ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 25న పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుందని వైఎస్సార్ సీపీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులు సమావేశానికి హాజరు కావాలని పార్టీ జాతీయ ప్రధాన …
Read More »హీరో విశాల్కు షాక్..!
‘మెర్శల్’ వివాదం ముదురుతున్న క్రమంలో ఆ సినిమాకి అనూకూలంగా కామెంట్స్ చేసిన హీరో విశాల్కు GST టీమ్ షాక్ ఇచ్చింది. విశాల్కు చెందిన చెన్నైలోని సినీ నిర్మాణ సంస్థపై వస్తు సేవల పన్ను (GST) ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు మధ్యాహ్నం సోదాలు నిర్వహించారు.ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మెర్శల్ చిత్ర యూనిట్కు …
Read More »ఏఐబిపి.ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష..!
సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయటానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రప్రభుత్వాన్ని కోరనునున్నారు. రేపు ధిల్లీ లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరగనున్న సమావేశం లో మంత్రి హరీష్ పాల్గొననున్నారు. ఈ మేరకుఈ రోజు సెక్రెటేరియట్ లో ఉన్నతాధికారులతో హరీష్ రావు సమీక్షించారు. ఎస్.ఆర్. ఎస్.పి కింద31 కోట్లు, …
Read More »ఓవైసీ మాటల్లోనే కేంద్రంలో కేసీఆర్ పాత్ర ఇది
తెలంగాణ ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర ప్రధాత, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మరో కితాబు దక్కింది. తాజా మాజీ ఉపరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ప్రశంసించిన సంగతి మరువక ముందే..భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పోషించనున్న పాత్రను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు. ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడే జమానా ముగిసిపోయిందని…2019లోకేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర …
Read More »మైనారిటీ పాఠశాలలు భేష్..! అసదుద్దీన్ ఒవైసీ ప్రశంస
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంతో సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని, పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. మైనారిటీల సంక్షేమంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన రివ్యూలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్వహణపై అసదుద్దిన్ ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. మైనారిటీ …
Read More »డార్లింగ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్వీటీ..!
ఈరోజు 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అనుష్క ప్రత్యేక బహుమతి ఇచ్చిందట.ప్రభాస్ ను సర్ప్రైజ్ చేసేందుకు అనుష్క స్పెషల్గా ప్లాన్ చేసిందట. ఒక డిజైనర్ వాచీని గిఫ్ట్గా పంపి అతడిని ఆశ్చర్యానికి గురిచేసిందని ‘బాలీవుడ్లైఫ్’ వెల్లడించింది. ప్రభాస్కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్ చేతిగడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని తెలిపింది. పలు సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ప్రభాస్-అనుష్క పెళ్లి …
Read More »గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్..కేసీఆర్ ఆదేశం..!
భారతదేశంలోనే చార్మినార్కు ప్రత్యేక గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . చార్మినార్ వద్ద పర్యాటకులను ఆకర్షించేలా అన్ని రకాల ఏర్పాట్లు ఉండాలి, పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్ను అభివృద్ధి చేయాలని, సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతం సబర్మతి నది ఫ్రంట్ తరహా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. …
Read More »స్వరాష్ట్రంలో మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని సీఎం కేసీఆర్ కోరారు. మైనారిటీల సంక్షేమంపై ఈ రోజు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీల కోసం ప్రస్తుతం …
Read More »హైదరాబాద్లో ఉబర్, ఓలా సేవలు నిలిపివేత
ఊబర్, ఓలా క్యాబ్ సర్వీసులు బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.ఫైనాన్షియర్ల వేధింపులు, క్యాబ్ డ్రైవర్ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది . హైదరాబాదు నగరంలో ఊబర్, ఓలా సంస్థల్లో లక్షన్నరకు పైగా కార్లు తిరుగుతున్నాయని.. లక్షలు అప్పులు చేసి కార్లు కొనుక్కున్న ఎంతో మందికి ఉపాధి లభించడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ …
Read More »టీడీపీ నుండి రేవంత్ రెడ్డి అవుట్..!
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. టీడీపీ పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో పేర్కొంది . కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు …
Read More »