Home / KSR (page 468)

KSR

అసెంబ్లీ లో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ‌రిత‌హారం కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ  అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేస్తుంద‌ని ముఖ్యమంత్రి  కేసీఆర్ మండిప‌డ్డారు. అట‌వీశాఖ‌లో 50 శాతానికి పైగా ఖాళీలున్నాయని, ప్ర‌సుత్తం 2800 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్నామ‌ని కేసీఆర్  తెలిపారు. గోదావ‌రి ప‌రీవాహ‌న‌క ప్రాంతం , ఆదిలాబాద్ త‌ప్ప ఎక్క‌డా అడ‌వులు లేని దుస్థితి నెల‌కుంద‌ని అన్నారు. అందుకే సీఎం అయిన త‌ర్వాత మొద‌టి వారంలో పెట్టుకున్న స‌బ్జెక్టే హ‌రిత‌హారమ‌ని చెప్పారు. …

Read More »

రాష్ట్రంలో 3,500 కి.మీ. జాతీయ రహదారులు సాధించుకున్నాం..

 తెలంగాణ రాష్ట్రంలో 3,500 కి.మీ. జాతీయ రహదారులు సాధించుకున్నామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తుమ్మల మాట్లాడారు… ఎన్‌హెచ్‌ వెళ్లే ముఖ్య పట్టణాల్లో వలయాకారంలో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో జాతీయరహదారికి రూ.96కోట్లు మంజూరు చేశామని, డీపీఆర్‌ పూర్తి కాగానే భూసేకరణ జరుగుతుందన్నారు. వరంగల్‌లో రూ.600 కోట్లతో 69 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో జాతీయ రహదారులకు …

Read More »

హరితహారం అద్భుతమైన కార్యక్రమం.. అక్బరుద్దీన్ ఓవైసీ

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం అద్భుతమైన కార్యక్రమం అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు . శాసనసభలో హరితహారంపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. సమైక్య పాలనలో అడవులు అంతరించిపోయాయని గుర్తు చేశారు. అడవులను ఇష్టానుసారంగా నరికినా గత పాలకులు పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పచ్చదనాన్ని చిగురింపజేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఓవైసీ. ఆరంభం నుంచే హరితహారం …

Read More »

రేవంత్ రెడ్డి పై సంచలన కామెంట్ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డి పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రేవంత్ రెడ్డి పై  వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళితే ఆ పార్టీకి శనిపట్టినట్లేనంటూ అయన  ఆరోపించారు. రేవంత్ ఒక ఐరన్ లెగ్ అని వ్యాఖ్యానించారు. అందుకే …

Read More »

ఘంటా చక్రపాణిపై కేసీఆర్ ప్రశంసల జల్లు

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పై ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రశంసల జల్లు కురిపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సీఎం స్పందించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ దళిత సోదరుడు.. ఓపెన్ వర్సిటీలో పని చేసిన వ్యక్తి అని సీఎం తెలిపారు. ఇండియాలో యంగెస్ట్ స్టేట్ అయినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీలో ఆయన చేసిన సంస్కరణలను, ప్రతిభను గుర్తించి చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిన విషయాన్ని గుర్తు …

Read More »

అసెంబ్లీ లో కాంగ్రెస్ పై మంత్రి హరీష్ సెటైర్లు

ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి చర్చించాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబట్టారు. అయితేవాయిదా తీర్మానంపై డిప్యూటీ స్పీకర్‌ స్పందించకుండానే కాంగ్రెస్‌ వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాలు పూర్తి కాగానే ఈ అంశంపై చర్చిద్దామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరు చూస్తుంటే…సభలో ఉండి చర్చలో పాల్గొనడం కంటే…బయటకు వెళ్లేందుకే …

Read More »

లక్షా 12 వేల ఉద్యోగాలు తప్పకుండ భర్తీ చేస్తాం..కేసీఆర్

లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ శాసన సభలో అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 ప్రశ్నలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు. టీఎస్‌పీఎస్సీలో …

Read More »

ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి . అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు .. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. టీఎస్‌పీఎస్సీ బాగా పని చేస్తున్నదన్నారు. గ్రూప్-2 లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. గ్రూప్ -2 పరీక్ష పూర్తి వివరాలు హైకోర్టుకు సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు.

Read More »

అసెంబ్లీ నుండి కాంగ్రెస్ వాకౌట్

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండోరోజు ఇవాళ  ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన , ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌పై బీజేపీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా హరితహారంపై నేడు సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. .ఈ క్రమంలో ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది. అయితే ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ అంశం అత్యవసరం కాబట్టి చర్చ జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ …

Read More »

రేవంత్ రెడ్డి వెంట వెళ్ళే నాయకులు వీరే..

తెలుగుదేశం పార్టీని వీడిన కోడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి…కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరులో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 31న మధ్యా హ్నం 12.30లకు ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండు వా కప్పుకోనున్నారు.రేవంత్‌ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా రేవంత్‌ వెంట ఢిల్లీకి వెళ్లే వారిలో వీరి పేర్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat