షికాగోలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ టాలీవుడ్ను షేక్ చేసేస్తోంది. అమెరికాలో అరెస్టైన మోదుగుమూడి కిషన్తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి..? అన్న విషయాలపై టాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు వెండితెర తారలను ట్రాప్ చేసి మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ సెక్స్రాకెట్ను నడిపినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అమెరికాకు షూటింగ్ నిమిత్తం వెళ్లే హీరోయిన్లు, తమ కుటుంబ సభ్యులను …
Read More »అమెరికా డాలర్ల కోసమే.. చికాగో సెక్స్ రాకెట్..!
టాలీవుడ్ నటీమణులు ఆట బొమ్మలుగా మారుతున్నారా.? అమెరికాలో అసలేం జరిగింది..? సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? ఇప్పుడు ఈ ప్రశ్నలే ప్రతీ సినీ ప్రేక్షకుడిని తొలచివేస్తున్నాయి. మొన్నటి వరకు టాలీవుడ్లో విపరీత స్థాయిలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయంటూ ఉద్యమాలు, పోరాటాలు జరిగిన విషయాన్ని మరిచిపోకముందే.. చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో టాలీవుడ్తోపటు యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. see also:గేయరచయితలకు కూడా తప్పని …
Read More »మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై మంత్రి హరీశ్ సమీక్ష
హుస్నాబాద్ మిషన్ భగీరథ, గౌరవెల్లి రిజర్వాయరు పనుల పురోగతి పై ఇవాళ హుస్నాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, ప్రభుత్వ ఛీఫ్ విప్-ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, పర్యాటక శాఖ ఛైర్మన్ …
Read More »పవన్ పాదయాత్రలో కొత్త ట్విస్ట్..!!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని సమస్య. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో జనసేన కీలక ప్రకటన చేసింది. ఆయనకు ఆరోగ్యపరమైన సమస్య ఎదురైందని…ఈ విషయంలో వైద్యులను ఆశ్రయించడంతో..ఆపరేషన్ తప్పనిసరి అని తేల్చినట్లు జనసేన తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తుండగా…తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఆయన …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. తెలంగాణలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో నూతనంగా 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఆ పోస్టుల్లో భాగంగా 616 లెక్చరర్, 15 ప్రిన్సిపల్ సహా పలు ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉద్యోగాలను గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. see also:వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ …
Read More »రూ.100 కోట్ల తోహాస్ భూములు తెలంగాణ ప్రభుత్వం స్వాదీనం..
ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ ( తోహాస్) అక్రమాలకు అడ్డుకట్ట పడింది.నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల పరమైన సుమారు రూ.100 కోట్ల తోహాస్ భూములు మంత్రి మహేందర్ రెడ్డి చొరవతో తిరిగి ప్రభుత్వం స్వాదీనం చేసుకోగలిగింది. జాతీయ రహదారుల మీద ట్రక్ డ్రైవర్ లకు విశ్రాంతి నిచ్చేందుకు కేంద్రం సహాకారంతో గత 1987 లో రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర పెద్దంబర్ పేట …
Read More »వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే..!!
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైనందుకు ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి కి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. see also:తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..!! మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.వ్యవసాయ రంగంలో అత్యంత …
Read More »నాగరాజును పరామర్శించిన శ్రీదేవి..!!
ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి పత్తికొండ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత, జిల్లా కార్యదర్శి పందికోన నాగరాజుని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పరామర్శించారు. శ్రీదేవి తో పాటు మండల కన్వీనర్ బజారప్ప పత్తికొండ మాజీ సర్పంచ్ సోమ శేఖర్ అడ్వకేట్ నరసింహులు చక్రాల సర్పంచ్ మరియు నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు. see also:ఏపీ సర్కారు …
Read More »తెలంగాణ వ్యవసాయ శాఖ పురోగమనంలో మంత్రి పోచారందే కీలకపాత్ర..!!
వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఇండియా టుడే అగ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆ శాఖ మంత్రి పొచారం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర గిరిజనాభివృద్ధి. పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందనలు తెలిపారు. see also:సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగం పురోగమించడంలో, తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యక్రమాలు దేశానికే …
Read More »సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడమే నిజమైన ప్రజాసేవ..మంత్రి హరీష్
ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్.. ఇలా ప్రజా శ్రేయస్సు కోరే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంలోనే నిజమైన ప్రజా సేవ ఉన్నదని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ గ్రామ చౌరస్తాలో బుధవారం మండలంలోని 39 మంది లబ్ధిదారులకు రూ.29 లక్షల 29వేల 524 రూపాయల మేర …
Read More »