Home / KSR (page 379)

KSR

తెలంగాణకు మరో అరుదైన గౌరవం

నూతనంగా ఏర్పడి అనేక సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెడుతూ అభివృద్ధి పధంలో దుసుకేళ్ళుతున్న తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. మున్సిపాలిటీల్లో పాలన, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధిపై ఇచ్చే స్కోచ్ అవార్డ్స్ లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది. అత్యధికంగా 11 అవార్డ్స్ దక్కించుకున్నది. డ్రై రిసోర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ లో సిరిసిల్ల మున్సిపాలిటీని గుర్తించారు. క్లీన్ అండ్ గ్రీన్ కింద చెత్తను సేకరించటం, తరలించటంలో …

Read More »

ఇందిరా గాంధీ రికార్డును బద్దలు కొట్టిన మోదీ

  విన్న , ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఓ కవి అన్నట్టు ఒక్కోసారి అప్రతిహత విజయాలు సైతం భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. ఎక్కడ 2 రాష్ట్రాలు…ఎక్కడ 19 రాష్ట్రాలు. బీజేపీ విజయ ప్రస్థానం ఇది. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయఢంకా మోగించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఢిల్లీలో బుధవారంనాడు ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో బీజేపీ విజయ ప్రస్థానం తలుచుకుంటూ భావోద్వోగానికి గురయ్యారు. ఎన్నికల్లో విజయాల …

Read More »

జేసీ దివాకర్‌రెడ్డిపై మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డిపై మేయర్ స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి రాక్షసుడంటూ ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ స్వరూప మాట్లాడుతూ.. చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నల్ల అద్దాలు తీసి, తెల్లద్దాలు పెట్టుకోవాలని మేయర్ సూచించారు. ‘‘జేసీ దివాకర్ రెడ్డి …

Read More »

ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి

ప్రపంచ తెలుగుమహాసభల ముగింపువేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన పర్యటనను ముగించుకోని ఢిల్లీకి పయనమయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరారు.

Read More »

ప్రపంచ తెలుగు మహాసభల పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర వేదికగా డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలకి రాష్ట్రం నుండే కాదు విదేశాల నుండి భాషాభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుండి తెలంగాణ ప్రభుత్వ౦, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు . ఈ నేపధ్యంలో I whole heartedly appreciate this …

Read More »

ఎంపీ పొంగులేటికి సీఎం కేసీఆర్ పరామర్శ

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్‌రెడ్డి తండ్రి రాఘవరెడ్డి మృతి చెందిన విషయం విదితమే. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఖమ్మం బయల్దేరిన సీఎం.. కల్లూరు మండలం నారాయణపురంకు మధ్యాహ్నం చేరుకున్నారు. ఎంపీ పొంగులేటి నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఆయనను పరామర్శించారు.

Read More »

ఒకరి ఫొటోలను మరొకరు వాడలేరు..!

భారత్‌లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఈ విషయంలో అమెరికానే మించిపోయింది. ఇంతలా భారతీయుల ఆదరణ పొందిన ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందిస్తూ మెరుగైన సేవలందిస్తున్న సంస్థగా పేరు తెచ్చుకుంది. మరిన్ని ఉపయోగకర ఆప్షన్స్‌ను అందుబాటులోకి తేవాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. అందులో భాగంగానే ఓ కొత్త ఫీచర్‌పై ఫేస్‌బుక్ కసరత్తు …

Read More »

రేవంత్ రెడ్డికి బీజేపీ నేత సవాల్..!

  గత కొన్ని రోజులక్రిందట తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆరోపణలు చేసి లీడర్‌ కావాలని రేవంత్‌రెడ్డి ఆశపడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌ రెడ్డి విమర్శించారు. నైతికత గురించి రేవంత్‌ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్‌కు ధైర్యముంటే కొడంగల్‌లో గెలిచి చూపించాలని సవాలు విసిరారు. గుజరాత్‌, హిమాచల్‌ ఫలితాలతో కాంగ్రెస్‌కు మరోసారి …

Read More »

ఢిల్లీలోమంత్రి కేటీఆర్ బిజీ బిజీ…షెడ్యూల్ ఇది

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ బుధ‌వారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో మంత్రి కేటీఆర్ రోజంతా బిజీబిజీగా గ‌డ‌పున్నారు. ఈ  మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ భేటి కానున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 3.30 కి కేంద్ర కామ‌ర్స్ & ఇండస్ట్రీస్ మంత్రి సురేష్ ప్ర‌భుతో మంత్రి కేటీఆర్ స‌మావేశం అవుతారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 4.30 కి కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, …

Read More »

బయటపడ్డ జయలలిత ఆసుపత్రి వీడియో

తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో బయటకు వచ్చాయి. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికకు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సుమారు 70 రోజుల పాటు జయలలిత అపోలో హాస్పటల్‌లో చికిత్స పొందారు. అన్నాడీఎంకే అధినేత జయ హాస్పటల్లో గ్లాస్‌లో పండ్లరసం తాగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అపోలో ఆసుపత్రిలో జయ చేరిన అనంతరం ఆమెను ఎవరూ కలవలేదనే ఆరోపణలపై స్పందించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat