Home / rameshbabu (page 1122)

rameshbabu

యువతకు మంత్రి హారీష్ రావు పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ పరిధిలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పఠాన్ చెరులో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ మాట్లాడుతూ” నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పఠాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ తయారు చేశారు.పిల్లలు ఆడుకోవడానికి …

Read More »

ఢీ అంటే ఢీ అంటున్న విరాట్ రోహిత్

టీమిండియా కెప్టెన్ ,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ నువ్వా నేనా అంటూ తెగ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అతడికి పోటీగా రోహిత్ శర్మ ఉన్నాడు. 2011,17,18సంవత్సరాల్లో వన్డేల్లో కోహ్లీ అత్యధిక పరుగులను సాధించి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లీ 1288పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అయితే …

Read More »

కాజల్ సాక్షిగా బికినీలో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ ఎవరు..?

అప్పుడు ఎప్పుడో సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ ద్వారా కలర్ ప్రపంచానికి పరిచయమైన ముద్దుగుమ్మ రుహి సింగ్. అప్పటి నుండి వరుస సినిమాల్లేకపోయిన కానీ ఏడాదికి ఒక మూవీ చొప్పున నటిస్తూ తన సినీ కెరీర్ ను సాగిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో ఫేమస్ అయింది. తాజాగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన.. …

Read More »

తాగేసి టీమిండియా మాజీ క్రికెటర్ వీరంగం

టీమిండియాకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ .. సీనియర్ మాజీ క్రికెటర్ తప్ప తాగి వీరంగం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టీమిండియా తరపున ఆడిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ దగ్గర తాగేసి వీరంగం సృష్టించిన వార్త సంచలనం సృష్టిస్తుంది. ప్రవీణ్ ఇంటి పక్కన ఉండే దీపక్ శర్మ తన తనయుడితో కల్సి ఒక బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ …

Read More »

రజనీ అభిమానులకు శుభవార్త

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ..హీరోయిన్ గా నయనతార.. హాట్ బ్యూటీస్ నివేదా థామస్ ,మరో హీరో సునీల్ శెట్టి కీలక పాత్రల్లో .. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో .. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ దర్భార్. రజనీ కాంత్ అభిమానులకు ఈ చిత్రం యూనిట్ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ …

Read More »

గూగుల్ లో జగన్.. ట్విట్టర్లో బాబు

ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నువ్వా.. నేనా అంటూ పోటీ పడుతున్నారు. వీరిద్ధరి మధ్య గూగుల్ ,ట్విట్టర్ లో పోటీ నెలకొన్నది. ఈ ఏడాది గూగుల్ ఎక్కువమంది వెతికిన ఏపీ రాజకీయ నాయకుడిగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిలిచారు. ఆయన తర్వాత జనసేన అధినేత పవన్ …

Read More »

KGF2 అభిమానులకు గుడ్ న్యూస్

KGF ఛాప్టర్ 1 సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి విదితమే. విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ.రాకింగ్ స్టార్‌ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘కె.జి.యఫ్‌ – చాప్టర్ 1’ ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ. 250 …

Read More »

సీతాఫలం వలన లాభాలు ఎన్నో..!

సీతాఫలం తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ సీతాఫలం తినాలి అని అంటున్నారు. మరి సీతాఫలం తింటే లాభాలెంటో తెలుసుకుందాం.. * డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి * గాయాలు తొందరగా తగ్గుతాయి * దేహంలోని వ్యాధికారక క్రిములు తొలగిపోతాయి * మొటిమలు రాకుండా ఉంటాయి * గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి * చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది * …

Read More »

దిశ కేసులో షాకింగ్ నిజాలు

తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు దిశను అతిదారుణంగా అత్యాచారం జరిపి.. ఆ తర్వాత చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి విదితమే. ఈ కేసును చేధించిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా కేసును సంఘటన స్థలంలో విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి దిగడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అయితే …

Read More »

మోదీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శనివారం జరిగిన భారత్ బచావో ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” ప్రధానమంత్రి నరేందర్ మోదీ నియంతృత్వ విధానాలను ఎండగట్టేందుకే ఈ ర్యాలీ అని ఆయన పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు నిర్ణయం వికటించి ఆర్థిక పరిస్థితి మందగించింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat