తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు . నీటి విడుదల విషయంలో బోర్డు సమర్థంగా పని చేయకపోగా పక్షపాత ధోరణి అవలంభిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద వివరాలను తారుమారు చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు టెలీమెట్రీ ఏర్పాటులో ఆలస్యం చేస్తుందని ఫిర్యాదు …
Read More »రైతు బజార్ను సందర్శించిన హరీష్..!
సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట వెళుతున్న మంత్రి హరీశ్రావు మర్కూక్ మండలం పాతూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ కూరగాయల రైతు బజార్ను సందర్శించారు. మంత్రి హరీష్ రావు వెంట మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహదారు వివేక్, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. మోడల్ మార్కెట్ రూపకల్పన ఎలా జరిగిందన్న విషయాన్ని హరీశ్ రావు వివేక్కు వివరించారు. మార్కెట్లో సౌకర్యాలు, గిరాకి …
Read More »చంద్రబాబుకు షాక్…అమరావతిలో ల్యాండ్పూలింగ్ గుట్టు బయటపెట్టిన ప్రపంచబ్యాంకు…!
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన భీతావహ పాలన..పూర్తిగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఉమ్మడి ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అప్పుడు వామపక్షాలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అంటూ విమర్శించేవి..అలాంటి తమ జీతగాడికి ఏకంగా ప్రపంచబ్యాంకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు సమీకరించిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణానికి రైతులు …
Read More »మందుబాబులకు శుభవార్త…!
మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ఉన్న నిబంధనలు కొంత మేరకు సడలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్ లో చిక్కి, కౌన్సెలింగ్ కు హాజరు కాని వారి సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుండగా, వారి వాహనాలన్నీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి సంరక్షణ భారం పోలీసుశాఖా కి తలనొప్పిగా మారింది . కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ …
Read More »సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్
సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని దుద్దేడ శివారులో సీఎం కేసీఆర్ 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టరేట్,పోలీస్ కమిషనరీట్ కార్యాలయాల భవన సముదాయంకు శంఖుస్తాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి,అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు..
Read More »సిగరెట్ తాగడం మనేయ్యాలంటే ఈ రసం త్రాగండి..!
సిగరెట్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది..భార్య ఏమి చెప్పినా వినే భర్త..సిగరెట్స్ మానమంటే మానడు..అంతగా చాలా మంది వీటికి అలవాటు పడి..జబ్బులకి లోనయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంతేకాదు క్యాన్సర్ వంటి రోగాలతో ఎంతో మంది చనిపోతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది కూడా. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిగరెట్స్ త్రాగితే ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు ప్యాకేట్స్ మీద వ్రాసినా అవేమి పట్టించుకోలేదు. అయితే …
Read More »నారాయణమూర్తికి మరో పురస్కారం
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కొమురం భీమ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్ అవార్డును ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ రామినేని విశిష్ట పురస్కారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని వరించింది. అంతేకాక ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి …
Read More »యముడు వెలసిన క్షేత్రం… కాళేశ్వరం..!
తెలంగాణాలోని మహా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. ఈ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. ఈ లింగాలలో ఒకటి కాలుడు (యముడు), …
Read More »పూజలో ఎలాంటి విగ్రహాలు ఉండాలంటే..!
వివిధ రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. అయితే, అందంగా వున్నాయి కదా అని మార్కెట్ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు .మరి మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాంకదా మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదంటారా? మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తాయి కదా, మరి …
Read More »బీజేపీ బలోపేతం..ఓ అందమైన కల అంటున్న మంత్రి కేటీఆర్
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ గురించి బీజేపీ ప్రణాళిక వేయడం గురించి మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ అనేక అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణ గురించి సదరు జర్నలిస్ట్ ప్రస్తావించడంతో…‘కలలు కనడంలో తప్పేం లేదు. బీజేపీ నేతలు తమది తాము జాతీయ పార్టీగా భావించుకుంటున్నప్పటికీ… దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా మిగతా చోట్ల …
Read More »