తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి మీడియా ద్వారా స్పందిస్తూ.. రేవంత్రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నడని.. ప్రజలు రేవంత్రెడ్డిలాంటి వాళ్ల మాటలు నమ్మరన్నారు. తెలంగాణను 60 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీలే పాలించినయి. కానీ తెలంగాణ అభివృద్ధికి ఆ పార్టీలు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. కాగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మూడున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. …
Read More »జనవరి 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు..సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ముగుస్తుందని.. జనవరి 1 నుంచి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వ్యవసాయశాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ .. ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టుకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కొత్త …
Read More »అందరం కలిసి పత్తి రైతుకు చేయూతనిద్దాం..కేటీఆర్
ఈ ఏడాది పత్తి ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉండటంతో రైతులు మార్కెట్కు తెస్తున్న పత్తికి గిట్టుబాటు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఇవ్వాళ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… …
Read More »బాలానగర్ మెట్రో స్టేషన్ కు మరో పేరు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉన్న బాలానగర్ మెట్రో స్టేషన్ పేరును బాలానగర్ మెట్రో స్టేషన్ కాకుండా అంబేడ్కర్ జంక్షన్ మెట్రో స్టేషన్గా నామకరణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు కోరారు. మంగళవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.మూసాపేట వై జంక్షన్ …
Read More »ఢిల్లీలో రేవంత్ రెడ్డికి అవమానం..!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కి రాహుల్ గాంధీ స్వీట్ తినిపించారు. ఈ ఫొటోను రేవంత్ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, కుడి చేత్తో కాకుండా, ఎడమ చేత్తో రాహుల్ స్వీట్ …
Read More »వెంటనే వారిపై కేసు నమోదు చేయండి..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్న కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టు చేసే సమస్యలను పరిష్కరించడంలో మాత్రం దేశంలోనే ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు అనే సంగతి తెల్సిందే .ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ నెటిజన్లు పోస్టు చేసిన పలు సమస్యలను పరిష్కరించి ఇటు నెటిజన్లు అటు ప్రజల …
Read More »ఎమ్మెల్యే వివేకానందగౌడ్కు సీఎం కేసీఆర్ పరామర్శ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానందగౌడ్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఇటీవలే వివేక్ మాతృమూర్తి కన్నుమూసిన విషయం విదితమే. ఇవాళ పదో రోజు కావడంతో సీఎం కేసీఆర్.. వివేక్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Read More »మీ దుస్తువులపై మరకలు పోవడంలేదా..?
సాధారణంగా కొత్త తువ్వాళ్లను ఉతికేటప్పుడు రంగుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే, తువ్వాళ్లను మొదటిసారి ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు జత చేసిన నీళ్లలో నానబెడితే మంచిది .స్కెచ్ పెన్నుల గీతలు దుస్తుల మీద పడినప్పుడు, ముందుగా కాస్తంత నెయిల్పాలిష్ రిమూవర్ వేసి రుద్దాలి , ఆ తరవాత సబ్బుతో రుద్దితే ఆ మరకలు వెంటనే పోతాయి.బట్టలపై చాకొలేట్ మరకలు పడితే, ముందుగా కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో ఉంచి, …
Read More »గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నాం.. మంత్రి పద్మారావు
తెలంగాణ రాష్ట్రంలో 98 శాతం గుడుంబాను నిర్మూలించామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గుడుంబా నిర్మూలన – పునరావాసంపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతామని సీఎం కేసీఆర్.. వరంగల్లో ప్రకటించిన విషయాన్ని పద్మారావు గుర్తు చేశారు. సీఎం ప్రకటన నాటి నుంచి నేటి వరకు గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. గుడుంబా …
Read More »ఆలం ఖాన్ కుటుంబానికి కేసీఆర్ పరామర్శ
ప్రముఖ పారిశ్రామికవేత్త అన్వర్ ఉలూమ్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ అధినేత నవాబ్ షా అలంఖాన్(96) గత సోమవారం కన్నుమూసిన విషయం విదితమే.ఈ క్రమంలో బర్కత్పురాలోని అలంఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరామర్శించారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చిరకాలంగా సాగిన స్నేహం జ్ఞాపకాలను ఆయన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు.. అల్ఫాహారం అందించారు. . …
Read More »