Home / KSR (page 482)

KSR

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ కిట్..!

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్‌ను రాష్ట్రంలోని  మహిళలు దేవుడిచ్చిన వరంగా భావిస్తు న్నారు. తెలంగాణ  సర్కార్ చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి  పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈక్రమంలోనే సర్కార్ దవాఖానలకు కోట్లాది రూపాయలు కేటాయించి ఆధునిక  సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ ఆస్పత్రు లను తలపిస్తున్నాయి. దీంతోపాటుగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకాలు, కేసీఆర్ కిట్లకు ఆకర్షితులై కాన్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ప్రసవం అయితేనే తల్లీబి …

Read More »

ప్లాస్టిక్‌ బాటిళ్లలోని నీళ్లను తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

ప్లాస్టిక్‌ బాటిళ్లలోని నీళ్లను తాగుతున్నారా? అయితే జాగ్రత్త..! ఈ బాటిల్డ్‌ నీళ్ల వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. రుచిగా ఉన్నాయని, మినరల్స్‌ ఎక్కువగా ఉన్నాయని.. అన్నింటినీ మించి సురక్షితమైన నీరని బాటిళ్లను కొంటున్నాం. కానీ ఆ బాటిల్‌ నీరు.. అతి ప్రమాదకరం. రుచిగా ఉండేందుకు వాటర్‌ కంపెనీలు.. పలు రకాల రసాయనాలు, చక్కెరలను కలుపుతున్నాయి. అంతేకాదు ప్లాస్టిక్‌ బాటిళ్ల నుంచి హానికారకమైన విష రసాయనాలు విడుదలవుతుంటాయి. అవి మనం …

Read More »

టీడీపీలో గుబులు రేపుతున్న సుబ్బు- ఎవరీ సుబ్బు…!

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్‌ వేమూరి సుబ్బు ఓ రౌడీ షీటర్‌. అతడిని విజయవాడ టీడీపీ పెద్దలు మరింతగా పెంచిపోషించారు. తమ రాజకీయ అవసరాల కోసం అతడికి అండదండలు అందించారు. సుబ్బు విజయవాడకు చేరిన కొత్తలో కొన్నాళ్లు కాట్రగడ్డ శ్రీనుకు అనుచరుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే వంగవీటి శంతన్‌కుమార్‌పై జరి గిన కాల్పుల కేసులో అతడిని పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అనంతరం సుబ్బు ఎమ్మెల్యే …

Read More »

ఒంగోలులో అర్ధరాత్రి దారుణం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో నిన్నఅర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మంగమూరు రోడ్డులోని రామచంద్ర మిషన్‌ సమీపంలో రాత్రి 10:45 గంటల సమయంలో భార్యని భర్త చంపి పరారైన సంఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మంగమూరు రోడ్డులో అపార్ట్‌మెంట్‌ కూడలికి చివర ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న కొర్రపాటి అంజలి (33)ని భర్త ఏడుకొండలు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వారి వివరాలు.. తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు తన కుటుంబంతో …

Read More »

భర్త మర్మాంగాన్ని కోసిన భార్య..!

భార్యాభర్తల మధ్య జరిగిన గొడువ కారణంగా భార్య తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన  కథనం ప్రకారం.. సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపకు 25 ఏండ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి పని చేసిన కూలీ డబ్బులను యజమాని నుంచి తీసుకున్న రవీందర్‌ ఆ మొత్తంతో సోమవారం పీకలదాకా మద్యం తాగాడు. ఇంటికి వచ్చిన …

Read More »

విప్లవాత్మకంగా నూతన పంచాయతీరాజ్ చట్టం..!

పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, చెంచు పల్లెలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. కొత్తగా మరిన్ని పంచాయతీలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసే క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటుచేసినప్పుడు వ్యవహరించినట్లుగానే …

Read More »

మంత్రి తుమ్మల సారథ్యంలో రోడ్డు ప్రమాదాలపై సబ్‌ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపద్యంలో  రాష్ట్రంలో ప్రైవేట్‌ …

Read More »

నెరవేరిన సిద్దిపేట ప్రజల వాంఛ..!

సిద్దిపేట ప్రాంతానికి వరంగా ఇచ్చిన మెడికల్ కళశాల కు ఈరోజు కేబినెట్ మరో వరం ఇచ్చింది..వైద్య కలశాలకు అవసరమగు 930 వైద్యుల నియామకానికి ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం ఇచ్చారని మంత్రి హరీష్ రావు గారు ఈ సందర్భంగా వెల్లడించారు…సిద్దిపేట జిల్లా కు వైద్య కళశాల ఒక వరం అని మంజూరు అయినప్పటికీ నుండి పనుల్లో ,ఇటు వైద్యులు నియామకం లో వేగవంతంగా …

Read More »

మంత్రి కేటీఆర్‌కు 183 గ్రామాలు ఫిదా..!

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ చొర‌వ ఫ‌లితం ఇస్తోంది. దాహార్తితో అలమటిస్తోన్న ఔటర్‌ రింగు రోడ్డు లోపలి గ్రామాల ప్రజలకు సమృద్ధిగా నీరిందించే అర్భన్‌ మిషన్‌ భగీరథ పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగర పాలక సంస్థ పరిధిలో జలసిరులు అందించేందుకుగానూ  అర్భన్‌ మిషన్‌ భగీరథలో భాగంగా జలమండలి రూ. 628కోట్లతో తాగునీటికి …

Read More »

మంత్రి కేటీఆర్ స్పంద‌న‌తో…ముస‌లవ్వ‌కు ఆశ్ర‌యం

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త‌న దృష్టికి వ‌చ్చే ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో ఎంత చురుకుగా, ద‌యా హృద‌యంతో స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. సంద‌ర్భం ఏదైనా…స‌మ‌స్య ఇంకేదైనా మంత్రికి చేర‌వేయాల‌నుకుంటే ఎవ‌రినో ఆశ్ర‌యించి ద‌ర‌ఖాస్తులు రాసి…క్యూల‌ల్లో నిల్చొని వాటిని అందించాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం ఒక ట్వీట్ చేస్తే చాలు. అది కూడా బాధితులే కావాల్సిన అవ‌స‌రం లేదు. అలా ఓ ముస‌లవ్వ గోస‌ను చూసి ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat