Home / KSR (page 76)

KSR

టీఆర్ఎస్ సభ్యత్వం ప్రారంభం..!!

ఇవాళ తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సభ్యత్వం స్వీకరించి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన 11 …

Read More »

విజయ నిర్మలకు సీఎం కేసీఆర్‌ నివాళి

ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సినీనటుడు కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయ నిర్మల భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం అనంతరం నానక్‌రామ్‌గూడ వెళ్లిన ముఖ్యమంత్రి.. కృష్ణను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తదితరులు ఉన్నారు.

Read More »

హైదరాబాద్‌కు సీఎం జగన్‌.. రేపు సీఎం కేసీఆర్‌తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష తర్వాత పలువురు మంత్రులతో కలిసి సీఎం భాగ్యనగరానికి పయనమయ్యారు. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్‌ ప్రగతిభవన్‌లో భేటీ కానున్నారు. విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇద్దరు సీఎంలూ చర్చించనున్నారు. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం, ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.

Read More »

మనసున్న మల్లన్న.. అనాథ అమ్మాయికి కన్యాదానం

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఈరోజు ఒక అనాథ అమ్మాయి కన్యాదానం చేశారు. బహుదూర్‌పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పెరిగిన పుష్పను విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం చేయించారు. ఈ వివాహానికి పుష్ప తల్లిదండ్రుల స్థానంలో వివాహ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. అమ్మాయి భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఆమె పేరున రూ.235000 ఫిక్స్‌డిపాజిట్ పత్రాలను అందజేశారు. అలాగే రూ.25వేల నగదును …

Read More »

బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు..ఆవేద‌న‌లో ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టి.జి వెంకటేష్, గరికపాటి రామ్మోహన రావు రాజ్యసభలో తమను వేరే గ్రూపుగా పరిగణించాలంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. రాజ్యంగ పరంగా ఆ లేఖను రాజ్యసభ చైర్మన్ ఆ లేఖకు ఆమోద ముద్ర వేశారు. అయితే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ప‌రిణామాల‌పై కలత చెందారని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజకీయ పార్టీలలో చీలికలు, చేరికలు నానాటికి …

Read More »

టీకాంగ్రెస్‌కు ఇంకో షాక్‌…బీజేపీలోకి ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు

తెలంగాణ కాంగ్రెస్‌కు వ‌రుస షాక్‌ల ప‌రంప‌ర కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేర‌గా…ఆ పార్టీలో అవ‌కాశం లేనివారు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆయా పార్టీల్లో సీనియర్స్‌గా ఉండి.. పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్‌గా లేని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరు వచ్చినా డోర్స్ ఓపెన్ అన్న విధంగా …

Read More »

నిందితున్ని కఠినంగా శిక్షించండి.. హోంమంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటీవల జరిగిన తొమ్మిది నెలల చిన్నారి ఆత్యాచారం మరియు హత్యకేసు సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇలాంటి దారుణానికి పాల్పడిన జిల్లాలోని శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన నిందితుడు పోలేపాక ప్రవీణ్ ను ఆ తర్వాత రోజే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గత కొద్ది రోజులుగా హన్మకొండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్ గా పనిచేసేవాడు. అయితే …

Read More »

టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన కేటీఆర్

ఈ నెల 24న పార్టీ జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈమేరకు భూమి పూజ ఎర్పాట్లను ఈరోజు సమీక్షించారు. పార్టీ సీనియర్ నాయకులతో జరిగిన సమావేశంలో అయన అన్ని జిల్లాల పార్టీ లీడర్లు, మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. సోమవారం భూమి పూజ నిర్వహించే స్థలాలను ఈరోజే పరీశీలన చేయాలని ఈ సందర్భంగా వారిని కేటీఆర్ కోరారు. అన్ని జిల్లా …

Read More »

కాళేశ్వరం.. కేసీఆర్ నిరంతర కృషి ఫలితం..!!

శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఒక ప్రకటనను విడుదల చేశారు. “కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన నా ఆనందాన్ని ..ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలి అనే ఉద్యమ ఆకాంక్షను నేర వేర్చే దిశగా ఇది బలమైన అడుగు. ఇది తెలంగాణ ప్రజల …

Read More »

జిల్లా కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి..!!

ఈ నెల 24న పార్టీ జిల్లా కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కెసియార్ గారు అదేశించినట్టుగా 32 జిల్లా పార్టీ కార్యాలయాలకు 24న శంఖుస్థాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అయా కార్యాలయాలను స్ధలాలను సైతం కేటాయించిందన్నారు. పార్టీ కార్యాలయాల నమూనాలు సైతం సిద్దంగా ఉన్నాయని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat