Home / KSR (page 389)

KSR

గుజరాత్ రెండో దశ పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకోనున్న ప్రముఖులు వీరే

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. కాగా, 18న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌ లో 2 కోట్ల 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ (మెహ్‌సానా), అల్పేశ్‌ ఠాకూర్‌ (కాంగ్రెస్‌), జిగ్నేశ్‌ …

Read More »

జీఈ చైర్మన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ.. నేడు కీలక ప్రకటన ఉంటుందంటున్న మంత్రి

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ బుధ‌వారం బిజీబిజీగా గ‌డిపారు. ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్లిన ఎక్సాన్-2017 ఎక్స్‌పోకు హాజ‌ర‌య్యారు. అనంత‌రం బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ జనరల్‌ ఎలక్ట్రికల్స్‌ చైర్మన్‌ జాన్‌ ఫ్లానరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, విద్యుత్‌, ఏరోస్పేస్‌, మెడ్‌టెక్‌ వంటి అంశాలపై చర్చించారు. గురువారం కీలక ప్రకటన …

Read More »

కేటీఆర్ విజ‌న్‌తో చాలా ఇంప్రెస్‌ అయ్యాను..మనుకుమార్‌ జైన్‌

తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని షియోమీ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మనుకుమార్‌ జైన్‌ ప్రశంసించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా కలిసిన మనుకుమార్‌ మంత్రిని కలిసిన అనంతరం ఓ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌తో గొప్ప సమావేశం జరిగింది. హైదరాబాద్‌ను టెక్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు …

Read More »

రామసేతు మానవ నిర్మితమే.. తేల్చిన అమెరికా శాస్త్రవేత్తలు

భారత్‌, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై చాలా ఏండ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా డిస్కవరీ సైన్స్‌ చానల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే …

Read More »

మహాసభలకు 450 మంది తెలుగు ఎన్నారైలు..మహేశ్‌ బిగాల

ఆరు ఖండాల్లోని 41 దేశాల నుంచి 450 మంది తెలుగు ఎన్నారైలు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవుతున్నారని తెలుగు మహాసభల ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ దేశాల్లోని తెలుగువారు సైతం హాజరైతే బాగుంటుందని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పారని, ఆ మేరకు 41 దేశాల్లోని 450 మంది ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాలోని మలావిలాంటి దేశంలోనూ మన తెలుగువారున్నారని, అక్కడి …

Read More »

క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించినందుకు..ఎమ్మెల్సీపై టీఆర్ఎస్ వేటు

క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న‌పై టీఆర్ఎస్ పార్టీ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీర్మానించారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సమావేశమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై చర్చించారు. భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టిఆర్ఎస్ నిజామాబాద్ ఇంచార్జ్, పార్టీ ప్రధాన …

Read More »

క‌ర్ణాట‌క మంత్రితో క‌లిసి..కీల‌క స‌మావేశాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కే తార‌క‌రామారావుకు విశేష గౌర‌వం ద‌క్కింది. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఏక్స్ కాన్-  2017 సదస్సులో భాగంగా నిర్వహిచిన nextgen ఇన్ప్రాస్టక్చర్ అనే అంశంపై ఏర్పాటు చేసిన స‌ద‌స్సును కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వీ దేశ్ పాండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. …

Read More »

బెంగ‌ళూరులో మంత్రి కేటీఆర్‌…10వేల ఉద్యోగాల క‌ల్పించే కంపెనీతో ఒప్పందం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తార‌క‌ రామారావు బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయింది. తెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు (infrastructure equipment manufacturing park) ఏర్పాటు చేయనున్నారు.  ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ప్రాస్టక్చర్  కంపెనీ (ఒట్టివో ఏకాణమిక్ జోన్స్ ) తో  ఒక అవగాహన ఒప్పందాన్ని ఈరోజు కుదుర్చుకుంది.  బెంగుళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్లోని …

Read More »

వైద్య ఆరోగ్య శాఖలో 2,108 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2108 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. భర్తీ కానున్న పోస్టుల వివరాలు : స్టాఫ్ నర్స్ లు 1603 టెక్నికల్ అసిస్టెంట్లు 110 టెక్నిషియన్స్ 61 గ్రేడ్ 2 ఫార్మసిస్టులు …

Read More »

ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింకు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ప్రభుత్వం..!

బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను ప్రభుత్వం పొడిగించింది. అయితే కొత్త తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌కు సవరణలు చేసింది.  మరోవైపు పాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి 2018 మార్చి 31 వరకు గడువు ఉండగా… మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6వ తేదీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat