Home / KSR (page 42)

KSR

ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు.. సీఎం కేసీఆర్

అర్థంపర్థం లేని, అలవికాని డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుని, కార్మికులకు ఎప్పుడూ లేనంత జీతాలు పెంచినా మొండిగా సమ్మె చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ అధికారులతో రోజంతా కూర్చొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఐఆర్‌ 14 శాతం పెంచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మికుల …

Read More »

హుజూర్‌నగర్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌, కవిత

టీఆర్‌ఎస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన హుజూర్‌ నగర్‌ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అనివార్య కారణాలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలవడం రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. భారీ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీ గెలుపుకు అహర్నిశలు కష్టపడిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాల తెలిపారు. An emphatic …

Read More »

అందరి మన్ననలు పొందేలా పని చేస్తా..సైదిరెడ్డి

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక హుజూర్ నగర్ అభివృద్ధి కోసం జరిగిన ఎన్నిక అని, అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ గెలవాలని ప్రతి ఒక్కరూ భావించారని సైదిరెడ్డి అన్నారు. తన గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సహకారంతో ఇచ్చిన …

Read More »

ఆదర్శ టౌన్ షిప్ గా కొల్లూరు.. మంత్రి కేటీఆర్

కొల్లూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతాన్ని ఆదర్శ టౌన్ షిప్ తయారు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, పేదలకు పక్కా గృహాల నిర్మాణంలో ఆదర్శంగా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఇంత భారీ ఎత్తున ఒకే చోట పేదలకోసం పక్కా ఇళ్ల నిర్మాణం దేశంలో ఎక్కడా చేపట్టలేదని, కొల్లూరులో …

Read More »

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..!!

సింగరేణి కార్మికులకు ఆ సంస్థ యాజమాన్యం శుభవార్త తెలిపింది. సింగరేణి సంస్థ లాభాలలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా బోనస్ అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా సింగరేణి కార్మికులకు యాజమాన్యం బోనస్‌ను ప్రకటించింది. గతేడాది రూ.60,500 బోనస్ ఇవ్వగా ఈసారి మరింత ఎక్కువగా బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.64,700 బోనస్ ఇస్తున్నట్టు …

Read More »

వరంగల్‌ సమగ్ర అభివృద్దే లక్ష్యం.. మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ మహానగరం సమగ్ర అభివద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ నగరం కొత్త మాస్టర్‌ ప్లాన్‌ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడం లక్ష్యంగా, వరంగల్‌ మహానగరం సరికొత్త తరహాలో అభివద్ధి జరిగేలా ‘వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌– 2041’ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, నగరంలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా మాస్టర్‌ …

Read More »

నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్ రూం ఇళ్లు.. మంత్రి హరీష్

నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి …

Read More »

విలీనం తప్ప 21 అంశాలను పరిశీలించాలి..అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం..!!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఇ.డి.లతో ఆర్టీసీ ఎండి కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి …

Read More »

చల్లా ధర్మారెడ్డిని అభినందించిన సీఎం కేసీఆర్..!!

జాతీయ స్థాయిలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపికైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఢిల్లీలోని చాణక్య ఫౌండేషన్ ఉత్తమ నియోజకవర్గంగా తెలంగాణలోని పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. గతనెల 26న ఢిల్లీలో కేంద్రమంత్రి రామేశ్వర్ తేలి, పద్మ విభూషణ్ మురళీ మనోహర్ జోషి చేతుల మీదుగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని …

Read More »

సూర్యాపేట జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ దీపావళి కానుక..జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా రైతులకు సీఎం కేసీఆర్ దీపావళి కానుకగా గోదావరి జలాలను ఇచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాలు చేరుకున్న సందర్భంగా పెన్ పహాడ్ మండలంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పోయిన దీపావళి నాడు చెప్పిన మాట ప్రకారం గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అన్న ఆయన.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat