ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు. 1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా. అయితే ఏ మాత్రం నిరాశ …
Read More »ఢిల్లీకి పవన్… అందుకేనా..?
ప్రముఖ సినీ మాజీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఢిల్లీ నుండి పవన్ కు ఫోన్ కాల్ రావడంతోనే హుటాహుటిన పవన్ ఢిల్లీకి వెళ్లారు అని సమాచారం. రాజధాని తరలింపు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో పవన్ …
Read More »సరిలేరు నీకెవ్వరులో ఆ సీనుకి థియేటర్లల్లో అందరూ లేచి నిలబడి మరి..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై …
Read More »“సరిలేరు నీకెవ్వరు” హిట్టా..?.ఫట్టా..?-రివ్యూ:
మూవీ పేరు-సరిలేరు నీకెవ్వరు నటీనటులు- మహేష్,రష్మిక మంధాన,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,విజయశాంతి,సంగీత దర్శకత్వం –అనిల్ రావిపూడి నిర్మాతలు- అనిల్ సుంకర ,మహేష్ బాబు,దిల్ రాజ్ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ- ఆర్ రత్నవేలు ఎడిటింగ్ – తమ్మిరాజు విడుదల తేది-11.01.2020 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేస్తూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఇండస్ట్రీలో తనకు ఎవరు …
Read More »సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ సీనులో దుమ్ము దులిపిన మహేష్
టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం …
Read More »“సరిలేరు నీకెవ్వరు”లో అదరగొట్టిన విజయశాంతి
దాదాపు పదమూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ రోజు శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీతో లేడీ మెగాస్టార్ విజయశాంతి తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు ఒకవైపు అందాలను ఆరబోస్తూనే మరోవైపు చక్కని యాక్షన్ సినిమాలతో హీరో కమ్ హీరోయిన్ అన్నట్లు అప్పటి టాప్ హీరోలందరికీ పోటీగా …
Read More »అమ్మఒడి పథకం పై కాంగ్రెస్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తమ పిల్లలను పాఠశాలకు పంపితే అమ్మఒడి పథకం కింద రూ. పదిహేను వేల రూపాయలను ఇస్తున్న సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. అయితే అమ్మఒడి పథకంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ” అమ్మఒడి …
Read More »సిరిసిల్లలో జేన్టీయూ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిరిసిల్ల. సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన కాలేజీ సకల సౌకర్యాల నిమిత్తం రూ.300కోట్లు అవసరం అవుతాయని కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. ఈ క్రమంలో మొదటి విద్యాసంవత్సరం కోసం రూ.50-100కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. …
Read More »ఇంగువ తిందాం రండి
ఇంగువను తింటే చాలా లాభాలున్నయంటున్నారు అని పరిశోధకులు.. ఇంగువ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇంగువ తినాలని అంటున్నారు. అందుకే ఇంగువ తింటే ఏమి ఏమి లాభమో ఒక్కసారి తెలుసుకుందాము.. * ఇంగువను ప్రతిరోజూ తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి * ఈ పొడిలోని యాంటీ బయోటిక్ ,యాంటీ వైరల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి * తలనొప్పి …
Read More »మేడారంలో ప్రత్యేక ఆసుపత్రి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మేడారం మహాజాతర జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే మేడారంలో పలు ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది. మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తులకు,ప్రజలకు అవసరమైన సకల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే జాతర జరగనున్న ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మేడారంలో యాబై పడకలతో కూడిన అత్యాధునీక టెక్నాలజీ సౌకర్యాలున్న …
Read More »