Home / KSR (page 16)

KSR

టీహబ్‌ భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌..మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మహానగరంలోని హోటల్‌ తాజ్‌కృష్ణలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్‌-ఇండియా డిఫెన్స్‌ ఒప్పందాలపై సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉంది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ‘టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో …

Read More »

40 ఎకరాల్లో 50కోట్ల రూపాయలతో..జహంగీర్‌ పీర్‌ దర్గా అభివృద్ధి

బుధవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, షాదనగర్ ఎమ్ఎల్ఏ ఆంజయ్య యాదవ్, ఏకె ఖాన్ లతో కలిసి సందర్శించారు. అనంతరం దర్గా అభివృద్ది పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..వివిధ ప్రాంతాలనుండి జహంగీర్ ఫిర్ దర్గా వచ్చే ప్రజలకు ( భక్తులకు ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 40 ఎకరాల్లో 50 …

Read More »

బస్తీ దవాఖానాలను ఉపయోగించుకోండి..మంత్రి సత్యవతి

దవాఖానాలకు రోగులు ఎంతో దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడొద్దనే గొప్ప ఉద్దేశ్యంతో వారికి అందుబాటులోనే వైద్యం ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ బస్తీ దవాఖానాలను తీసుకొచ్చారని, దీనివల్ల బస్తీవాసులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఆమె బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ …

Read More »

తెలంగాణ దేశానికే ఆదర్శం.. మంత్రి తలసాని

యావత్ భారత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న వివిధ పథకాలు పలురాష్ర్టాలకు రోల్‌మోడల్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం సనత్‌నగర్‌ నియోజక వర్గంలో క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాకెట్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతోనే కేసీఆర్‌ అన్ని పండుగలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్నారని అన్నారు. …

Read More »

పకడ్బందీగా క్రిస్మస్ విందు ఏర్పాట్లు..!!

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చే విందు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని రాష్ట్ర మైనారిటీ,షెడ్యూల్ కులాల అభివృద్ధి,దివ్యాన్గుల మరియు సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం లాల్ బహదూర్ స్టేడియంలో క్రిస్మస్ విందు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చే విందు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నట్లు …

Read More »

ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు..మంత్రి కేటీఆర్‌

ఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ పాలసీల వలన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చాయని, టియస్ ఐపాస్ ద్వారా ఇప్పటిదాకా 11569 కంపెనీలు అనుమతులు ఇచ్చామని, ఇందులో సూమారు 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, దీని …

Read More »

మహిళా, శిశు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట ..!!

తెలంగాణలో మహిళా శిశుసంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని, వారికోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. చిన్నారులు తల్లిగర్భంలో ఉన్నప్పుడే వారికి పౌష్టికాహారం లభించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. గర్భవతులైన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అనేక పధ కాలు అమలుచేస్తోందన్నారు. సోమవారం తార్నాకలోని ఎన్‌ఐఎన్‌లో బాలామృతంప్లస్‌ పథకాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మంత్రి సత్యవతి కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా …

Read More »

తెలంగాణ చరిత్ర సృష్టించబోతోంది..మంత్రి నిరంజన్ రెడ్డి

వేరుశెనగ ఉత్పత్తి, మార్కెటింగ్‌ల్లో రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో రాష్ట్రం చరిత్ర సృష్టించబోతోందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు . వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సంయుక్తాధ్వర్యంలో జిల్లా కేంద్రంలో “ ‘వేరుశెనగ సాగు, మార్కెటింగ్’పై నిర్వహించిన జిల్లాస్థాయి రైతు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులు ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి విత్తన మార్పిడి చేయాలని …

Read More »

ఎంపీ అరవింద్‌పై చీటింగ్ కేసు పెట్టాలి..!!

నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు బోర్డు విషయంలో పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తామని బాండ్ రాసిచ్చి రైతులను తప్పుదోవ పట్టించారని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మభ్యపెట్టి గెలిచారని విమర్శించారు. రైతుల దృష్టిలో అరవింద్‌ మోసగాడిలా మారిపోయారన్నారు. అరవింద్‌ తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురిపై చీటింగ్ …

Read More »

మంత్రి కేటీఆర్ తో కెనడా ఇన్‌ఫ్రా మంత్రి ప్రసాద్‌ పండా భేటీ..!!

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కెనడాలోని అల్ బెర్టా ఫ్రావిన్సు మౌళికవసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా ఈరోజు కలిసారు. మంత్రి కేటీఆర్ నందినగర్ నివాసంలో కలసిన కెనడా మంత్రి, అల్బెర్టా ఫ్రావిన్సుతో తెలంగాణ మద్య వ్యాపార వాణిజ్య అవకాశాలపైన చర్చించారు. తెలంగాణలో ఐటి పరిశ్రమ రంగ అభివృద్ది గురించి చాల సానూకూల ఫీడ్ బ్యాక్ ఉన్నదని, ఈ రంగంలో అల్బెర్టా ప్రావిన్సులోని పారిశ్రామిక వర్గాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat