ప్రయాణంలో, బజారులో పనిమీద వెళ్లినప్పుడు దాహం వేస్తే మినరల్ వాటర్ కొని తాగాల్సిందే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగడం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్ను కొనేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇంతకీ ఏంటది..? అని అడగబోతున్నారా..? అయితే అదేమిటో మీరే చదివి తెలుసుకోండి. see also:పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!! ఏమీ లేదండీ… ఇకపై మీరు వాటర్ …
Read More »జగన్పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల పంపించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ను ప్రభుత్వంలో కొనసాగిస్తూ…తమపై బీజేపీతో దోస్తీ విషయంలో చంద్రబాబు విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్పై నెపం వేస్తూ పరకాల రాజీనామా …
Read More »జలీల్ఖాన్ను మించిన కామెడీ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ
టీడీపీ నేతలు ఒకరిని మించి మరొకరు కామెడీలు చేయడంలో పోటీ పడుతున్నారని అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి లోకేష్ను చేసిన కామెంట్లే..అదే పార్టీలో ఉన్న `బీకాం ఫిజిక్స్` బ్రాండ్ అంబాసిడర్ జలీల్ఖాన్ను మించిపోయేలా ఉన్నాయనకుంటే..తాజాగా టీడీపీకి చెందిన ఓ నాయకుడి మాటలు ఇంతకుమించి ఉన్నాయంటున్నారు. ఆయన టీడీపీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ వీవీ చౌదరి. see also:జగన్పై ఆరోపణలు…పదవికి పరకాల గుడ్ …
Read More »నా కొడుకును జూనియర్ పవర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!
తన కుమారుడు అకీరాను జూనియర్ పవన్కల్యాణ్ అని పిలిస్తే.. వారిని వెంటనే సోషల్మీడియాలో బ్లాక్ చేయిస్తానని పవన్ కల్యాణ్ మాజీ భార్య , నటి రేణూ దేశాయ్ స్పష్టం చేశారు..ఈ సందర్భంగా ఆమె ఇవాళ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అకీరా బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ పోస్టులో అకీరా కోపంగా దేని కోసమో వెతుకుతూ కనిపించారు. . My cutie pie looking like a serious …
Read More »వేణుమాధవ్ మృతి కలారంగానికి తీరని లోటు..సీఎం కేసీఆర్
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ పద్మశ్రీ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరొందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see …
Read More »‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?
పెళ్ళిచూపులు సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న వరంగల్ ముద్దుబిడ్డ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా రూపొందింది. అయితే నూతన నటీనటులతో ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ రెడ్డి .. విశ్వక్ సేన్ .. వెంకటేశ్ నాయుడు .. అభినవ్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు.ఇటివలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై …
Read More »పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఇవాళ ఉదయం మరణించారు వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్ మహానగరంలోని మట్టెవాడలో జన్మించారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో ఆయన ప్రదర్శనలు చేశారు. దేశవిదేశాల్లో నేరెళ్ల వేణుమాధవ్ చేసిన ప్రదర్శనలు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. వేణుమాధవ్ మరణ వార్త …
Read More »ఏటీఎం మిషన్లో చిత్తైన నోట్లు..ఎక్కడో తెలుసా..?
నోట్ల రద్దు నుండి ఒక వైపు దేశవ్యాప్తంగా నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే…మరో వైపు అధికారుల నిర్లక్ష్యం మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో డబ్బుల్లేని ఏటీఎం మిషన్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఒక వైపు ATM లో డ్రా చేస్తే చినిగిపోయిన నోట్లు వస్తున్నాయని… దీనికి కారణం నోట్లను ఎలుకలు కొట్టేయటమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.దీనికి సంబంధించిన కొన్ని ఫోటోను ప్రస్తుతం సోషల్ …
Read More »వరికోల్ గ్రామానికి రూ.5.75కోట్లు మంజూరు..!!
గతంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోని వరికోల్ గ్రామాన్ని ప్రత్యేక రాష్టంలోనైన అభివృద్ధి చేసుకోవాలని స్థానికుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తలచారు .కన్నా ఊరిపై ఉన్న మమకారంతో శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేoదుకు నడుంకట్టారు .ఈ క్రమంలోనే గత పార్లమెంట్ ఉపఎన్నికల్లో వరికోల్ గ్రామాన్ని ఏకతాటి పైకి తీ సుకొచ్చి గ్రామంమంతా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటే సేల కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో …
Read More »అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పై మోదీ ప్రశంసల జల్లు కురుపించారు.అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానం లో మధ్యప్రదేశ్ ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తెలంగాణ …
Read More »