Home / KSR (page 34)

KSR

ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదు..!!

ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని, క‌బ్జాదారుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస రావు, జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు. స‌మావేశంలో ఆల‌య భూముల ర‌క్ష‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అధికారులు మంత్రికి వివ‌రించారు. …

Read More »

ధర్మభిక్షానికి భారతరత్న అవార్డు ఇవ్వాలి..మంత్రి శ్రీనివాస్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా లోని సంస్థాన్ నారాయణపురం గ్రామం లో ఏర్పాటుచేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహాన్ని ఆబ్కారీ, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ధర్మభిక్షం గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా తన …

Read More »

మేడారానికి మెరుగైన రవాణా సౌకర్యాలు.. మంత్రి ఎర్రబెల్లి

మేడారం జాతర నేపథ్యంలో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ లోపు అన్ని రకాల రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికులకు సాఫిగా ప్రయాణం సాగేలా …

Read More »

ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శం.. మంత్రి కొప్పుల

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నాం. కార్యకర్తలకు తగిన భాద్యతలు అప్పగిస్తామని తెలిపారు. నేడు రాష్ట్రంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం దిగుబడి పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని గత నెల రోజుల ముందుగానే సీఎం …

Read More »

భవిష్యత్ తెలంగాణ ప్రగతిలో పట్టణాలదే ప్రముఖ పాత్ర.. మంత్రి కేటీఆర్

పట్టాణాభివృద్ది సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని, పట్టణాల భవిష్యత్తు కోసం పట్టణాభివృద్ది సంస్ధలు పనిచేయాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూమారు 43శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, రానున్న సంవత్సరాల్లో ఇది 50 శాతాన్ని దాటుతుందని, ఈనేపథ్యంలో పెరుగుతున్న పట్టణ విస్తరణ, జనాభా అవసరాల కోసం పట్టణాభివృద్ది సంస్ధలు …

Read More »

మీకు స్మోకింగ్ అలవాటు ఉందా..?

అన్నం తినే ముందు.. అన్నం తిన్నాక.. ?. టీ తాగుతూ.. స్నేహితులు కలిసినప్పుడు స్మోకింగ్ తాగే అలవాటు ఉందా..?. అయితే ఇది మీకోసమే. స్మోకింగ్ చేయడం వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.పొగతాగేవారు డిప్రెషన్ బారిన పడతారని వారు చేసిన అధ్యయానాల్లో తేలింది.యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధకులు యూకేకు చెందిన 4,62,690 మందికి సంబంధించిన బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించారు. ఈ …

Read More »

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్ని పాటలో తెలుసా…?

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్ని పాటలో తెలుసా..? టాలీవుడ్ రేంజ్ ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తమ నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ప్రేక్షకులనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులను కూడా తమవైపు తిప్పుకున్న స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మరోకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి స్వరాలు అందిస్తూ .. వీరిద్దర్నీ హీరోలుగా పెట్టి …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్ లో ఉందా..?

చిన్న హీరోల పక్కన నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోల సరసన ఆడి పాడే స్థాయికెదిగిన అందాల బక్కపలచు ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకపక్క అందాలను ఆరబోస్తునే .. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగిన ఈ అందాల రాక్షసి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక స్టార్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో …

Read More »

విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా అలేరు అసెంబ్లీ నియోజకవర్గ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీతను ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ ఇటీవల నియమించిన సంగతి విదితమే. తాజాగా ఎమ్మెల్యే సునీత ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీతను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ ,ఇంద్రకరణ్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ ఆమెను కలిసి …

Read More »

ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బాకీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీసీ సమ్మె కేసులో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి రూ.3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం రూ.3903 కోట్లు ఇచ్చింది. ఆర్టీసీయే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద రూ.540 కోట్లు చెల్లించాలని రామకృష్ణారావు అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు విడుదల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat