తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతుంది.మెజార్టీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటోంది. మొదటి విడతలో రాష్ట్రంలో 4వేల 479 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3వేల 701 గ్రామాలకు ఇవాళ పోలింగ్ జరిగింది.ఈ క్రమంలోనే రాత్రి 8.30 గంటల సమయం వరకు ప్రకటించిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన …
Read More »రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని..సహస్ర చండీ మహాయాగం..!!
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శ్రీ సహస్ర మహా చండీయాగం సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం , ఋత్విక్ వర్ణం , …
Read More »రానున్న ఎన్నికల్లో వైసీపీకి 100 సీట్లు..!!
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ,ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం మొదలు పెట్టాయి.అయితే ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటిచేస్తారో ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.రాష్ట్రంలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. …
Read More »ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికైన ఎంపీ కవిత..!!
గులాబీ దళపతి..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్గా ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ణ్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపికయ్యారు. జనవరి 31న దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు.ఎంపీగా కల్వకుంట్ల కవిత లోక్ సభలో పలు అంశాలపై తన ఆలోచనలను నిర్భయంగా పంచుకుంటున్నారు. పలు …
Read More »ఆ వార్త ఛానెల్ పై కేటీఆర్ ఫైర్..!! ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఓ ఇంగ్లీష్ మీడియా ప్రచురించిన వార్తపై తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళ్తే ఈ రోజు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర మహాచండీయాగం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే సీఎం కేసీఆర్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం కోసం, దేశానికి ప్రధాని కావాలనే ముఖ్య లక్ష్యంతోనే ఈ రోజు నుంచి ఐదు …
Read More »ఎమెల్యేగా సండ్ర ప్రమాణస్వీకారం…ఆ వెంటనే సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ తరఫున సత్తుపల్లి నుంచి గెలుపొందిన సండ్ర వెంకటవీరయ్య ఎట్టకేలకు ప్రమాణం చేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ టీడీపీ కలవరపాటుకు గురయ్యే కామెంట్లు చేశారు. టీఆర్ఎస్లో ఎప్పుడు చేరనున్నారనే మీడియా ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తాను ఏం చేసినా ప్రజాస్వామికంగానే చేస్తానన్నారు. తాను ప్రజల …
Read More »జగన్ ఇలాకాలో టీడీపీలో చీలిక..పరువుపోగొట్టుకుంటున్న పచ్చపార్టీ
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు అన్నట్లుగా టీడీపీవ వేస్తున్న ఎత్తులు విఫలమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీ పరువు పోగుట్టుకుంటోంది. జిల్లాలోని రాజంపేట టీడీపీ రాజకీయం చీలిపోయింది. వైసీపీలో గెలిచి టీడీపీలో మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గ్రూపులుగా చీలిపోయి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీంఓత నియోజకవరగ్ంలో అసలేం జరుగతోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆర్ …
Read More »ప్రతిపక్షాల ర్యాలీకి సీఎం కేసీఆర్ ఇందుకే వెళ్లలేదు
విపక్షాలు చేస్తున్న ప్రచారానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత చెక్ పెట్టారు. కోల్కతాలో జరిగిన ప్రతిపక్షాల ఐక్యతార్యాలీకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకాలేకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎంపీ కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల బిజీ కారణంగానే సీఎం కేసీఆర్ శనివారం కోల్కతాలో జరిగిన ఐక్యతార్యాలీకి హాజరు కాలేకపోయారని ఆమె స్పష్టం చేశారు. భవిష్య త్తులో బీజేపీయేతర, కాంగ్రెసేతర ర్యాలీల్లో టీఆర్ఎస్ పార్టీ …
Read More »అభిమానులను అక్కినేని అఖిల్ ఏమని కోరాడో తెలుసా..?
అక్కినేని అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్పుల్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ …
Read More »రహదారుల బాటపట్టండి..అధికారులకు సిఎం ఆదేశం..!!
రెండేళ్లలో తెలంగాణలోని రహదారులన్నీటినీ బాగు పరిచి అద్దంలా మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారుల కే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా, రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బిటి రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది? వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలి? …
Read More »