తెలంగాణ లో కొంత మందికి కాంగ్రెస్ పార్టీ బాగుండాలని ఇంకొంతమందికి బీజేపీ బాగుండాలని కోరికలు ఉన్నయి . కానీ తెలంగాణ బాగుండాలని కోరుకునేది మాత్రం ఒక్క కేసీయారే . ఎందుకంటే ఆయన జాతీయ పార్టీల ఉన్న నాయకుడు కాదు . ఆయన లక్ష్యం ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన . ఇప్పుడు బంగారు తెలంగాణ లక్ష్య సాధన . ఆయన ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్ని వ్యూహాలు రూపొందించినా తెలంగాణ …
Read More »చంద్రబాబుపై జగన్ విజయం
ఎంత తేడా! నలభై ఏళ్ల సీనియర్ ని, దేశంలోనే రాజకీయాలలో నా అంత అనుభవజ్ఞడు లేడు అని చెప్పుకునే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,పదేళ్ల క్రితమే రాజకీయాలలోకి వచ్చి తనదైన శైలిలో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత ,విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు ఎంత తేడా! ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగుదేశం పార్టీ …
Read More »శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి .?
ఏపీలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక్ వర్గంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కంచు కోటగా ఉన్న మరో స్థానం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గం .శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక వర్గానికి 1984నుండి 2014 వరకు మొత్తం తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు పసుపు జెండాను ఎగిరింది .అయితే అసెంబ్లీ నియోజక్ వర్గంలో మాత్రం ఏకంగా పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఎనిమిది సార్లు సార్వత్రిక ఎన్నికలు …
Read More »దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గురించి ఎవరు ఏమన్నారు అంటే ..?
అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి నేటితో ఎనిమిది ఏండ్లు అవుతుంది .మహానేత వైఎస్ వర్ధంతిని పురష్కరించుకొని ఏపీ వ్యాప్తంగా ఆయన అభిమానులు ,వైసీపీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో సినీ రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన గురించి మాట్లాడుతూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు .మహానేత వైఎస్ గురించి వారి మాటల్లో ..మహానేత దివంగత …
Read More »కొమురెల్లి కోరమీసాల మల్లన్న…
పుణ్య తీర్థం కొండ చెరికలో ఉన్న కోరమీసాల కొంరెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే.. మల్లన్న దర్శనం పుర్వజన్మ సుకృతం అంటారు. తెలంగాణలో ప్రతి జిల్లా నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. స్థల పురాణం కొమురవెల్లి మల్లన్న ఈ పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లు ప్రతీతి. యాదవ కులస్తుడైన ఓ గొర్రెల కాపరి కలలో స్వామి …
Read More »తలమీద అక్షింతలు ఎందుకు జల్లుతారు
సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి, పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి? బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన …
Read More »గడపకు పసుపు రాసి బొట్టు పెడితే ఏమవుతుందో తెలుసా ..?
వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. లేదంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇంటిలోనికి రావు. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో పటిక కడితే దృష్టి దోషం తొలగిపోతుంది. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్నిస్తుంది. …
Read More »సిరులు కురిపించే దేవుడు శ్రీశాల వెంకన్న
సిరిసిల్లకు పూర్వపు పేరు శ్రీశాల. కాలక్రమంలో సిరిసిల్లగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం అతిపురాతనమైనది. తిరుమల తిరుపతి క్షేత్రం లాగే సిరిసిల్లోనూ స్వామివారి బ్రహ్మోత్సవాలు, మాడ వీధుల్లో ఊరేగింపులు జరుగుతాయి. 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీశాల వెంకన్న సిరుల వేల్పుగా, కోర్కెలు తీర్చే స్వామిగా భాసిల్లుతున్నాడు. ఈ నెల 27 నుంచి అక్టోబరు 7 వరకు సిరిసిల్ల వెంకన్న సన్నిధిలో …
Read More »నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
ఈరోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడయిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస …
Read More »ఐదో రోజు లలితాత్రిపురసుందరీదేవి అలంకారం
శరన్నవరాత్రి ఉత్సవాల ఐదోరోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈమెకే లలితాత్రిపురసుందరి అని నామాంతరం ఉంది. శ్రీవిద్యోపాసనకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో శ్రీచక్ర అధిష్టానశక్తిగా ఉంటుంది. పంచదశాక్షరి మంత్రానికి కూడా ఈమే అధిష్టానదేవత. సకల లోకాలకు అతీతమైన కుసుమకోమల రూపంలో చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతులు వీస్తుండగా భక్తులకు ప్రసన్నురాలై …
Read More »