ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులకు శుభవార్త. ఖమ్మంలో దశాబ్దాలుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న ప్రభుత్వాసుపత్రి త్వరలో వైద్య కళాశాలగా మారనుంది. దేశవ్యాప్తంగా 75 ప్రభుత్వాసుపత్రులను వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్రం రూపొందించిన జాబితాలో ఖమ్మం ఆస్పత్రికి చోటుదక్కింది. వైద్య కళాశాల ఏర్పాటుకు అన్ని సానుకూలతలూ ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య కళాశాల ఏర్పాటు విషయమై ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుంది. ఖమ్మంతోపాటు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిని కూడా వైద్య కళాశాలగా మార్పు …
Read More »నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీకి చెందిన మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రోజు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కాంచీపురం,తిరుమల పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని కేసీఆర్ కుటుంబం దర్శించుకున్న అనంతరం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి …
Read More »కృష్ణమ్మ ఉగ్రరూపం..నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్పూర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 8.70 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండడంతో జూరాలకు ఉధృతంగా వరద చేరింది. దీంతో అన్ని గేట్లను ఎత్తి 8.63 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టులోకి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి …
Read More »శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా.. సీఎం కేసీఆర్
ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు కె. విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడయితే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని మాటిచ్చారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని విశ్వనాథ్ నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెళ్లారు. విశ్వనాథ్, ఆయన భార్య జయలక్ష్మి, కొడుకు రవీంద్రనాథ్, కోడలు గౌరి, …
Read More »దర్శకుడు కె.విశ్వనాథ్ ను కలిసిన సీఎం కేసీఆర్
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కాసినాథుని విశ్వనాథ్(89) ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఫిల్మింనగర్ లోని ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్యం విషయం తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు నేతలు ఉన్నారు.
Read More »సీఎం కేసీఆర్ విధానాలు దేశానికే ఆదర్శం..!!
సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నాగార్జున్ సాగర్ జలాశయం కుడి కాల్వ నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నీటిని దిగువకు వదిలారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అక్కపల్లి ఏఎంఆర్పీ ప్రధాన కాలువ ద్వారా తెలంగాణ, ఏపీ మంత్రులు నీటిని విడుదల చేశారు. సీఎం …
Read More »ఎన్ఎస్పీ ఆయకట్టు రైతన్నలకు శుభవార్త
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని రైతులకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ గేట్లు ఎత్తాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆదివారం ఉదయం నాగార్జున సాగర్ లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంయుక్తంగా కుడి, ఎడమ గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తారు. అనంతరం ఎల్.ఎల్.సి, ఎఎంఆర్ కాలువల ద్వారా …
Read More »సాహో ట్రైలర్ విడుదల..!!
ప్రముఖ సినీ హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ నటీనటుల లుక్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Read More »మహానటిపై కేటీఆర్ అభినందనల వర్షం..!!
66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగుచిత్రాలకు అవార్డుల పంట పండింది. మహానటి,రంగస్ధలం,అ!,చిలసై సినిమాలకు 7 పురస్కారాలు దక్కాయి. వీటిలో మహానటికే మూడు అవార్డులు రాగా జాతీయ ఉత్తమనటిగా కీర్తిసురేశ్ ఎంపికైంది. అంతేగాదు తెలుగులో మహానటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తాచాటడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ …
Read More »అందర్నీ ఒకేతాటిపైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిది..!!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు శనివారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ వికాస సమితి భిన్నాభిప్రాయాలను పంచుకునే వేదిక” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ” విభిన్న భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్ మహానగరంలో స్వేచ్ఛ …
Read More »