సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లండన్ లో అరుదైన గౌరవం దక్కింది. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ పవన్ కి ఎక్సలెన్సీ అవార్డును అందించి సత్కరించారు. హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్కల్యాణ్కు ఈ అవార్డును అందించగా, ఆ తర్వాత పలు అంశాలపై ఈయన మాట్లాడారు. ఇక వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ …
Read More »తెలంగాణలో టీడీపీ పనైపోయింది..ఉమా మాధవరెడ్డి
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైపోయినట్లుగా ఉంది. ఇప్పటికే అడ్రస్ గల్లంతయిపోయిన సైకిల్ పార్టీ..ఉనికి కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సంచలన వ్యాఖ్య సాక్షాత్తు ఆ పార్టీ నేత ద్వారానే వినిపించింది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి అన్నారు. ఈ విషయం అందరికి తెలిసిందేనని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే …
Read More »లవ్ హైదరాబాద్..ఇక ట్యాంక్ బండ్పై కనిపించదు
హైదరాబాద్ పర్యాటకులకు ముఖ్య గమనిక. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ లవ్ హైదరాబాద్ సింబల్’ ఇక నెక్లెస్రోడ్లో కొలువుదీరనుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ట్యాంక్బండ్పై ‘లవ్ హైదరాబాద్ సింబల్’ను ఏర్పాటు చేసింది. చుట్టూ ఆకుపచ్చహారం.. ఎత్తయిన బుద్దుడు, బుద్ధుని విగ్రహాన్ని మించి అతి పెద్ద జాతీయ పతాకం..వీటన్నింటినీ కవర్ చేస్తూ లవ్ హైదరాబాద్ వెరసి హుస్సేన్సాగర్ తీరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా లవ్ హైదరాబాద్ సింబల్ వద్ద …
Read More »వర్మకు మహేశ్ మద్దతు..
నంది అవార్డుల ఎంపికపై సెటైరిక్గా స్పందించడంతో ఆగ్రహానికి గురైన అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు బూతు పురాణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మద్దతు తెలిపారు.‘ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కుల భూయిష్టమైన భావజాలం కలిగినవాళ్ళు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా అనే …
Read More »10ఏళ్ల బాలికపై 3 నెలలుగా దారుణంగా అత్యాచారం
మధ్యప్రదేశ్లోని భోపాల్లో దారుణం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ముగ్గురు కామాంధులు పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత మూడు నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. మౌనంగా ఉన్న బాలికను ఆమె తల్లి ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్కు చెందిన బాలిక (10) అయిదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో వాచ్మెన్గా పనిచేసే నన్హు లాల్(65).. జ్ఞానేంద్ర పండిట్ (36), …
Read More »వాట్సాప్ కొత్త ఫీచర్లు తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో రెండు సరికొత్త ఫీచర్లను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకూ వాట్సాప్ వాయిస్కాల్స్ చేసుకునే వారు వీడియోకాల్ చేయాలంటే మాట్లాడుతున్న ఆ కాల్ కట్ చేసి ఆ తర్వాత వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి వాయిస్ కాల్ మాట్లాడుతుండగానే వీడియోకాల్కు మారేలా సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్ తీసుకురానుంది.డబ్ల్యూఏబీటీఏఇన్ఫో ప్రకారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బీటా …
Read More »ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీ వరుసక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రోడ్లు-భవనాలశాఖలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ అండ్ బీలో 277 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది.
Read More »ఎంపీ కవితతో యూఎస్ యువ నేతల భేటీ
నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను నేడు యూఎస్కు చెందిన పలువురు యువ రాజకీయ నేతలు కలిశారు. ఎక్సేంజ్ ప్రొగ్రాంలో భాగంగా వీరు ఎంపీ కవితను కలిసి భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా భారత శాసన నిర్మాణ పనితీరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ కవిత అమెరికా యువ నేతలకు వివరించారు. Met Young Political Leaders from US as part of exchange prog, explained …
Read More »మంత్రి కేటీఆర్ పనితీరుకు కొత్తపేరు పెట్టిన కెనడా మంత్రి
రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టత, ఆయా అంశాలపై విశేషమైన పరిజ్ఞానంతో, పూర్తి నిబద్దతతో పనిచేసే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్కు అంతర్జాతీయ సంస్థల్లో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల అధినేతలు మిగతా వారితో పోలిస్తే…మంత్రి కేటీఆర్ పనితీరు అద్భుతమని ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో విదేశీ ప్రముఖుడు మంత్రి కేటీఆర్కు కొత్త పేరు పెట్టారు. హైదరాబాద్లో శుక్రవారం మంత్రి కే తారకరామారావుతో సమావేశానంతరం కెనడా …
Read More »కెనడా పరిశ్రమల శాఖ మంత్రితో కేటీఆర్ భేటీ..హైదరాబాద్లో ప్రముఖ సంస్థ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరో కీలక సంస్థ ఏర్పాటు కానుంది. కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత వాంకువర్ ఫిల్మ్ స్కూల్తో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంఓయును కుదుర్చుకుంది. కెనడా ఇంటర్నెషనల్ ట్రేడ్ శాఖ మంత్రి ఫ్రాంకోయిస్ పిలిప్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరాముతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం వంటి కార్యక్రమాలను వివరించారు. …
Read More »