ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు లోక్ సభలో నిరసనలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చింది.ఈ సందర్బంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఉయ్యూరులో చేపట్టిన నిరసన …
Read More »కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృధ్దే నా లక్ష్యం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఇవాళ ( గురువారం ) నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.పర్యటనలో భాగంగా 127 రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి నగర్ స్థానిక కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ తొ కలసి మంచినీటి సరఫరా పైపులైను పనులను ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృధ్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని అన్నారు.మంచినీటి సమస్య పరిష్కరిండానికి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని, ప్రతి ఇంటికి మంచినీటిని అందించడమే తన …
Read More »సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం..మంత్రి హరీష్
సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు దాతర్ పల్లి గ్రామస్తులు గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో అందజేశారు.సేంద్రియ వ్యవసాయం తో పండించిన బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మంత్రి అన్నారు.అంతే కాకుండ సేంద్రియ వ్యవసాయం తక్కువ ఖర్చుతోఅధిక దిగుబడి ఉంటుందన్నారు.గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వెల్ మండలం దాతర్ పల్లి గ్రామంలో సేంద్రియవ్యవసాయ విధానంలో పండించిన బియ్యాన్ని మంత్రి హరీష్ రావుకు …
Read More »ఢిల్లీకి వెళ్లిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ ( గురువారం ) దేశ రాజధాని అయిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను, రేపు ( శుక్రవారం) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి, ప్రపంచ ఐటి సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశమున్నట్లు సమాచారం.కాగా ఈ నెల 14 నుంచి 16 వరకు మైనింగ్టుడే సదస్సు .. ఈనెల 19 నుంచి 22 …
Read More »ప్రజా సమస్యలపై బైక్ పై డివిజన్ లో సందర్శించిన మేయర్ నరేందర్..!
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా తన డివిజన్ అయిన 19వ డివిజన్ ను ఈ రోజు మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై సందర్శించారు.వీది వీది కలియదిరుగుతూ రోడ్లు,డ్రైనేజీల పరిస్థితిని పరిశీలించారు .స్థానికి DE ప్రబాకర్ కు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తను చిన్నప్పటినుండి పుట్టి పెరిగిన ఏరియా కావడంతో అందరిని పేరు పేరున పలకరిస్తూ ర్యాలీ కొనసాగింది.డివిజన్ చేపట్టవలసిన అభివృద్ది పనులు,పారిశుద్య …
Read More »రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.?
పురాతన కాలం నుండి అరటి పండ్లు మనకు మంచి పోషకాలు ఇచ్చే ఆహారం గానే కాకా వివిధ రకాల రోగాలను నయం చేయడానికి మంచి ఔషధంగా పనిచేస్తున్నాయి.ప్రపంచంలో ఏ క్రీడాకారుడుని తీసుకున్న వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రోజు మూడు అరటిపండ్లు ను తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పుతున్నారు.దీని వల్ల మన శరీరానికి నిత్యం …
Read More »ఏపీ బంద్లో పాల్గొన్న జగన్..!
అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇవాళ ( గురువారం ) పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఏపీ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్బంగా ఏపీ బంద్కు సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఈ నేపధ్యంలో ఆయన ఏపీ లోని నెల్లూరు జిల్లా …
Read More »అభిమాని ఫ్యామిలీకి ఇల్లు కట్టించిన రాఘవ లారెన్స్
ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా మల్టీ టాలెంట్తో ఉన్నత స్థాయిలో ఉన్న రాఘవ లారెన్స్ .. కేవలం సినిమాలతోనే కాదు సామాజిక సేవలతోను ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. కష్టాలలో ఉండేవారికి ఎప్పుడు తాను అండగా ఉన్నాననే భరోసా ఇస్తుంటాడు . ఆ మధ్య ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా …
Read More »రాహుల్ పప్పే..ఉత్తమ్ చాలెంజ్కు రెడీనా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన కామెంట్లకు కట్టుబడ్డారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దిమ్మతిరిగే సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తాననే తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. `జీహెచ్ఎంసీ, పాలేరు ఉప ఎన్నికల్లో సవాల్ చేశాను.కాంగ్రెస్ పారిపోయింది. 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా …
Read More »కోదండరాంకు..బీజేపీకి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన కేటీఆర్
పార్టీలు ఏర్పాటు చేయడం సులభమేనని ప్రజల అభిమానాన్ని పొందడమే కష్టమైన పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో నూతన పార్టీల ఏర్పాట్లపై వస్తున్న కథనాలపై మంత్రి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, పార్టీలు పెట్టుకోవచ్చన్నారు. వాటి ఫలితం ఏంటనేది ఎన్నికల్లో తెలుస్తదన్నారు. తద్వారా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ` కేంద్ర బడ్జెట్ ఎవరిని మెప్పించలేదు. …
Read More »