భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 80, శిఖర్ ధావన్ 80, విరాట్ …
Read More »రైఫిల్రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ర్టంలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి 13 వందల మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, లకా్ష్మరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్ఎస్లో చేరారు.చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీసిండన్నారు. రైఫిల్రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారిండని …
Read More »మధిర నగర పంచాయతీకి రూ15కోట్లు..మంత్రి కేటీఆర్
మధిర నగర పంచాయితీకి కొత్త కళను అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు కేటీఆర్ , తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి , ఎమ్మెల్సీ, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. మధిరకు కొత్త కళను అందించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ సమావేశంలో మంత్రి …
Read More »రేవంత్ కు షాక్-టీఆర్ఎస్ లో చేరడానికి 30 వాహనాల్లో బయలుదేరిన టీడీపీ కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డికి సొంత అనుచరులు షాక్ ఇచ్చారు. కోడంగల్ నియోజకవర్గం కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు తమ అనుచరులతో కలసి 30 వాహనాల్లో హైదరాబాదుకు బయల్దేరారు. వీరు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ …
Read More »టీఆర్ఎస్ లోకి రేవంత్ ముఖ్య అనుచరుడు
తెలంగాణ ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను పలువురు టీటీడీపీ నేతలు ఇవాళ కలిశారు. కొద్ది సేపటి క్రితం మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసిన టీడీపీ నాయకుడు కంచర్ల భూపాల్రెడ్డి, అతడి సోదరులు, పలువురు టీడీపీ కార్యకర్తలు కాసేపు చర్చించారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఉన్న కేసీఆర్ వద్దకు వారిని తీసుకొచ్చారు.కంచర్ల భూపాల్రెడ్డి టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఇటీవలే ఈయన పార్టీ నాయకులపై …
Read More »వేల కోట్ల రుణ మాఫీ చేసిన మేము..400 కోట్ల వడ్డీ ఇవ్వడానికి భయపడతామా..
శాసనసభలో పంటలకు మద్దతు ధరపై చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షనాయకులు జానారెడ్డి ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. జానారెడ్డి తనకు ఉదార వైఖరి ఉందన్నారని.. అందుకు ధన్యవాదాలన్నారు. జానారెడ్డి కూడా రైతు బిడ్డే, వ్యవసాయం చేస్తడు… అయనకు రైతుల పట్ల ఉన్న చింత నిజంగా హర్షించదగ్గదని సీఎం అన్నారు.మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల గురించి మాట్లాడిన మాటలపై ఆయన స్పందించారు. రూ. 8000 కోట్లు పెట్టి ధాన్యం కొన్నామని మంత్రి …
Read More »జానారెడ్డికి దీటుగా సీఎం కేసీఆర్ సమాధానం
ప్రస్తుతం అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డికి సీఎం కేసీఆర్ దీటుగా సమాధానమిచ్చారు. రుణ మాఫీ, మద్దతు ధరపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం అడ్డుతలగడం సరికాదన్నారు. మంత్రి పోచారం మద్దతు ధర పై మాట్లాడుతంటే కాంగ్రెస్ నాయకులు ఓపిక, సంయమనం లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంత తొందర …
Read More »అద్బుతమైన ఫీచర్లతో ” నోకియా 2″
హెచ్ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్ఫోన్ ‘నోకియా 2’ను విడుదల చేసింది. చాలా తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ మరో రెండు వారాల్లో యూజర్లకు లభ్యం కానుండగా దీని ధర రూ.7,465 మాత్రమే. నోకియా 2 ఫీచర్లు… 5 ఇంచ్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ …
Read More »భూ రికార్డుల ప్రక్షాళన చారిత్రక అంశం
అసెంబ్లీలో రైతు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ కొనసాగుతున్నది. రైతు సంక్షేమంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల బతుకులు బాగుపడ్డాయని మంత్రి అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇప్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం సంక్షోభంలో ఉండేదని మంత్రి వెల్లడించారు. మూడేండ్ల పాలనలోనే రైతులను సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి …
Read More »60 ఏండ్లులో కానీ పనిని సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో చేసి చూపించారు..
శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్… 2014-15 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి 35 లక్షలా 29 వేల 944 మంది రైతులకు రూ. 4039.98 కోట్ల రుణాలు, 2016-17 …
Read More »