తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం సీఎం కేసీఆర్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్కు సీఎం కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం విభజన …
Read More »కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుంది..మంత్రి తలసాని
కాళేశ్వరం ప్యాజెక్టు చూసి దేశమంతా గర్వపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని..భట్టి విక్రమార్క అంత మేధావి ప్రపంచంలో లేడనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎల్పీ నేతగా భట్టిని ఎన్నుకోవడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదన్నారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో తట్టెడు మట్టి కూడా తీయని దొంగలు…అతి తక్కువ సమయంలో పూర్తి అయిన …
Read More »కేసీఆర్ పాలనలో 119 గురుకుల పాఠశాలలు..!!
గత 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో 18 గురుకుల పాఠశాలలు మంజూరైతే.. కేసీఆర్ 5ఏళ్ళ పాలనలో 119 గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 280 గురుకుల పాఠశాలలు మంజురు అయ్యయి. ప్రతి ఒక్క విద్యార్థికి 1లక్ష 20వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని చెప్పారు. సోమవారం జనగాం జిల్లాలో పర్యటించిన మంత్రి.. మీడియా …
Read More »కేసీఆర్ను మించిన దార్శనికులు లేరు.. మంత్రి జగదీష్ రెడ్డి
విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం సూర్యపేట జిల్లాలోని చివ్వేంలలో బీసీ గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలో సీఎం కేసీఆర్ను మించిన దార్శనికులు మరెవ్వరూ లేరని అన్నారు. ఉద్యమ సమయంలోనే విద్యా విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలుపై సీఎం కేసీఆర్ అధ్యయనం చేశారు. నేడు కేజీ టూ పీజీ విద్యావిధానంలో అంద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పిల్లలు …
Read More »రేపు ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్న సీఎం న్ కేసీఆర్
సోమవారం వరుస కార్యక్రమాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ బిబిబిజీ కానున్నారు. మొదట తెలంగాణలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ను అన్ని హంగులతో సిద్ధం చేశారు. హైదరగూడలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో.. 166 కోట్ల రూపాయల వ్యయంతో క్వార్టర్స్ నిర్మించారు. క్వార్టర్స్ ప్రారంభోత్సవం తరువాత అటు నుంచి కేసీఆర్ విజయవాడ వెళ్లనున్నారు.. See Also : దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే కృష్ణానదీ తీరంలో స్వరూపానందేంద్ర …
Read More »సచివాలయంలో జగన్ కొత్త రూల్…టీడీపీ నేతల మైండ్ బ్లాంక్
విలువలతో కూడిన రాజకీయం చేయాలంటే…దమ్ముండాలి. మాట తప్పని…మడమ తిప్పని వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం కారణంగానే…విలువలతో కూడిన రాజకీయం వల్లే…ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్….అటు నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో మరే పార్టీకి రాని రికార్డు స్థాయి మెజార్టీని, మరే నాయకుడు సాధించని విజయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆంధ్రుల మద్దతుతో సీఎం పీఠం అధిరోహించారు. See Also : టీడీపీ షాకింగ్ న్యూస్.. జగన్ సీఎం కావాలని జూ.ఎన్టీఆర్ కోరుకున్నారా..? …
Read More »21న తెలంగాణలో కొత్త పండుగ…ఎందుకో తెలుసా?
ఈనెల 21న తెలంగాణ రాష్ట్రంలో కొత్త పండుగ జరగనుంది.! రాష్ట్రవ్యాప్తంగా..కుల,మతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా ఆనందోత్సాహాల్లో మునిగిపోనున్నారు. ఎందుకంటే….తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం. ముఖ్యమంత్రి, కాళేశ్వరం రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈనెల 21న అంరంగవైభవంగా దేశంలోనే అత్యంతవేగంగా పూర్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించేందుకు నిర్ణయించారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్హౌజ్లు ఇందుకు ముస్తాబవుతున్నాయి. గోదావరిపై నిర్మించే తొలి బ్యారేజీ మేడిగడ్డ వద్ద తొలిపూజ, హోమక్రతువు నిర్వహించనున్నారు. …
Read More »ప్రియదర్శి నటనకు కేటీఆర్ ఫిదా..!!
తెలంగాణకు చెందిన గ్రామీణ ఆవిష్కర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “మల్లేశం” సినిమా ప్రివ్యూ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు చిత్ర యూనిట్ తో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పెద్దగా చదువుకో కున్నా, తన తల్లి చేనేత వృత్తిలో పడుతున్న కష్టం తీర్చడానికి ఒక యువకుడు ఎంతో శ్రమించి ఒక యంత్రం తయారుచేసి, పద్మశ్రీ పురస్కారం …
Read More »రాష్ట్ర ప్రజలకు పోలీస్ శాఖ విజ్ఞప్తి..!!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పోలీసు శాఖ కీలక విజ్ఞప్తిని జారీ చేసింది. అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వెల్లడించింది ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ ఒక లేఖను విడుదల చేసింది. Posted by Telangana State Police on Saturday, 15 June 2019
Read More »ప్రారంభోత్సవానికి కాళేశ్వరం సిద్ధం…ఆ రోజు ఏం చేయనున్నారంటే..
దేశం చూపును తనవైపు తిప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నెల 21న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రారంభాన్ని కన్నుల పండువగా నిర్వహించనుంది . ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్టు దగ్గర శాస్త్రోక్త క్రతువులు, ఊరూరా సంబురాలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రారంభోత్సవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరుకానున్నారు. ప్రారంభ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ …
Read More »