ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు శుభవార్త. ఎగువ నుంచి భారీ వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుండటంతో ఈ ఖరీఫ్ కు పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు జలసౌధలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , మిషన్ భగీరథ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ …
Read More »యువ క్రీడాకారుడికి మంత్రి కేటీఆర్ అభినందన
యువ క్రీడాకారుడికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించిన వరంగల్కు చెందిన 14 ఏండ్ల అర్జున్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. అబుదాబిలో జరిగిన పోటీల్లో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన పద్నాలుగేండ్ల అర్జున్తో మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్లోని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ను అభినందించారు. …
Read More »కేటీఆర్ సవాల్కు పారిపోయావు..విమర్శలెందుకు ఉత్తమ్?
ప్రజామోదాన్ని పొందలేని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …
Read More »ప్రజల్లో మొహం చూపించుకోలేకనే…ఫేస్బుక్లో ఉత్తమ్ ప్రేలాపనలు
ప్రజల్లోకి వచ్చి మొహం చూపించుకోలేకనే ఫేస్బుక్ లైవ్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యమం నుంచి వచ్చారని, పదవులకు అర్హత ఎవరికుందో ప్రజలు తేల్చాలి ఉత్తమ్ కాదని అన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని, టీఆర్ఎస్ నేతలు అలా కాదని అన్నారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కసారి ఉత్తమ్ చదువుకుని 2014 టీఆర్ఎస్ …
Read More »ఢిల్లీలో తెలంగాణ గళం బలంగా వినిపించిన మంత్రి హరీష్రావు
తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఢిల్లీ వేదికగా బలంగా గళం వినింపిచారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన 32వ జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానం పై ఢిల్లీలో సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాలను స్పష్టంగా తెలియజెప్పినట్లు వివరించారు. అనంతరం మంత్రి హరీష్రావు మీడియాతో …
Read More »కేరళకు తెలంగాణ మరో రెండు కీలక సహాయాలు
భీకరమైన వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక, ఆహార సంబంధమైన సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణా, ఒక లక్ష 25 వేల డోసుల వ్యాక్సిన్ పంపించాలని నిర్ణయించుకుంది. దీంతో పాటుగా కేరళకు 500 మెట్రిక్ టన్నుల బియ్యం …
Read More »“టీఆర్ఎస్ పార్టీలో చేరిన కుత్భుల్లాపూర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు”
అధికార టీఆర్ ఎస్ పార్టీ లోకి వలసలు జోరందుకున్నాయి .కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 125,126,127,129,132 డివిజన్ లకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ రోజు హైదరాబాద్ ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మరియు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు వారందరికి గులాబి కండువ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ అనంతరం వారు మాట్లాడుతూ. …
Read More »ఆఫర్ ఇచ్చి..రూమ్ కి రమ్మన్నాడు..RX 100 హీరోయిన్ సంచలన వాఖ్యలు..
ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..ఇప్పటికీ కూడా ఆ సినిమా పలు చోట్ల దుసుకేల్తుంది.ఈ క్రమంలోనే ఈ ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని కుండ బద్దలు కొట్టేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..గత నాలుగు …
Read More »కేరళ వరద భాధితులకు మెగా,అక్కినేని ఫ్యామిలీ భారీ సాయం
గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం వణికిపోతున్న సంగతి తెలిసిందే. అయితే వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం,పలు రాష్ట్ర ప్రభుత్వాలు ,సినిమా హీరోలు ,పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్లు కలిసి 50 లక్షల నగదు సాయం చేయగా, 10 లక్షల రూపాయల మందులు …
Read More »కేరళకు అండగా టీఆర్ఎస్ ఎంపీలు
కేరళ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఎంపీలు అండగా నిలిచారు.గత పది రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.భారీ వర్షాల కారణంగా సుమారు ఇప్పటివరకు 400 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.అంతేకాకుండాకొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే మన దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రం ముందుకొచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.25 కోట్ల ప్రకటించారు.ఆ మొత్తాన్ని …
Read More »