ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య వివాదాస్పదంగా మారింది. కర్నూలు జిల్లాలో పలువురు నేతలకు గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా వైసీపీ నేతలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు గన్ మెన్లను పూర్తిగా తొలగించింది. అలాగే టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు గన్ మెన్లను తగ్గించింది. శిల్పా సోదరులు ఇటీవలే టీడీపీకి గుడ్ బై …
Read More »ఎంపీ కవిత చొరవ…మంత్రి కేటీఆర్ ఆదేశం..మూడు మున్సిపాలిటీలకు మహర్దశ
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి…పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చొరవ ఫలితంగా మూడు మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిమున్సిపాలిటీల రూపు రేఖలు మారనున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీలను అభివృద్ధి చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తిమేరకు పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు రూ.150 కోట్లు ప్రత్యేక నిధులను మంజూరు చేసిన విషయం …
Read More »వారి కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం..
నాగర్కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఎల్లూరు ప్రమాద ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలను పరిహారంగా అందించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సొరంగం పనుల కోసం కూలీలతో వెళ్తుండగా ఉదయం టిప్పర్ బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు గాయపడ్డారు. గాయాలైన వారిని చికిత్స కోసం హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. …
Read More »ఇవాంక టూర్.. ఫలక్నుమాలో పోలీసులు ఏం చేస్తున్నారంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ పర్యటన కోసం హైదరాబాద్ నగరం ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న జరిగే గ్లోబర్ ఎంట్రీప్రెన్యూర్షిప్ సమ్మిట్కు వీళ్లు హాజరు కానున్నారు. దీంతో హైదరాబాద్ నగరం అంతా అలర్డ్ అయింది.తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో మోదీ, ఇవాంక డిన్నర్ ఉన్నందున.. ఆ ప్రాంతంలో సెక్యూరిటీని టైట్ చేశారు. ఫలక్నుమా ఏరియా మొత్తాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇవాంక చార్మినార్, …
Read More »ఎస్టీల విద్యుత్ బకాయిలన్నీ రద్దు.. సీఎం కేసీఆర్
ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్కో మాఫీ చేస్తుందని జెన్కో – ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. …
Read More »యువతకు మార్గదర్శకుడు,అభివృద్ది సాదకుడు కేటీఆర్ – మేయర్ నరేందర్..
వరంగల్ నగరంలో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన కోసం ఐటీ&పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ నేడు వరంగల్ నగరంలో పర్యటించారు.ఈ సందర్బంగా శంకుస్థాపనల అనంతరం కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ కార్యకరమంలో మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ .. మంత్రి కేటీఆర్ గారు యువతకు మార్గదర్శకుడని,యువత అతన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని తెలిపారు.ఉన్నత చదువు చదివి ఉన్నత ఉద్యోగంలో ఉన్నా తెలంగాణా ఉద్యమం కోసం …
Read More »ఆ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యం..కేటీఆర్
ఇవాళ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ , డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరితో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలోమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ …ప్రభుత్వం చేయాలనుకుంటోన్న అభివృద్ధి పనులన్నింటికీ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. …
Read More »వరంగల్కు మరిన్ని కంపెనీలు..మంత్రి కేటీఆర్
కాకతీయుల ఏలుబడిలో రాజధానిగా ఉన్న వరంగల్ను తెలంగాణ ప్రభుత్వం అంతే ప్రాధాన్యంగా తీసుకొని గుర్తిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుకు సాగుతున్నారని వివరించారు. హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అన్ని రంగాల్లో వరంగల్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్కు …
Read More »మనసున్న మహారాజు సీఎం కేసీఆర్.. కడియం శ్రీహరి
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు అని రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి కొనియాడారు.ఇవాళ మంత్రి కేటీఆర్ తో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు… సీఎం కేసీఆర్కు వరంగల్ అంటే అమితమైన ప్రేమ అని ఉద్ఘాటించారు.కష్టపడి …
Read More »కమ్మనైన నంది అవార్డుల పై స్పందించిన బాలయ్య..!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావడాన్ని పలువురు తప్పుపడుతున్న విషయం తెలిసిందే . ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ఎటువంటి వివాదాలు వద్దని అన్నారు. సమష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజయవంతం అయిందని బాలకృష్ణ …
Read More »