వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్ను అడ్డుకోవాలని ప్రయత్నించిన అధికార తెలుగుదేశం ఆశలపై ట్రిబ్యునల్ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్ వీఆర్ఎస్ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్ఎస్ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్ లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. బీసీలకు పెద్దపీట వేసేందుకు …
Read More »కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి డీకే అరుణ..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోలుకోక ముందే.. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీలో చేరనున్నారు.ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను కలిశారు. రామ్ …
Read More »వేరే పార్టీల్లో ఉన్న వారి పనులు నేను చేయను..బాబు మనుసులో మాట బట్టబయలు..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన మనుసులోని మాటను బయటపెట్టారు.రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు పనులు చేయడం లేదు అని స్వయంగా తానే ఒప్పుకున్నారు. నంది కొట్కూర్ నియోజకవర్గంలో గౌరు చరిత గత అసెంబ్లీలో వైసీపీ తరపున గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాణ్యం నుంచి పోటీ చేస్తున్న గౌరు చరితను చంద్రబాబు …
Read More »16 కు 16 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలె..కేసీఆర్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 కు 16 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలె అని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై కేసీఆర్ మండిపడ్డారు.” కేసీఆర్ నీవు కూడా హిందూవే అంటున్నవ్గా.. రామజన్మ భూమి మీద నీ …
Read More »ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తా..కేసీఆర్
ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు ధర రావడం లేదని బాధపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిన ఎర్రజొన్న బకాయిలను 2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం బకాయిలను తీర్చింది. కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టుకుని …
Read More »బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులు.. మేం అసలైన హిందువులం…కేసీఆర్
బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులు.. మేం అసలైన హిందువులం అని సీఎం కేసీఆర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో..నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ తెలిపారు.తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించింది. కొన్ని సమస్యలు …
Read More »ఫోన్ ట్యాంపింగ్పై చంద్రబాబుకు నోటీసులు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్పై ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా పిటిషన్ కు జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీతో పాటుగా కేంద్ర సర్కారుకు సైతం నోటీసులు ఇచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులిచ్చింది. తమ ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, …
Read More »బాబుకు షాక్..రాజధాని ప్రాంత ముఖ్యనేత వైసీపీలోకి
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. రాజధాని అమరావతి ప్రాంతంలో తాము ఎంతో అభివృద్ధి చేశామని, తమకే ప్జలు అండగా నిలుస్తారని డబ్బా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తమదే అధికారమని కూడా ఆ పార్టీ ప్రకటించుకుంటోంది. అయితే, ఈ మాటలను సామాన్యుల సంగతి దేవుడెరుగు..సొంత పార్టీ నేతలే నమ్మడం లేదనే విషయంలో స్పష్టమైంది. రాజధాని అమరావతికి చెందిన ముఖ్య నేత వైసీపీ గూటికి చేరారు. వైఎస్ఆర్సీసీ అధ్యక్షుడు వైఎస్ …
Read More »గెలిచేందుకు రౌడియిజం చేద్దాం..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు..!!
ఏపీలో అధికార తెలుగుదేశం,ప్రతిపక్ష వైసీపీ పార్టీల ప్రచారం హోరెత్తింది. మరికొన్ని రోజులే గడువు ఉండటంతో ఎలాగైగా మరోసారి గెలువాలని తెలుగుదేశం పార్టీ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తుంది.ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగింపు,కార్యకర్తలపై దాడి,అక్రమ కేసులు,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా ,మరియు జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం..ఇలా ప్రతిపక్ష పార్టీ అధినేతపై,కార్యకర్తలపై తెలుగుదేశం దాడి చేస్తిస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నేతలు తమ …
Read More »జగన్ ను తలుచుకుంటున్న రాధా అభిమానులు..!!
వంగవీటి రాధా గత కొన్ని రోజులక్రితమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పలు సంచలన ఆరోపణలు చేసి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పెడన అసెంబ్లీ లేదా మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఆశించన వంగవీటి రాధాకు చంద్రబాబు షాకిచ్చారు.నిన్న రాత్రి చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితాలో రాధా పేరు లేదు. దీంతో రాధా అభిమానులు, కార్యకర్తలు తీవ్ర షాక్కు గురయ్యారు.అదే …
Read More »