టీఎస్పీఎస్సీ ఈ నెల 28న విడుదలచేసిన 2011 గ్రూప్ -1 ఫలితాలను సోమవారం ఉపసంహరించుకున్నది. తమ ఆప్షన్లను పరిగణనలోనికి తీసుకోలేదంటూ ఇద్దరు అభ్యర్థులు ఫిర్యాదు చేయటంతో టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. అభ్యర్థుల ఫిర్యాదుపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డైరెక్టర్ జనరల్ రాజేంద్రనిమ్జే, డైరెక్టర్ విజయకరణ్రెడ్డితో సమావేశమైన టీఎస్పీఎస్సీ వారి వివరణ కోరింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో సాంకేతిక పొరపాట్ల కారణంగా …
Read More »సత్వరమే చేనేత రుణమాఫీ..అధికారులను ఆదేశించిన మంత్రి కేటీఆర్..!
చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో చేనేత, జౌళిశాఖలపై అధికారులతో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.10.50 కోట్లు అవసరమవుతాయని, దీనిద్వారా 2500 మంది కార్మికులు లబ్ధిపొందుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడానికి సిద్ధంగా …
Read More »మీరు నీరుభాగా తాగుతున్నారా..?
అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత …
Read More »అత్యంత చౌకైన నోకియా ఫోన్..
హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలో నోకియా బ్రాండ్ రీ-లాంచ్ అయిన తర్వాత కొత్త కొత్త స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో ఫిన్నిష్ కంపెనీల అలరిస్తోంది. ఇప్పటి వరకు నోకియా లాంచ్ చేసిన అన్ని స్మార్ట్ఫోన్ల కంటే చౌకగా.. దేశీయ మార్కెట్లోకి మరో కొత్త నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ను లాంచ్ చేయాలని హెచ్ఎండీ గ్లోబల్ ప్లాన్ చేస్తోంది. ఈ డివైజ్ను ఎక్స్క్లూజివ్గా భారత్లోనే విడుదల చేయాలని చూస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ షెడ్యూల్ కూడా …
Read More »చెవిరెడ్డి పాదయాత్రకు తరలివచ్చిన అశేష ప్రజానీకం ..
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణికి సోమవారం కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే . ఈ యాత్రను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర పల్లెల …
Read More »సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి సంస్థ ఆమోదం
ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల సందర్భంగా ఆ సంస్థ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సింగరేణి సంస్థ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి కార్మికులకు సీఎం ఇచ్చిన హామీలకు బోర్డు నెల రోజులలోపే ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలపై తక్షణమే అమలు చేస్తామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఆమోదం పొందిన అంశాలు… …సింగరేణి ఉద్యోగుల …
Read More »రేవంత్ రెడ్డి పై రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్
రేవంత్ రెడ్డి పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్ చేసారు . గత కొన్ని నిమిషాల క్రితం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి ‘బాహుబలి’. …
Read More »3,897 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది . తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . మొత్తం 3వేల 897 ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని ఆదేశించింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 907 ఉన్నాయి. ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2వేల 990 ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చి ఆదేశాలతో త్వరలోనే విధివిధానాలతో నోటిఫికేషన్ విడుదల …
Read More »రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎర్రబెల్లి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోపాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి పై విమర్శల పర్వం కురిపించారు.. ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఇప్పటివరకూ రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలను మారాడని, ఆయన …
Read More »సోనియాగాంధీ పై స్వరం మార్చిన రేవంత్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాలను గుర్తించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు.ఇవాళ హైదరాబాద్లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో జరుగుతున్న ఆత్మీయుల మాటా ముచ్చట సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కేసీఆర్ సీఎం అయితే తెలంగాణను అభివృద్ది చేస్తానని ప్రజలను నమ్మించి , తెలంగాణ రాష్ట్ర౦ ఏర్పడగానే కేసీఆర్ డిల్లీ …
Read More »