గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ హైదరాబాద్లో ప్రారంభం కానుండటంపై ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. దక్షిణాసియాలోనే మొదటిసారిగా హైదరాబాద్లో జీఈఎస్ నిర్వహిస్తున్నారని…ఇందుకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నదని సోమవారం రాత్రి పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వం, భారత సర్కారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపింది. కాగా, జీఈఎస్ కోసం నీతి అయోగ్ ప్రత్యేక యాప్ రూపొందించగా…భారీ డౌన్లోడ్లు అయ్యాయి.జీఈఎస్ను విజయవంతంగా …
Read More »హైదరాబాద్ మెట్రో ఏళ్ల నిరీక్షణకు 2017లో శుభం కార్డు
హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైనట్లు ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఓ హైదరాబాదీ తరహాలో తాను కూడా ఈ క్షణం కోసం ఆత్రుతగా ఉన్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రధాని మెట్రో రైలుని ప్రారంభించనున్న మియాపూర్ డిపో, స్టేషన్ల …
Read More »ఇవాంకతో 20 నిమిషాలు భేటీ కానున్న మోదీ
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రేపు సాయంత్రం హెచ్ఐసీసీలో ఇవాంక ట్రంప్తో 20 నిమిషాలు భేటీ కానున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ షెడ్యూల్లో ఈ భేటీని కూడా చేర్చారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. …
Read More »జీఈఎస్ విషయంలో..8 రాష్ర్టాలకు రాని చాన్స్ మనకెలా దక్కిందో చెప్పిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ర్టానికి దక్కిన గౌరవం గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు కీలక వేదికగా వివరించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ROAD TO GES -GET INTO THE RING సదస్సు లో విద్యార్ధులను ఉదేశించి ప్రసంగించిన మంత్రి కేటీఆర్ ఈ ంసదర్భంగా కీలక అంశం గురించి వివరించారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ నిర్వహించడానికి దేశంలో 8 రాష్ట్రాల్లో పోటీ …
Read More »హైదరాబాద్కు చేరుకున్న ముకేశ్ అంబానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. రేపు హెచ్ఐసీసీలో జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు.
Read More »ఎంపి కవితను కలిసిన ఆటా ప్రతినిధులు
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను అమెరికా తెలంగాణ సంఘం ప్రతినిధులు హైదరాబాద్ లో కలిశారు. 2018 జూన్ 29 నుండి మూడు రోజుల పాటు హ్యూస్టన్ లో జరిగే తెలంగాణ మహాసభలకు హాజరుకావాలని ఆటా ప్రతినిధులు ఎంపి కవిత ను కోరారు. మహాసభలను పురస్కరించుకుని నవంబరు 19నుంచి డిసెంబర్3వ తేదీ వరకు తెలంగాణలో చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కవిత కు వివరించారు. డిసెంబర్ 3న ఉదయం5కె రన్, …
Read More »జ్యోతిక పై కేసు నమోదు.. ఎందుకో తెలిస్తే షాకే..!
ప్రముఖ నటి, హీరో సూర్య భార్య జ్యోతికపై కేసు నమోదు చేశారు. ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సినిమాల్లో స్కిన్ షోలకు సైతం దూరంగా ఉండే ఈ నటి పై కేసు ఎందుకు నమోదు అయిందంటే తమిళ చిత్రాలతో పాటు అనేక తెలుగు సినిమాల్లో నటించిన జ్యోతిక సూర్యతో పెళ్లి అయిన తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. వివాహం అనంతరం పెళ్లి అయి బిడ్డ పుట్టిన తర్వాత ప్రముఖ దర్శకుడు …
Read More »చంద్రబాబుతో గిడ్డి ఈశ్వరి డీల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకే..!
వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోయారు. సోమవారం ఆమె చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు. గత కొద్ది రోజులుగా పాడేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని నిజం చేశారు. గిడ్డి ఈశ్వరి పార్టీలో చేరడంతో ఇప్పటి వరకూ 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు టీడీపీలో చేరినట్లయింది. అయితే గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం …
Read More »లగడపాటి తనయుడి పెళ్లి వేడుక.. మహేష్ అలా చిక్కాడు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా బయట ఫంక్షన్ లలో హాజరుకాడు. తనకు బాగా కావలసిన వారినో.. లేక తన సినిమా ఫంక్షన్లలోనో తప్ప మహేష్ బయట కనిపించడు. అలాంటిది కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడి వివాహ వేడుకకు మహేష్ సతీసమేతంగా హాజరై పెళ్లి వేడుకలో హాజరు అయ్యాడు. మహేష్ ఇలాంటి ఈవెంట్లకి చాలా అరుదుగా హాజరు అవుతూ ఉంటాడు.. దీంతో మహేష్ భలే చిక్కాడనుకొని …
Read More »దేశం మొత్తం మీద చంద్రబాబే నెంబర్ వన్.. ఇంతకీ ఏ విషయంలో..?
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబందించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా సామాజిక మాధ్యమాలలో మై ఓట్ టుడే ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఏంటంటే దేశంలో ఉన్న అత్యంత చెత్త ముఖ్యమంత్రి ఎవరో ప్రజలే తెల్పాలంటూ ఓటింగ్ను నిర్వహించింది. అయితే ఇది క్వార్టర్ఫైనల్ మాత్రమే అని తర్వాత సెమీఫైనల్స్ ఫైనల్ ఉంటుందని చెప్పారు. అయితే తాజా క్వార్టర్ ఫైనల్లో …
Read More »