తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 179 జెడ్పీటీసీ, 1,850 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఉదయం పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు తీవ్ర ఎండ కారణంగా మధ్నాహ్నం ఇళ్లకే పరిమితమయ్యారు. కాస్త ఎండ తగ్గిన తర్వాతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి …
Read More »టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చింతలపాలెం మండలం పిట్ల నాయక్ తండాలో పర్యటిస్తుండగా ఉత్తంకుమార్ రెడ్డి నిటీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మా గ్రామానికి ఏం చేశావ్ అంటూ నిలదీశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలతో గొడవకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు …
Read More »ఆంధ్రజ్యోతి వార్తల్లో వాస్తవం లేదు..ప్రభాకర్ రావు
“10 వేల కోట్ల లోటు సంక్షోభంలో విద్యుత్ రంగం” అని ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనాలపై ట్రాన్స్ కో,జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. రాష్ట్రంలో కూడా విద్యుత్ సమస్య లేదని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల్లో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని తెలిపారు. తప్పుడు …
Read More »మే 13 న పదో తరగతి పరీక్ష ఫలితాలు..!!
పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను విడుదల చేసింది. మే 13 సోమవారం రోజున ఉదయం 11.30 నిమిషాలకు సెక్రటేరియట్, డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, www.results.cgg.gov.in అధికారిక వెబ్ సైట్లలో …
Read More »రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పూజారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, …
Read More »రవిప్రకాశ్ భవిష్యత్ తేలేది నేడే…పదవి ఊస్టింగ్ ఖాయమే
చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో ఫోర్జరీకి పాల్పడి…నూతన యాజమాన్యానికి అడ్డంకులు సృష్టిస్తూ కొత్త వివాదంలో చిక్కిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ భవిష్యత్ తేలే సమయం ఆసన్నమైంది. శుక్రవారం జరిగే కీలక సమావేశంలో ఆయన్ను సీఈఓ పోస్ట్ నుంచి తొలగించనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. టీవీ9లో భారీ ఎత్తున కంపెనీ నిధులను రవిప్రకాశ్ దారి …
Read More »తెలంగాణ బిడ్డ గల్ఫ్ గోసకు తెరదించిన కేటీఆర్..!!
తెలంగాణ బిడ్డ గల్ఫ్ గోసకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరదించారు. దేశం కాని దేశంలో ఆందోళనలో ఉన్న పౌరుడిని అన్ని సౌకర్యాలతో స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇందుకు సహకరించిన విదేశాంగ శాఖ అధికారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించి సహకరించిన కేటీఆర్ను పలువురు ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య జీవనాధారం …
Read More »కలాం సమాధిని సందర్శించిన సీఎం కేసీఆర్
దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao paid floral tributes to Late Sri A. P. J. Abdul Kalam …
Read More »ఉత్తమ్ సరికొత్త డిమాండ్..?
తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఓటర్ల జాబితా లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నించారు.ఆయన ఇంకా మాట్లాడుతూ ఓటర్ల జాబిత రెడీ అయ్యేవరకు ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.అయితే ఇప్పటికే ఏపీ …
Read More »ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ కు ఎన్నేళ్ళు జైలుశిక్ష పడొచ్చు..?
టీవీ9 రవి ప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు టీవీ9 సీఈఓ ప్రకాష్ చీటింగ్ కేసు పెట్టారు ఈ క్రమంలోనే పోలీసులు రవిప్రకాష్ పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు గత నాలుగు రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాష్ కోసం తెలంగాణ పోలీసులు …
Read More »