డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. శనివారం ఉదయం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద కరీంనగర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనంలో అక్కడకు వచ్చిన గజ్జెల కాంతంను పోలీసులు బ్రీత్ అనలైజర్లో తనిఖీ చేసేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించని ఆయన ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Read More »టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ దహనం
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని రాజన్న సిరిసిల్ల టీఆర్ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు.రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీఆర్ఎస్వీ నేతలు చెప్పారు.
Read More »కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తాం..మంత్రి పోచారం
ప్రాణహిత ద్వారా తెలంగాణాలో ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ R&B గెస్ట్ హౌస్ లో మంత్రి విలేకరులతో సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష యాభై వేల కోట్లతో పాలమూరు, డిండి, సీతారామ కాళేశ్వరం, భక్తరామదాస్ తదితర ప్రాజెక్టుల పనులు వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. మల్లన్న సాగర్ ద్వారా …
Read More »సమగ్ర సమాచారానికి.. వికీపీడియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సాంఘిక, రాజకీయ, నైసర్గిక, సాంస్కృతిక సమాచారం మరింత సులభంగా, సమగ్రంగా ప్రజలకు చేరువకానున్నది. ఇందుకోసం ఇంటర్నెట్ లో మెరుగైన సమాచారాన్ని అందించే వికీపీడియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్శాఖ మధ్య అంగీకారం జరిగింది. రాష్ట్ర ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సీఐఎస్ ఏ2కే సంస్థ తెలుగు …
Read More »బైక్ పై తిరుగుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షి౦చిన మేయర్ నరేందర్
గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ లో మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై పర్యటించారు.బైక్ పై వీది వీది కలియదిరుగుతూ ప్రజల వద్దకు వెల్లి సమస్యలు అడిగితెలుసుకున్నారు.మురికాలువలు,సీసీ రోడ్లు,సానిటేషన్ ను పరిశీలించిన మేయర్ వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.స్వయంగా మేయర్ నే తమ వద్దకు రావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తంచేశారు . ఈ సందర్బంగా కాలనీ లోని సమస్యలను కాలనీ వాసులు మేయర్ కు వివరించారు.వెంటనే …
Read More »జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) టీఆర్ఎస్ కార్పొరేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేటర్లకు మంత్రి వివరిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు.
Read More »జగన్ కోసం చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఏం చేయబోతున్నడో తెలుసా..!
వచ్చే నెల నవంబర్ 6 నుంచి ఆరు నెలలపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నసంగతి తెలిసిందే . ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 30న తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట నుంచి తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆల యం వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సందర్భంగా …
Read More »రేవంత్ రెడ్డి జాతకం తేలేది నేడే..?
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు రేవంత్ పార్టీ మార్పు పై స్పష్టత రానున్నది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , తెలుగుదేశం జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైదరాబాద్లో లేక్వ్యూ గెస్ట్హౌజ్లో …
Read More »మంత్రి నారాయణ పై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మసంచలన వాఖ్యలు
ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ పై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ ఉన్న సంగతి మనదరికి తెలిసిన విషయమే . నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు మెర్జ్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలను కలిపి ‘చైనా’ (చైతన్య, నారాయణ) సంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ …
Read More »హైదరాబాద్ విషయంలో…ఫలించిన సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కృషి
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆర్థికంగా బలోపేతమైంది. గడిచిన రెండేళ్ల క్రితం సంస్థ ఖజానా కేవలం రూ. 10కోట్లకు మించని పరిస్థితి నుంచి ప్రస్తుతం రూ. 432 కోట్లకు చేరి స్వయం సమృద్ధిని సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యానికి గురై..చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రతిపాదిత ప్రాజెక్టులు పట్టాలెక్కక, ఇటు నిధుల కొరతతో అసంతృప్తి నిలిచిపోయిన పథకాలు, అనుమతుల జారీలో అవినీతి మయం..మొత్తంగా హెచ్ఎండీఏ అంటేనే …
Read More »