తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నిక వచ్చినా 40వేల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలువడం ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. టీఆర్ఎస్ గెలుస్తుందనే సంకేతాల నేపథ్యంలో రాజీనామాపై రేవంత్రెడ్డి వెనుకడుగు వేశారని తెలిపారు. రేవంత్ది మొదటి నుంచి మోసపూరిత వైఖరేనన్నారు. టీడీపీలో ఉన్నప్పుడే తమను కాంగ్రెస్కు బేరం పెట్టాలని ప్రయత్నించారని, ఆయన తీరును గమనించే తాము టీఆర్ఎస్లో …
Read More »హెచ్1బీ..అమెరికా ఇచ్చిన తాజా షాక్ ఇది
వలసవాదుల దేశంలో భూమిపుత్రుల పేరిట విపరీత ధోరణులకు శ్రీకారం చుట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన షాకుల పరంపరలో మరో దుర్వార్తను వినిపించారు. మన దేశ టెకీలకు సువర్ణ అవకాశం కల్పించే హెచ్1బీ వీసా జారీ చేస్తూ గతంలో ట్రంప్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి…హెచ్-1బీ వీసా జారీ నిబంధనలు కఠినం చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్కు చెందిన అతున్నత స్థాయి సంఘం ఆమోదముద్ర …
Read More »కారు హుషారు..విపక్షాల బేజారు
తెలంగాణలో రాజకీయం ఏకపక్షమవుతోంది. సబ్బండ వర్గాలు తమ స్వరాష్ట్ర కలను నెరవేర్చిన నాయకుడికి అండగా ఉండేందుకు కదులుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్ని ఏకమై అధికార పార్టీని ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుండగా, అదే రీతిలో సమాధానం చెప్పాలనే సంకల్పంతో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చేరికల కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు రాజకీయంగా దడ పుట్టించేందుకు అధికార టీఆర్ఎస్ …
Read More »ఆకుపచ్చ తెలంగాణకు హరిత సైనికుల పాత్ర
ఆకుపచ్చ తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కోసం మరో ముందడుగు పడింది. ఈ పథకం విజయవంతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా హరిత సైనికులను ఏర్పాటు చేశారు. వీరికి సైకిళ్లను అందజేసి నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ప్రతి గ్రామానికి 1200 మొక్కలను అందజేశారు. గ్రామంలోకి వెళ్లేదారి వెంట వీటిని …
Read More »నంది అవార్డుల వివాదంపై నారాయణమూర్తి ఏమన్నారో తెలుసా …
నంది అవార్డులు-విమర్శలపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి స్పందించారు .వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం నంది అవార్డులు-విమర్శలపై అయన మీడియాతో మాట్లాడుతూ …రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు …
Read More »నంది అవార్డులపై వర్మ సంచలన కామెంట్
నంది అవార్డులపై రామ్గోపాల్ వర్మ స్పందించారు. అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రామ్గోపాల్ వర్మ మాత్రం ఇప్పటి వరకూ వీటిపై స్పందించలేదు. నంది అవార్డులపై తనదైన శైలిలో ఇవాళ వ్యంగ్యంగా స్పందించారు.అవార్డులపై వర్మ ఏమన్నారో ఆయన మాటల్లోనే ‘ అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం …
Read More »మా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వండి… ఢిల్లీలో మంత్రి కేటీఆర్ గళం
తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ గళం విప్పారు. అవార్డులు స్వీకరించేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పటికీ… మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు …
Read More »సీఎం కేసీఆర్ మానస పుత్రికల ఫలితమే…స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుః మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మానస పుత్రికలైన పథకాలకు అవార్డులు దక్కడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రముల, పురపాలక శాఖా మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. …
Read More »తెలంగాణకు మరో రెండు అవార్డులు…
తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సొంతం చేసుకుంది. ఇండియా టుడే అందిస్తున్న 2017 స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో రెండు కేటగిరీల్లో పురస్కారాలు అందుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ-స్వచ్ఛత విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక …
Read More »మూడేళ్లలో 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు..
గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలపై శాసనసభలో చర్చ జరుగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్రెడ్డి సమాధానం ఇస్తూ… కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఐదో తరగతి తరువాతే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 వరకు బాలికల గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. మూడేళ్లుగా గురుకులపాఠశాలల్లో ఎన్నో విజయాలు సాధించామని వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న పూర్ణ, …
Read More »