కరోనా వైరస్ మొదట చైనా దేశం నుండి మొదలైన సంగతి విదితమే.మొదట్లో చైనాలో కరోనా విజృంభించగా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.అయితే ఇప్పుడు దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 198దేశాలపై పడింది.తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా చైనాను దాటేసింది. ఇప్పటివరకు 81,285కరోనా కేసులతో ప్రపంచంలోనే టాప్ ప్లేసులో ఉంది.తాజాగా అమెరికాలో ఒక్కరోజే 13,785కేసులు నమోదయ్యాయి.దీంతో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 81,996గా నమోదయ్యాయి.ఇప్పటివరకు మొదటి ప్లేసులో ఉన్న చైనాను …
Read More »కరోనా రోజుకో లక్ష అయ్యేలా ఉంది
కరోనా వైరస్ బారిన పడిన కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా పెరుగుతూ వస్తుంది.మార్చి ఆరో తారీఖున లక్ష కరోనా కేసుల మార్కును చేరుకుంది.అదే మార్చి 17-18నాటికి రెండు లక్షల కేసులయ్యాయి. కానీ మార్చి ఇరవై ఒకటో తారీఖుకు మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.మార్చి 23-24నాటికి నాలుగు లక్షల కేసులయ్యాయి. మార్చి ఇరవై ఆరు నాటికి ఐదు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ వంతున రానున్న రోజుల్లో రోజుకో …
Read More »ఇంటి వద్ద ఉండి మీరు ఆ తప్పు చేయకండి..?
ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే.దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు విధించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే చాలా మంది తెల్సో తెలియక తప్పులు చేస్తున్నారు. చాలా మంది యువకులు కాలనీలో మిగతావారితో కల్సి క్రికెట్ లాంటి …
Read More »కరోనా ఎఫెక్ట్ -సోనియా గాంధీ సంచలన నిర్ణయం
ప్రస్తుతం దేశమంతా కరోనావైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.మరణాల శాతం తక్కువగానే ఉన్నా కానీ బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.ఈ క్రమంలో ఏఐసీసీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని సంచలన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాము.కరోనా నియంత్రణకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు మేము మద్ధతిస్తాము. లాక్ డౌన్ నిర్ణయంతో పేద,మధ్యతరగతి …
Read More »కొద్దిగైనా భయం బాధ్యత ఉండక్కర్లేదా..?
ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకు..రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ గజగజవణికిపోతున్నారు.. వైద్యులు అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి చికిత్సను అందిస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల అమెరికాకెళ్లి వచ్చిన కరీంనగర్ కు చెందిన దంపతులకు కరోనా వైరస్ లక్షణాలున్నాయని తేలింది.దీంతో వీరిద్దర్ని క్యారంటైన్లో ఉంచారు. అయితే నిన్న గురువారం ఈ దంపతులు జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ …
Read More »డ్వాక్రా మహిళలకు రూ.20లక్షల రుణం
దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించింది.అయితే లాక్ డౌన్ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని రూ.1లక్ష 70వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ఫ్యాకేజీని ప్రకటించింది. దీనిలో భాగంగా స్వయం సహాయక బృందాల(డ్వాక్రా మహిళల)కు రూ.20లక్షల వరకు ఎలాంటి పూచీ కత్తు లేకుండా రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీని ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తమ్ అరవై …
Read More »లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో అత్యున్నస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సహా వైద్య ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్డౌన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?. అక్కడి ప్రజల సహకారం ఎలా ఉంది అనే విషయాలను సీఎం …
Read More »కరోనా గురించి మైకేల్ జాక్సన్ కు ముందే తెలుసా..?
ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వణికించే వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి కల్లోలం సృస్టిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు.కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వూలోమైకేల్ జాక్సన్ ఎల్లపుడు ఫేస్ మాస్కులు హ్యాండ్ గ్లోవ్స్ ధరించేవాడట. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ …
Read More »లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల అమల్లో స్థానిక పోలీసులు,మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులేవరు లేరు.మీకు చేతులెత్తి దండం పెడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ నుండి మంత్రుల వరకు,వార్డు మెంబర్ నుండి మేయరు వరకు అందరూ ప్రజలకు దగ్గరలో ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్లకు సూచనలు,సలహాలు ఇవ్వాలని..కథానాయకులవ్వాలని పిలుపునిచ్చారు. …
Read More »లాక్ డౌన్ తో దేశంలో 9లక్షల కోట్లు నష్టం..
కరోనా వైరస్ ప్రభావంతో ప్రజల ప్రాణాలపైనే కాదు దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది.కరోనా తో దేశంలో పలు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ఆయా రాష్ట్రాల మధ్య ఎగుమతులు,దిగుమతులు వ్యాపార సంబంధాలు నిలిచిపోయాయి. ఎక్కడివారు అక్కడే ఉండటంతో వర్తక వాణిజ్య సంబంధాలు ఆగిపోయాయి.మరోవైపు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడంతో భారత్ ఆర్థిక వ్యవస్థకు రూ.9లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని బార్ …
Read More »