Home / KSR (page 35)

KSR

ఐటీలో గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తాం.. మాజీ ఎంపీ వినోద్

ఐటీ రంగంలో తెలంగాణలోని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని ఎన్నారై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం ప్రిన్స్ టన్ గ్రోత్ ఆక్సీలేటర్ ( పీజీఏ ) సంస్థ నిర్వహించిన సమావేశంలో 60 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ వారితో …

Read More »

తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు

తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అటవీ ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి,అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్ ,మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. …

Read More »

చిరు సినిమాలో రెండో హీరోయిన్ ఖరారైందా..?

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తాజాగా మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవితో కలిసి నూతన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. అతి త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా జరుపుకోనున్నది. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు రెండు పాత్రల్లో నటించనున్నారు సమాచారం. ఇందులో ఒక పాత్రకు తగ్గ హీరోయిన్ గా సీనియర్ నటి.. గతంలో చిరుతో ఆడి పాడిన …

Read More »

చిరు లేకపోతే పవన్ జీరో

టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్ర హీరో కొణిదెల చిరంజీవి సాయంతోనే అతని సొదరుడు పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీల్లోకి ఎంట్రీచ్చిన సంగతి విదితమే. ఇదే అంశం గురించి ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ” మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు. చదువు సంద్యలు లేక రోడ్ల వెంట తిరుగుతుంటే చిరంజీవి తన పరువు ఎక్కడ పోతుందో అని …

Read More »

పాకిస్థాన్ కు బుద్ధి చెప్పిన భారత్

దాయది దేశమైన పాకిస్థాన్ కు భారత్ బుద్ధి చెప్పింది. నిత్యం పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి లబ్ధి పొందాలనుకునే పాకిస్థాన్ కు భారత్ దిమ్మతిరిగేలా షాకిస్తూ బుద్ధి చెప్పింది. తాజాగా జరిగిన యూఎన్ఓ సమావేశంలో కశ్మీర్ లోని మహిళల హక్కుల్ని భారత్ కాలరాస్తోందని పాకిస్థాన్ రాయబారి మలీహా లోదీ ఆరోపించారు. దీనికి బదులుగా భారత రాయబారి పలోమి త్రిపాఠి మాట్లాడుతూ” మహిళలకు విలువ ఇవ్వకుండా అంక్షలు విధించింది …

Read More »

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా వెంకటేశ్వర రెడ్డి

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రెండోసారి అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకరించిన కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ చైర్మన్ నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రీడా తెలంగాణ గా …

Read More »

వీహెచ్‌-షబ్బీర్‌ అలీ.. గులాంనబీ ఆజాద్‌ ఎదుటే నేతల కొట్లాట..!!

మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం దూషించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు విహెచ్, షబ్బీర్ అలీలు పరస్పరం దూషించుకోవడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. పార్టీలో సీనియర్ నేతలకు న్యాయం జరగడం లేదని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన …

Read More »

మరిన్ని రోబోటిక్‌ యంత్రాలు అందుబాటులోకి తెస్తాం..మేయర్ బొంతు రామ్మోహన్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మ్యాన్ హోల్స్ లోంచి చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే నగరంలోని హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గతంలో మ్యాన్ హోల్స్ లో చెత్త తీసే పనుల్లో దురదృష్టవశాత్తు పలువురు సఫాయి కార్మికులు మరణించారని.. అలాంటి ఘటనలు పురావృతం కాకుండా రోబోటిక్ యంత్రంతో పూడికతీత పనులు …

Read More »

తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది..మంత్రి నిరంజన్ రెడ్డి

భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరంలో డచ్ ట్రేడ్ మిషన్ పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. మంత్రి నిరంజన్ రెడ్డి ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్దికి అమలుచేస్తున్న పథకాలు పెట్టుబడిదారులకు ఎంతగానో ఉపయోగమన్నారు. తెలంగాణలో విత్తన, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ప్రభుత్వం …

Read More »

ప్లాస్టిక్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..!!

ప్లాస్టిక్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దాని నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం అరణ్య భవన్ లో జీఎస్ గ్రీన్ బయో డిగ్రేడబుల్ సంస్థ రూపొందించిన కంపోస్టబుల్ బ్యాగ్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. మొక్క జొన్న పిప్పితో తయారు చేసిన కాంపోస్టాబుల్ బ్యాగ్స్, గ్లాస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat