తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్లు,కండక్టర్లకు ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తని తెలిపారు. గురువారం విడుదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సమయం .. సందర్భం చూడకుండా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు …
Read More »టీపీసీసీకి కొత్త బాస్
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరి తన సతీమణి అయిన ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన సంగతి విదితమే. గురువారం విడుదలైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై నలబై మూడు …
Read More »ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది కొంతమంది ఆత్మహాత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహాత్యకు ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డినే ప్రధాన కారణమని హైదరాబాద్ మహనగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ డ్రైవర్ రాజు పిర్యాదు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం …
Read More »బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి,టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరీతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. మరో …
Read More »43,624ఓట్ల మెజారిటీతో సైదిరెడ్డి ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో దిగారు. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి రౌండ్ నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి …
Read More »ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లోకేష్.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి ,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారా..?. అంటే అవుననే విమర్శిస్తున్నారు అధికార వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ నాయుడ్ని నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఇందుకు చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు …
Read More »కాంగ్రెస్ కంచుకోటకు కారు బీటలు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అడ్డా.. అందులో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ ఇలాఖా. అందులోనూ ఆ పార్టీ తెలంగాణ విభాగ అధ్యక్షుడు.. నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో …
Read More »హుజూర్ నగర్ ఫలితాలపై కన్పించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా పలు డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సిబ్బంది సమ్మె ప్రభావం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమే అని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మొదలైన ఉప ఎన్నికల …
Read More »హర్యానాలో అధికారానికి సమదూరంలో బీజేపీ,కాంగ్రెస్
హర్యానా రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వెలువడుతున్నాయి. మొత్తం రాష్ట్రంలోని తొంబై అసెంబ్లీ స్థానాలకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ లో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ పార్టీ 38,కాంగ్రెస్ 33,ఇతరులు 29 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో మరో …
Read More »హుజూర్ నగర్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మొదటి రౌండ్ …
Read More »