Home / rameshbabu (page 1098)

rameshbabu

రెండు సార్లు గర్భాస్రావమైందని హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

తనకు ఒకసారి కాదు రెండు సార్లు గర్భాస్రావం అయిందని టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాట్ బ్యూటీ …బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజోల్ తన గర్భాస్రావంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ” నేను సినీ హీరో అజయ్ దేవగన్ తో నాలుగేళ్లు ప్రేమ,డేటింగ్ చేశాను. ఆ తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి అనంతరం రెండు సార్లు తనకు గర్భాస్రావం …

Read More »

జామకాయ ఎక్కువగా తింటున్నారా..?

జామకాయలను ఎక్కువగా తింటున్నారా..?. అందులో మరి ముఖ్యంగా దోరగా పండిన లేదా గింజలు ఎక్కువగా తిన్న పండ్లను తింటున్నారా..?. అయితే ఇది మీకోసమే. జామకాయలను ఎలా .. ఎందుకు తినాలో ఒక లుక్ వేద్దాము.. * దోరగా పండిన లేదా గింజలు తక్కువగా ఉన్నవాటిని మాత్రమే తినాలి * పచ్చి జామకాయలో పాస్పరిక్,ఆక్సాలిక్ ఆమ్లాలు ఉండటం వలన వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది * ఎక్కువగా గింజలు ఉన్న …

Read More »

కామాంధులకు బలైన ఆవు

వినడానికి వింతంగా ఉన్న కానీ ఇదే నిజం..ఇప్పటివరకు ఆడవారిపై దారుణాలు జరుగుతున్న సంఘటనలు ,వార్తలు మనం చూస్తున్నాము. తాజాగా కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లా మన్నార్ కడ్ సమీపంలోని ముసాపరంబు గ్రామంలో ఒక ఆవుపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వినోద్ అనే పాల వ్యాపారి తనకు చెందిన ఆవుపై కొందరు అత్యాచారం చేసి చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో రగిలిన కార్చిచ్చు హృదయవిదారకంగా ఉందని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఆ బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని అన్నారు. లక్షలాది వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. అగ్నికీలలు త్వరగా చల్లారాలి. ఆస్ట్రేలియాకు మంచి జరగాలి అని ప్రార్థించాలంటూ బుధవారం ట్విట్టర్లో సంతోష్ కుమార్ …

Read More »

ఢిల్లీకి మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు గురువారం దేశ రాజధాని ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్వహించే వింగ్స్ ఇండియా -2020 సన్నాహక సమావేశంలో పాల్గొన్నాల్సిందిగా మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందించారు.ఇందులో భాగంగా కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి మంత్రి కేటీఆర్ …

Read More »

తెలంగాణలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ బడులకు,కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది.ఇందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖు నుండి పదహారు తారీఖు వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. తర్వాత తిరిగి పదిహేడో తారీఖున ప్రారంభమవుతాయి. ఈ నెల పదకొండున రెండో శనివారం కూడా పనిదినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరమంతా రెండో శనివారం కూడా పాఠశాలలకు పనిదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ …

Read More »

రైల్వే ప్లాట్ ఫాం టికెట్ల ధర పెంపు

రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా చోటు చేసుకోనున్న రద్ధీ దృష్ట్యా సికింద్రాబాద్,కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు ప్లాట్ ఫాం టికెట్ ను రూ.10నుండి రూ.20లకు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్లాట్ ఫాం టికెట్ల పెంపును గురువారం రోజు నుండి ఇరవై తేది వరకు వర్తిస్తుంది. పండుగ సందర్బంగా ప్రయాణికులు భారీగా ప్లాట్ ఫాం …

Read More »

నేడు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు గురువారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జులతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జులతో పాటుగా మున్సిపల్ ఎన్నికల బాధ్యులు …

Read More »

అది లేకుండానే రెచ్చిపోయిన రెజీనా

రెజీనా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీ అయిన బక్కపలచు భామ. ప్రస్తుతం ఆమె ఇటు తెలుగు అటు తమిళ భాషాల్లో వరుస సినిమాలతో తన ఉనికిని చాటుకుంటుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా ఈ బక్కపలచు అందాల రాక్షసి యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన నిను వీడని నీడను నేనే ఫేం దర్శకుడు కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాతగా రాజశేఖర్ …

Read More »

వైరల్ అవుతున్న మంత్రి హారీష్ ఫోటో

తెలంగాణ రాష్ట్రం అన్నింటా ప్రథమ స్థానంలో ఉంది.. అక్షరాస్యతలోనూ నంబర్‌ వన్‌గా నిలువాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. అందరినీ అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ కార్యక్రమాన్ని తీసుకున్నదన్నారు. మంగళవారం జేసీ పద్మాకర్‌, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డిలతో కలిసి బుస్సాపూర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు మంత్రి స్వయంగా అక్షరాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat