నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నిజామాబాద్ రూరల్ మంచిప్ప గ్రామంలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.కిశోర్ మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కిశోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. రాజకీయాల్లో గెలుపుఓటములు,ఒడిదొడుకుల సహజం అన్నారు. టీఆర్ఎస్ …
Read More »శుక్రవారం కోర్టుకు వెళతారా అంటే జగన్ ఏమన్నాడో తెలుసా?
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలుస్వీకరించనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సైతం జగన్ సమాధానం ఇచ్చారు. తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో జగన్ మీడియాతో మాట్లాఉడుతన్న …
Read More »ఎంపీ కవిత విలేకరుల సమావేశం..సర్వత్రా ఆసక్తి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ లోని తన ఆఫీస్ లో కవిత మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడనున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కవిత … …
Read More »కమ్మ రాజ్యం కడప రెడ్లు..విజయవాడలో వర్మ సంచలన వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు సంచలన సృష్టించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయ అంశాల గురించి స్పందించారు. “సైకిల్ చక్రం తిరిగి తిరిగి ఇప్పుడు పంచర్ అయ్యింది. ఎన్టీఆర్ జీవితం చివరి రోజుల్లో జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా తీశాను. ఎన్నికల కోడ్ తెలంగాణ లో ఉన్నా రిలీజ్ చేశాం, ఏపీలో అడ్డుకున్నారు. విజయవాడలో నా ప్రెస్ …
Read More »సీఎం కేసీఆర్, జగన్ భేటీపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ల మధ్య …
Read More »నేడు తిరుమలకు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుపతికి వెళ్లనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లారు. ఆయన స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది..కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వంగా కలిశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. సతీమణి భారతి, నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి జగన్ ప్రగతి భవన్ వెళ్లారు. కేసీఆర్ స్వయంగా జగన్ దంపతులకు లోపలికి ఆహ్వానించారు. తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, …
Read More »సీఐగా రిజైన్ చేశాడు.. డీఎస్పీతో సెల్యూట్ కొట్టించుకున్నాడు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్. అనంతపూర్ సీఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి …
Read More »ప్రజల తీర్పే శిరోధార్యం.. కేటీఆర్
ప్రజల తీర్పే శిరోధార్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,నవీన్ పట్నాయక్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్కు మెజార్టీని కట్టబెట్టారని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని చెప్పారు. టీఆర్ఎస్కు …
Read More »సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్కు సమర్పించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు.
Read More »