కోడంగల్ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తో సహా పలువురు ముఖ్య నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ.. వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి నివాసం నుంచి బయటికి వచ్చిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ..‘‘ కాంగ్రస్ పార్టీకి పునర్వైభవం వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో …
Read More »రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ను పార్టీకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. రేవంత్తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్ కండువాలు కప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్ సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డిలు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. Our VP Rahul …
Read More »1962కు ఫోన్ చేస్తే అరగంటలో వైద్యం..
సంచార పశువైద్య శాలలతో పశువులకు సకాలంలో వైద్యం అందుతుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తలసాని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించామని గుర్తు చేశారు. 1962కు ఫోన్ చేస్తే అరగంటలో పశువులకు వైద్యం అందుతుందన్నారు. పశుసంవర్ధక శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
Read More »భారతదేశ చరిత్రలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ అపూర్వఘట్టం..నాయిని
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పోలీసు శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానం ఇచ్చారు.హైదరాబాద్ వేదికగా రూ. 350 కోట్ల అంచనాతో అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . భారతదేశ చరిత్రలోనే ఇదొక అపూర్వఘట్టమని అయన అన్నారు . దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని హోంమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడ ఏం జరిగినా.. క్షణాల్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్కు …
Read More »MGMలో డయాలసిస్ సదుపాయాలు కల్పించండి..కొండా సురేఖ
గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ .. టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయిలు ఖర్చుపెట్టి విద్య, వైద్య రంగాన్ని సీఎం కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా వాసిగా మహాత్మాగాంధీ మెమొరియల్ ఆస్పత్రిని దశాబ్దాల కాలంగా చుట్టుపక్కలున్న ఐదారు జిల్లాల ప్రజలకు వైద్య సదుపాయం అందిస్తోందని ఈ …
Read More »త్వరలోనే మరిన్ని డయాలసిస్ సెంటర్లు
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యారోగ్య శాఖపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధాం ఇచ్చారు. రాష్ట్రంలో 40 కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మరిన్ని డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు . రాష్ట్రంలో 20 చోట్ల ఐసీయూ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. డయాలసిస్, ఐసీయూ సెంటర్ల …
Read More »సీఎం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనం మేడిగడ్డ..మంత్రి హరీష్
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు సమాధానమిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పునరుజ్జీవానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18.25 లక్షల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా మంథని నియోజకవర్గంలో 38 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ఎల్లంపల్లి నుంచి మేడిపల్లి వరకు 109 కిలోమీటర్లు.. దీనిలో …
Read More »జీహెచ్ఎంసీలో వేగంగా అభివృద్ధి పనులు..మంత్రి కేటీఆర్
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నగర అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాలలో భాగంగా పారిశుద్ధ్యం అనే అంశాన్ని కీలకంగా తీసుకున్నామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బ్యాంకుల్లో టాయిలెట్లు కట్టాలని ఉంది. బంక్ సిబ్బందికి మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ …
Read More »సిరిసిల్లకు చేరిన బ్యాటరీ రిక్షాలు
తెలంగాణ రాష్ట్ర౦లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇక గ్రామాల్లో బ్యాటరీ రిక్షాతో చెత్త సేకరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లోని 10 గ్రామాల్లో 11బ్యాటరీ రిక్షాలతో చెత్త సేకరణ చేసేందుకు గ్రామ పంచాయతీలు ముందుకు రాగా, శనివారం రిక్షాలు గ్రామాలకు చేరాయి. చెత్త సేకరణలో …
Read More »నేడే కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రె్సలో చేరనున్నారు. అయితే, అంతకు ముందు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు కాంగ్రె్సలో చేరే పలువురు ముఖ్యులతో కలిసి రాహుల్తో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అక్కడ మర్యాదపూర్వకంగా కలిసి …
Read More »