సిద్దిపేట జిల్లా కేంద్రంలో పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న అంజయ్య భార్యను ఓదార్చారు. అంజయ్య మృతదేహాన్ని చూసిన హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే అని దిగ్ర్భాంతికి లోనై..కంటతడి పెట్టారు. తాము ఆత్మీయ అధికారిని కోల్పోయామని హరీశ్ రావు అన్నారు. అంజన్న …
Read More »మీడియా ముందుకు ముఖ్య నేత…టీజేఎస్లో కలకలం
తెలంగాణ జేఏసీ రథసారథిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించిన తెలంగాణ జనసమితిలో కలకలం మొదలైంది. ఆయన పార్టీలో లుకలుకలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతలు సైతం తమ ఆవేదనను మీడియా ముఖంగా వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి నుండి పార్టీ కోసం పని చేసిన జ్యోష్న పార్టీకి రాజీనామా చేసినట్లు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె సోమవారం మీడియా ముందుకు రానున్నారని సమాచారం. టీజేఎస్లో అసమ్మతి సెగలు రగులుతున్నాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న …
Read More »అక్టోబర్ 8 తర్వాత ఎప్పుడైనా.. ఈసీ
గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లో జరుగుతాయని, డిసెంబర్లో ఫలితాలు వస్తాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం తెలిసిందే.ఈ క్రమంలోనే తాము తప్ప ఎవరూ ఇలాంటి ప్రకటనలు చేయొద్దని ఈసీ తర్వాత అసహనం వ్యక్తం చేసింది. అయితే కేసీఆర్ చెప్పినట్లే ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు స్పష్టమైన వెలువడుతున్నాయి.అక్టోబరు 8 తర్వాత ఎప్పుడైనాసరే ఎన్నికలు జరిగే అవకాశముందని శనివారం విడుదలైన ఈసీ ప్రకటనతో అర్థమవుతోంది. ముందస్తు …
Read More »తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనే
తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనేనన్నారు -AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కేసీయారే మరోమారు సీఎం అవుతారని అసద్ తేల్చి చెప్పారు. ఇతరపార్టీల్లోని నేతలెవరికీ ఆ స్థాయి లేదని స్పష్టం చేశారు. సర్కారును రద్దుచేసి ముందస్తుకు పోవాలంటే ఎంతో గుండెధైర్యం కావాలన్న అసదుద్దీన్.. అది కేసీయార్ ఒక్కరికే సాధ్యమన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు అందించిన సుపరిపాలనే.. టీఆరెస్ ను గెలిపించి తీరుతుందన్నారు. తమకు పదవుల మీద ఎప్పుడు …
Read More »కొండ సురేఖ కు వరంగల్ మేయర్ నరేందర్ సవాల్
కొండా సురేఖ చేసిన వాఖ్యాల పై వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ స్పందించి ఆమె కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు. కొండా దంపతుల ప్రవర్తన గురించి వరంగల్ నగర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజాతీర్పుకు కొండా సురేఖ సిద్ధంగా ఉండాలి. ప్రజలు సరైన తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరికెంత బలం ఉందో ఎన్నికల్లో తేల్చుకుందాం అని సురేఖకు నరేందర్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ మాకు …
Read More »కొండా దంపతులకు కౌంటర్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
కొండా దంపతులకు వరంగల్ టీఆర్ ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీతో రహస్య అజెండా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్లో కొండా చేరికపై ఉత్తమ్కుమార్రెడ్డి ముందే చెప్పారని.. పార్టీలో కొనసాగుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కార్యకర్తల మధ్య చీలిక తెచ్చే విధంగా కొండా దంపతులు ప్రయత్నించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కొండా …
Read More »బిల్ట్ కార్మికుల హర్షం..!!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ సమీపంలో ఖాయిలాపడిన బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) పరిశ్రమ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించింది. ఈ మేరకు ఐదు రకాల ప్రోత్సహకాలను ప్రకటిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ బిల్ట్ కార్మికులు నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. బిల్ట్ కార్మికుల కష్టాలు స్వయంగా తెలుసుకుని, వారికి వేతనాలు ఇప్పించడంలో, …
Read More »ఢీ అంటే ఢీ…బయటపడ్డ కాంగ్రెస్ కుమ్ములాట..!!
కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, రుద్రూరు మండలాల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది.. కాసుల బాలరాజ్, మాల్యాద్రి రెడ్డి వర్గాలు ఒకరిని ఒకరు తోసుకుంటూ తిట్టుకున్నారు. ఎవరికి వారు అనుకూల నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. బాన్సువాడ టికెట్ ఎవరికి ఇస్తారని ఆ పార్టీలోని కొందరు కార్యకర్తలు అడగటం, సీనియర్ కే టికెట్ ఇవ్వాలని మరో వర్గం అనడంతో …
Read More »గజ్వేల్ కు జనవరిలో రైల్…మంత్రి హరీష్
మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ తొలిదశ పనులు డిసెంబర్ లో పూర్తి చేసి జనవరిలో గజ్వేల్ కు రైలు నడుపుతామని భారీ నీటి పారుదల, మార్కెటింగ్,శాఖ మంత్రి హరీష్ రావుగారు చెప్పారు.మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలిపే ముఖ్యమైన రైల్వే లైన్ అని అన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రం, సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్కు, సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని, తూప్రాన్ ను …
Read More »తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్..మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్ అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగర కలాన్ లో జరగబోయే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను, ప్రధాన వేదిక నిర్మాణాన్ని మంత్రులు నాయిని, కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ కొంగర కలాన్ లో వచ్చే నెల 2న అసాధారణమైన స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని…ఎన్నికలు ఎప్పుడు …
Read More »