ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11వ తేదీల్లో నిర్వహించనున్న ‘‘ఆట బాలోత్సవ్’’ బ్రోచర్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు మినిష్టర్స్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. పిల్లల్లో చదువు ఒక్కటే కాకుండా వివిధ కళల పట్ల అవగాహన కల్పించడంలో ఈ ఉత్సవాలు ఉపయోగపడుతాయన్నారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ణాపకంగా మిగిలిపోతుందన్నారు. ఈ …
Read More »సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు 27 % వాటా..సీఎం కేసీఆర్
2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గత ఏడాది 25 శాతం వాటా ఇచ్చామని, ఈ సారి మరో రెండు శాతం పెంచి 27 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ను సిఎం ఆదేశించారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పిఆర్పి (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయిలను వెంటనే …
Read More »ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు మృతి..!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం నెలకొంది.కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ ఇవాళ ఉదయం గుదేపోటు తో మృతి చెందరు.కరీంనగర్ నగరం శివారులోని రేకుర్తి వంతెన వద్ద ప్రభాకర్కు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గామధ్యలోనే మృతి చెందారు. మార్నింగ్ వాక్కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రభాకర్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు …
Read More »వేసవి నాటికి హైదరాబాద్ లో 500 బస్తీ దవాఖానలు..మంత్రి కేటీఆర్
బస్తీ దవాఖానాల విస్తరణ మీద మంత్రులు కెటి రామారావు, లక్ష్మారెడ్డిలు ఉన్నతస్ధాయి సమీక్షా నిర్వహించారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్య అరోగ్య శాఖా, పురపాలక శాఖాధికారులు పాల్గోన్నారు. హైదరాబాద్లో జియచ్ యంసి పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజలనుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో వీటిని రాష్ర్ర్టంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రాష్ర్టంలోని అన్ని కార్పోరేషన్లతోపాటు పాత జిల్లా …
Read More »మహబూబ్ నగర్ కు 24కోట్లు విడుదల..!!
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్)ను హైదరాబాద్ లోని నక్లేస్ రోడ్డు వలె అభివృద్ధి చేయడానికి గాను ఐటీ & మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.24కోట్ల (జీఓ నం.651, Dt18.08.2018) జీఓ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లోని పాడుబడ్డ పెద్ద …
Read More »అందరినోట ఒకటే మాట..ఈసారి కూడా మళ్ళీ కేసీయారే సీఎం
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాల విషయంలో ఎవ్వరిని అడిగినా ఒకటే మాట . ఈ సారి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీయారే సీఎం . ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రైవేట్ సంభాషణల్లో ఇదే మాట చెబుతున్నరు . తెలంగాణలో అత్యధిక శాతం మంది ప్రజలది దాదాపుగా ఇదే అభిప్రాయం . ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన దాదాపు అన్ని సర్వేల్లో అధికార టి ఆర్ ఎస్ పార్టీకి …
Read More »అందరికీ రుణ ఫలాలు దక్కాలి..మంత్రి హరీష్
బీసీలందరికీ రుణ ఫలాలు దక్కాలి. ఏదడిగితే అదే ఇద్దాం. కుల వృత్తుల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్పోరేషన్ రుణాలు అందజేయడంలో నిజమైన అర్హులను గుర్తించాలని, చిరు వ్యాపారులందరికీ.. బహు ప్రయోజనం కలగాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం బీసీ, ఎంబీదీ- వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి జిల్లా కలెక్టర్ …
Read More »కేరళ వరద బాధితులకు మంత్రి జగదీష్ రెడ్డి విరాళం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కేరళ వరద బాధితులకు విరాళాన్ని ప్రకటించారు.కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం 9కోట్ల రూపాయల ను సీఎండీ ప్రభాకర్ నేతృత్వంలో మంత్రి జగదీష్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..ప్రకృతి బీభత్సం తో కేరళ …
Read More »కోమటిరెడ్డి, సంపత్లకు హైకోర్టులో చుక్కెదురు..!!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ …
Read More »ఈ నెల 24 నుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం..!!
‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్ ను కూడా 31 జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీనుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు …
Read More »