సాధారణంగా రైలు పట్టాలపై పడి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటుంటారు.అయితే ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న ఉదయం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది .రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం పట్టాలపై పడి ఉండగా … అదే సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్ళుతున్న లోకల్ ట్రైన్ డ్రైవర్ తన రైలు కింద ఆత్మహత్య చేసుకుంటున్నాడని భావించి రైలు ఆపి కోపంతో కొందికి దిగాడు . …
Read More »పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భరత్ రెడ్డి..!
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలోదళితులపై దాడి కేసు నిందితుడు భరత్ రెడ్డి నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సోషల్ మీడియాలో భరత్ రెడ్డి దాడి వీడియో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. విషయం బయటకు పొక్కడంతో భరత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భరత్ రెడ్డి 20 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
Read More »ఉగాది నాటికి ఇంటింటికీ నల్లనీరు ఇస్తాం.. మంత్రి తుమ్మల
వచ్చే ఉగాది నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లనీరు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామపంచాయతీ శివారు రాకాశితండ వద్ద ఆకేరుపై రూ.16కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్డ్యాం కం బ్రిడ్జీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు జరిగి మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడినప్పుడే వెనకబడిన గ్రామాలు సైతం …
Read More »పవన్ కల్యాణ్పై వైఎస్ జగన్ పంచులు..!
ప్రజసంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కార్యకర్తలు , అభిమానులు ఘనస్వాగతం పలికారు.పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వైఎస్ జగన్కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వ్యవస్థలో విశ్వసనీయత రావాలన్నా, రాజకీయాలు మారాలన్నా.. అబద్ధాలు చెప్తూ , మోసాలు చేసే చంద్రబాబు పాలన …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 32వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శనివారం విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
Read More »కేసీఆర్ దీక్ష వల్లే డిసెంబర్ 9 ప్రకటన
కేసీఆర్ నవంబర్ 29నాడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లనే డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని తెరాస డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ బాబు ఆకుల అన్నారు. డెన్మార్క్ లో నిన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఉపాధ్యక్షుడు సతీష్ గామినేని ఆధ్వర్యంలో దీక్ష దివాస్ నిర్వహించారు. శ్యామ్ మాట్లాడుతూ ఉద్యమ సమయం లో కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కెసిఆర్ చచ్చుడో అని అంతిమ …
Read More »రేవంత్ కు మంత్రి హరీష్ కౌంటర్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత ,ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలు సందర్భంగా గాంధీభవన్లో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీ నాలుగు ఏండ్లు ఏమి చేయలేదు .అంత కాంగ్రెస్ పార్టీనే చేసింది .దేశానికి స్వాతంత్రం తెచ్చింది .తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది .నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టింది అని ఇలా కాంగ్రెస్ చేసిన పనులను ఆయన ఏకరువు పెట్టారు .వీటిపై రాష్ట్ర భారీ …
Read More »కేసీఆర్ దీక్షతోనే..డిసెంబర్ 9 చారిత్రక దినం అయింది..ఎమ్మెల్యే వేముల
కేసీఆర్ తన ప్రాణాలకు ఒడ్డి దీక్ష చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ భయపడి తెలంగాణ ప్రకటన ఇవ్వడం వల్లనే డిసెంబర్ 9 చారిత్రకదినం అయిందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని గుర్తు …
Read More »రేవంత్ నువ్ రవ్వంత, కేసీఆర్ ఆకాశమంత..ఎంపీ బాల్క సుమన్
కొత్త బిక్షగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైఖరి ఉందని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్ నిన్న సంస్కార హీనంగా మాట్లాడిండని…పెద్ద వారిపై మాట్లాడితే పెద్దవాన్ని అవుతనని ఊహించుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ లాంటి పిచ్చి కుక్కల గురించి ఆలోచించే సమయం తమకు లేదని అన్నారు. రేవంత్ కు కేసుల సోకు ఎక్కువగా ఉందని ఎంపీ సుమన్ ఎద్దేవా చేశారు. నోట్ల కట్టలతో …
Read More »అడుగడుగునా ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటిని మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి విడుదల చేశారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ ..యాసంగి కోసమే నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. సాగర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే తమ …
Read More »