ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే దానికి ఆత్మహత్యే పరిష్కారం కాదని..ఎవరు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కోరారు.సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన తడ్కపల్లి అజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసుకుని సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …
Read More »నాని ఎమోషనల్ ట్వీట్..!!
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకి పాల్పడుతున్న విద్యార్ధులలో ధైర్యం నింపేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ సినీ దర్శకుడు మారుతి, హీరో రామ్లు సోషల్ మీడియా వేదికగా విద్యార్ధులు ఆత్మహత్యలకి పాల్పడవద్దని కోరుతున్నారు. ఏ కష్టాన్నైన ధైర్యంగా ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం …
Read More »వెట్ రన్ విజయవంతం జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు హర్షం
భారతదేశ చరిత్రలో మొదటి సారిగా సాగునీటి రంగంలో అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దక్కడం ఆనందదాయకమని జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. 124.4 మెగావాట్ల కాళేశ్వరం ప్రాజెక్టు (మేడారం-ప్యాకేజి -6) మొదటి పంపు ట్రయల్ రన్ (వెట్ రన్) ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం …
Read More »టిక్టాక్లో సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్
సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్టాక్లో సీఎం కేసీఆర్ను అవమానించేలా ఓ వ్యక్తి వీడియోలు పోస్ట్ చేశాడు. దీనిపై టీఆర్ఎస్ నేత రామ్ నర్సింహగౌడ్ రాచకొండ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి వీడియోలు పోస్ట్ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని తిరువూరు వాసి నవీన్గా గుర్తించి అరెస్ట్ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం..సీఎం కేసీఆర్ హర్షం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమైనదిగా సీఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక …
Read More »ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ వెరిఫికేషన్, …
Read More »కాంగ్రెస్ ముందు కొత్త టెన్షన్…అందుకే ఇలా
వరుస ఓటముల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలంటేనే…ఒకింత కలవరం మొదలవుతోందనే చర్చ జరుగుతోంది. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఎదురవుతున్న ఓటముల నేపథ్యంలో….రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడంపై ఆ పార్టీ నేతల్లో మథనం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, స్థానిక సంస్థల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లోనూ నిరాశకరమైన మద్దతు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. అందుకే పెద్ద …
Read More »క్యాడర్, లీడర్ లేకపోవడంతో కామెడీ నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితి…ఇలాంటి పరిచయ వాక్యాలకు పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జరుగుతనున్న పరిషత్ ఎన్నికలపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది. పోటీ చేయకపోవడమే సరైనదని ముందుగా భావించినప్పటికీ… కనీసం ఉన్న పదిమంది నాయకుల కోసమైనా… బరిలో నిలవాలని భావిస్తోంది. స్థూలంగా వీలైతే పోటీ చేద్దాం..లేదంటే మద్దతిద్దాం అనే నిర్ణయానికి వచ్చింది. ఆ మద్దతు …
Read More »ఆంధ్రోళ్ల తాటతీస్తా..!!
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత, కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ కేసీఆర్ పేరుతో సినిమా మొదలు పెట్టాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ట్యాగ్ లైన్ తో వివాదాల తేనెతుట్టె కదిపిన వర్మ, తాజాగా ఓపాట పాడి సినిమాను మరింత వివాదాస్పదం చేస్తున్నాడు. ఆంధ్రోళ్ల తాటతీస్తానంటూ కేసీఆర్ అన్నట్టు ఆ పాట సాగుతుంది. కేవలం పబ్లిసిటీకోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే వర్మ, ఈసారి ఆంధ్ర, తెలంగాణ ప్రజల్ని …
Read More »బీపీ మాత్ర లొసార్టన్ లో క్యాన్సర్ కారక రసాయనం..!!
ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటుకు వాడే మాత్ర లొసార్టన్ ప్రమాదకరమని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. లొసార్టన్ లో కేన్సర్ కారక రసాయనం ఉందని స్పష్టం చేసింది. అందువల్ల అమెరికా ఎఫ్.డి.ఎ. వార్నింగ్ మేరకు టొరెంటో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా లొసార్టన్ పొటాషియం, లొసార్టన్ హైడ్రో క్లోరో టియాజెడ్ ట్యాబ్లెట్లను ఉపసంహరించుకుంది. ఈ మాత్రల్లో కేన్సర్ కారక N-మిథైల్ నైట్రో సొగుటిరిక్ యాసిడ్ ఉన్నట్టు గమనించారు. ఎఫ్.డి.ఎ. నిర్దేశిత …
Read More »