Home / rameshbabu (page 1060)

rameshbabu

పవన్ టార్గెట్ రూ.500కోట్లు

ప్రముఖ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.500కోట్లను సంపాదించడమే లక్ష్యంగా ముందుకుపోనున్నారు . ఇందులో భాగంగా వచ్చే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లోపు పలు సినిమాల్లో నటించి వీటి ద్వారా మొత్తం ఐదు వందల కోట్లను సంపాదించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. పార్టీ నడపడానికి డబ్బు కోసం పవన్ కళ్యాణ్ నటించబోయే ప్రతి మూవీకి రూ యాబై కోట్ల వరకు పారితోషకం తీసుకోవాలని పవన్ …

Read More »

బాలయ్యకు జోడిగా అంజలి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా .. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా,లెజెండ్ చిత్రాలు మంచి ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా.. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. తాజా వీరిద్దరి కాంబినేషన్ పై చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే లేటెస్ట్ మూవీలో …

Read More »

నిర్మాతగా నాగచైతన్య

అక్కినేని వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే అక్కినేని కుటుంబం పేరు చేబితే అక్కినేని నాగేశ్వరరావు,అక్కినేని నాగార్జున,అమల,అన్నపూర్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. వీరి సరసన చేరడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు కన్పిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలిరావడానికి ప్రధాన కారణమైన వారిలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు అన్న‌పూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున‌, ఇత‌ర …

Read More »

టీడీపీ నుండి వైసీపీలో చేరిన నేతకు రాజ్యసభ ..?

ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల ఇరవై తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి జరగనున్న ఈ రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒకటి స్థానాలను దక్కించుకున్న ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి ఈ నాలుగు స్థానాలు దక్కడం ఖాయం అన్పిస్తుంది. ఈ క్రమంలో పెద్దల సభకు ఈ పార్టీలో పోటి ఎక్కువగానే ఉంది. మొదటి నుండి …

Read More »

పూరీ దర్శకత్వంలో పవన్

జనసేన అధినేత ,ఒకప్పటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం బద్రి. ఈ మూవీ తర్వాత ఇరువురు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో …

Read More »

మార్చి 6న ఏపీ బడ్జెట్

ఏపీలో మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల రెండు లేదా మూడో తారీఖు నుండి ఈ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఆరో తారీఖున ఏకాదశి నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇవాళో రేపో ప్రభుత్వ అధికారక ప్రకటన వెలువడనున్నట్లు ఏపీ వర్గాల్లో …

Read More »

నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు

ఎక్కడైన సరే ‘నాయకులు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు.. కానీ, మేము ఓట్లు అయిపోయినంకా సేవ చేద్దామని మీ ముందుకు వచ్చాం.. పట్టణాలను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ‘పట్టణ ప్రగతి’ని ప్రారంభించారు.. సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవా లి.. రెండు నెలల తర్వాత మళ్లీ వార్డుల్లో పర్యటిస్తా’నని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 15వ వార్డులో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయమ్మ, కలెక్టర్‌ …

Read More »

వెలుగులోకి వచ్చిన రేవంత్‌ భూదందా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి భూదందా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని భూమి.. ఎకరం ధర దాదాపు రూ.పాతికకోట్లు. మొత్తం ఏడెకరాల భూమి విలువ రూ.150 కోట్లపైమాటే. ఇంతవిలువైన భూమికి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు ఎవరనే వివరాలు సక్రమంగా లేకపోవడాన్ని అసరా చేసుకుని మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనుముల రేవంత్‌రెడ్డి …

Read More »

వృద్ధురాలికి మంత్రి కేటీఆర్‌ భరోసా

దేవరకొండలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి విదితమే. ఇందులో భాగంగారేకుల ఇల్లుతో తాను పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టిన ఓ వృద్ధురాలికి ఇంటికి చెత్తు (పై కప్పు) వేయిస్తానని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. పట్టణప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణంలోని తొమ్మిదోవార్డులో పర్యటించిన మంత్రికి, నాగమ్మ అనే వృద్ధురాలికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ.. కేటీఆర్‌: అవ్వా నీ పేరేమిటి? వృద్ధురాలు: పానగంటి …

Read More »

రాష్ట్రపతి విందుకు జగన్ వెళ్లకపోవడానికి కారణం చెప్పిన చంద్రబాబు..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింఫ్ ట్రంప్ దంపతులకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చాలా అతి తక్కువమందిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానితుల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat