రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలు చాపచుట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ వాళ్లకింక రాష్ట్రంలో పట్టుందనే భ్రమలో ఉన్నారనీ.. ఎన్నికల తర్వాత బిక్కు మొఖాలేసుకోవడం ఖాయమని మంత్రి అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మనుగడ లేదని మంత్రి …
Read More »నా కల నెరవేరింది..వినోద్ కుమార్
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐటీ పరిశ్రమలు ప్రారంభం కావడంతో తన కల నెరవేరిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ లో ఐటీ పరిశ్రమలను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఐటీ రంగ ప్రతినిధులు, పలువురు ప్రొఫెసర్లు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో వినోద్ కుమార్ తన …
Read More »మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది… మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు… పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిటిషన్తో పాటు ఈ ఎన్నికలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు లైన్ క్లియర్ అయినట్టు అయ్యింది. కాసేపట్లో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి 10న నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జనవరి 11న నామినేషన్ల పరిశీలన …
Read More »ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర..మంత్రి కేటీఆర్
అసియా ఖండంలోనే అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభమేళా, అతి నిష్ఠ కలిగిన ఆదివాసీ బిడ్డల, అడవితల్లుల జాతర మేడారం జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకుందామని, పర్యావరణాన్ని కాపాడుకుందామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణ, మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేడారం జాతరలో ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దంటూ… ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీ (ఆడియో విజువల్)ని, ఎవీని ప్రదర్శించే ఎల్ ఇ డి …
Read More »టికెట్ రాలేదని ఆశావహులు నిరాశ చెందొద్దు..మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి హరీశ్రావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..’మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నా.. పని విషయంలో అలసత్వం వద్దు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికెళ్లి ప్రతి ఓటరును కలవండి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వారికి …
Read More »వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యాములు.. సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్ డ్యాములు నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్ డ్యాములు అవసరమో గుర్తించి, అందులో సగం చెక్ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతీ ఏటా చేపట్టాలని ఆదేశించారు. చిన్న నీటి వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి …
Read More »సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
నైతిక విలువల అంశాన్ని పాఠ్యఅంశంగా తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని మిషన్ ఎథిక్స్ ఇండియా సొసైటీ అభిప్రాయ పడింది. ఆ సొసైటీ అధ్యక్షుడు, ఎన్ ఐ ఆర్డీ డీజీ ఓఎస్డీ కేసిపెద్ది నరసింహా రాజు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో భేటీ అయింది. నైతిక విలువల అంశం పాఠ్యఅంశంగా పెట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం …
Read More »సిరిసిల్లకు షాపర్స్ స్టాప్..మంత్రి కేటీఆర్ హర్షం
ప్రముఖ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన షాపర్స్ స్టాప్ సిరిసిల్లలో తన యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సమక్షంలో ముంబైలో జరిగిన సమావేశంలో ఈ మేరకు షాపర్స్ స్టాప్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం( యంవోయూ) కుదుర్చుకున్నది. సిరిసిల్ల పట్టణంలో ఉన్న వస్త్ర పరిశ్రమ అనుకూల అవకాశాలను పరిశీలించిన తర్వతా అక్కడే తమ …
Read More »సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు శుక్రవారం సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు దుబ్బాక మండలం ధర్మారం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తెలంగాణలోని పల్లెలు.. గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి …
Read More »ఎంపీ అర్వింద్ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ తో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ” గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధాలతో.. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి ఎంపీగా గెలిచారు. ఐదురోజుల్లో పసుపు బోర్డును తీసుకు వస్తానని హామీచ్చి అర్వింద్ ఐదారు నెలలైన కానీ ఇంతవరకు పసుపుబోర్డు గురించి దిక్కు లేదు.. మొక్కు లేదు”అని అన్నారు. ఆయన …
Read More »