Home / KSR (page 496)

KSR

సింగరేణి ఎన్నికల్లో బోణీ కొట్టిన టీబీజీకేఎస్

సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ఫలితాల ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగూడెం కార్పొరేట్ లో భాగమైన హైదరాబాద్ లోని సింగరేణి భవన్‌లో చేపట్టిన ఓట్ల లెక్కింపులో టీబీజీకేఎస్ బోణీ కొట్టింది. మొత్తం ఓట్లు 86 కాగా టీబీజీకేఎస్‌కు అత్యధికంగా 77 ఓట్లు పోలైయ్యాయి. హెచ్‌ఎంఎస్-1, బీఎంఎస్-2, ఏఐటీయూసీ-2, సీఐటీయూ-2 ఓట్లు పోలైయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా కొనసాగుతుంది.

Read More »

పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే…!

మునుగోడు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరాలంటే, ఫ్లోరైడ్ బాధలు పోవాలంటే కృష్ణా నీళ్లు రావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో కొత్తగా నిర్మించిన గోదాములను ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకం చేద్దామంటే కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో కేసులు పెడుతున్నారని, శివన్నగూడెం ప్రాజెక్ట్ వద్ద టెంట్లు వేయించి ధర్నాలు చేయిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం పేరిట …

Read More »

సింగరేణి ఎన్నికలు… రికార్డు స్థాయిలో పోలింగ్..!

తెలంగాణ రాష్ట్ర౦లో సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సింగరేణి  కార్మికులు 11 డివిజన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 11 డివిజన్లలో మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకుగాను 49,873 ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 12 గంటల వరకు తుది …

Read More »

కాళేశ్వరం పనులు నిలిపివేత…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం స్టే విధించింది. పూర్తి స్థాయి అటవీపర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి పనులూ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాకుండానే పనులు మొదలుపెట్టారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు కావడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ  ప్రాజెక్టుపై స్టే విధించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ …

Read More »

సింగరేణి పోలింగ్… 4 గంటల వరకు 92.81 శాతం

సింగరేణి లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సాయంత్రం 4 గంటల వరకు 92.81 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 97.03 శాతం, కొత్తగూడెం 95.07 శాతం, కార్పొరేట్ ఏరియాలో 94.51 శాతం పోలింగ్ నమోదు కాగా..మణుగూరులో 96.43 శాతం , శ్రీరాంపూర్ 92.99 శాతం , మందమర్రి-92.75 శాతం, బెల్లంపల్లి-95.41 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read More »

సింగరేణి పోలింగ్.. 3 గంటల వరకు 85.30 శాతం

సింగరేణిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు 85.30 శాతం పోలింగ్ నమోదైంది. ఇల్లందులో 89 శాతం పోలింగ్ నమోదు కాగా..శ్రీరాంపూర్ లో 86 శాతం, కొత్త గూడెం-87 శాతం, మణుగూరు- 90.53 శాతం, మందమర్రి-76 శాతం, బెల్లంపల్లి-86 శాతం , భూపాలపల్లి-79 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Read More »

నీళ్లను దోచుకుపోతున్నా..నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు..!

తెలంగాణ రాష్ట్ర౦లో  వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో రైతు బజార్ ను మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీళ్లను ఆంధ్రకు దోచుకుపోతున్నా..నోరు …

Read More »

వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి…!

తెలంగాణ రాష్ట్ర౦లోని నల్లగొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నదని..రెండు, మూడు నెలల్లో వాటిని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గతం కంటే 20 రెట్ల స్థాయిలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి రైతు బజార్ …

Read More »

వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం..

హైదరాబాద్ లోని  బషీర్‌బాగ్‌లో భారతీయ విద్యాభవన్‌లో ఆదికవి శ్రీ వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కడియం… వాల్మీకి బంధువులందరి అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాల్మీకి …

Read More »

సౌర విద్యుత్తు ఉత్పత్తిలో… దేశంలో తెలంగాణ అగ్రస్థానం..!

సౌర విద్యుదుత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. ఈ విద్యుదుత్పత్తి గణనీయంగా పెరగడంతో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తేరుకున్నాయి. ప్రస్తుతం రోజూ గరిష్ఠంగా 2,357 మెగావాట్ల మరో 4 నెలల్లో అదనంగా వెయ్యి మెగావాట్లు పెరిగి జనవరికల్లా 3400 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. సేద్యానికి నిరంతరాయ సరఫరాతో… గతనెలలో రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం అత్యధికంగా 9 వేల మెగావాట్లకు చేరడంతో భారీగా ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’(ఐఈఈ)లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat