్దరం వైసీపీలో చేరనున్నామని ప్ర‌క‌టించారు. అయితే, ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ …

Read More »

బాబు కుల‌పిచ్చి..బ‌య‌ట‌పెట్టిన వైసీపీ ఎంపీ

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థ‌పూరిత రాజ‌కీయాల‌ను, అవినీతి విధానాల‌ను…అదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప మ‌న‌సును వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు విశ్లేషిస్తున్నారు. ఒకే అంశంలో ఈ ఇద్ద‌రు నేత‌లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది పోల్చి చూసుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి ఇదే త‌ర‌హా ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రాజెక్టుల ప‌నితీరును…అవార్డుల విధానాల‌ను విజ‌య‌సాయిరెడ్డి వ‌రుస ట్వీట్ల‌లో వివ‌రించారు. …

Read More »

కాంగ్రెస్ పార్టీకి షాక్..6న వైసీపీలోకి కోట్ల..!!

ఏపీలోని కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఫిబ్రవరి 6వతేదీన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఉదయం హర్షవర్ధన్ రెడ్డి తన కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. అయితే ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ …

Read More »

కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహుర్తం రెడీ

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు కేబినెట్ విస్తరించొద్దంటూ ఈసీ ఆదేశించడం.. మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ టూర్, యాగంతో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపిన సంగ‌తి తెలిసిందే.  ఇక ఈ నెల 30వ తేదీతో పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి.. చండీయాగాన్ని కేసీఆర్ దిగ్విజయంగా నిర్వహించారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టిసారించారు. తాజాగా, కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. శనివారం …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యం

తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి మ‌రో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో వరి సాగు విస్తీర్ణం మరింత పెరిగి… ధాన్యం దిగుబడి పెరుగుతుందని… దాని ప్రభావం ధరలపై పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. దీంతో బియ్యం మార్కెటింగ్‌కోసం, పౌరసరఫరాల వ్యవస్థను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అధ్యయనం చేయించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ నిర్ణయించారు. బియ్యం మార్కెటింగ్‌పై అధ్యయన బాధ్యతలను సెంటర్‌ …

Read More »

కోదండ‌రాం జాడేది…పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప‌త్తాలేని అగ్గిపెట్టె పార్టీ

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న తెలంగా రాష్ట్ర స‌మితిపై ఉద్దేశ‌పూర్వ‌క వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన అజెండాగా రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఏర్పాటైన తెలంగాణ జనసమితి అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌న్న కోదండ‌రాం అనంత‌రం కాంగ్రెస్‌-టీడీపీ- సీపీఐతో ప్రజాకూటమిలో జ‌ట్టుక‌ట్టి బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ…బొక్కాబోర్ల ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న ఖాతాలో మ‌రో ప‌రాజ‌యం న‌మోదైంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అగ్గిపెట్టె పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు …

Read More »

జగ్గయపేటలో వైసీపీ హవా..సామినేని ఉదయభానుకే జైకొడుతున్న ప్రజలు..!!

ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా నడుస్తుంది.మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో పలు టీవీ చానెల్స్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వే చేస్తున్నాయి.ఇందులో భాగంగానే దరువు టీవీ జగ్గయపేట నియోజకవర్గంలో సర్వే చేసింది.ఈ సర్వేలో రానున్న ఎన్నికల్లో సామినేని ఉదయభానుకు ప్రజలు పట్టం కట్టనునట్లు తేలింది.1000 మందిలో 800 మంది ఉదయభానుకే జై కొట్టారు. 2014ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి స్వల్ప ఓట్లతో గెలిచిన శ్రీరాం రాజగోపాల్ …

Read More »

జగన్ హామీ..పర్చూరు నుంచే దగ్గుబాటి హితేష్ పోటీ..?

హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్‌ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు …

Read More »

వైసీపీ లోకి దగ్గుబాటి.. ముందే చెప్పిన దరువు..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు,సీనియర్‌ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లోని జగన్ నివాసంమైన లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు.గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం.. వైసీపీలో చేరే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌తో దగ్గుబాటి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమారుడు హితేష్‌తో కలిసి జగన్‌ నివాసానికి చేరుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి వైసీపీ జాతీయ …

Read More »

జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత గత కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఉంటున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్ మోహన్ రెడ్డి ఇక మొత్తంగా ఏపీలోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat