తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ రోజు శనివారం నుంచి సమ్మెకు దిగిన సంగతి విదితమే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే బస్సులు ఆయా డిపోలకు పరిమితమైపోయాయి. అయితే పండుగ సీజన్లో ఆర్టీసీ సమ్మెతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ చర్యలను తీసుకుంది.మరోవైపు సమ్మెకు దిగిన కార్మికులపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఆయా …
Read More »హైదరాబాద్ దే అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరోసారి ప్రపంచ ఖ్యాతి దక్కింది. ప్రపంచంలోనే ఆకర్షణీయ నగరాల జాబితాల్లో చోటు లభించిన ఇండియాలోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కు అగ్రస్థానం దక్కింది. ఆ తర్వాత స్థానాల్లో దేశ రాజధాని ఢిల్లీ,ముంబాయి నిలిచాయి. అయితే మొత్తం ప్రపంచంలో 102 ఆకర్షణీయ నగరాల్లో హైదరాబాద్ కు అరవై ఏడు స్థానం దక్కింది. సింగపూర్ నగరానికి మొదటి స్థానం. జ్యూరిచ్ నగరానికి రెండో …
Read More »తెలంగాణ హరితహారానికి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని ,అడవుల శాతాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కార్యక్రమం హరితహారం. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజానీకం కూడా పాల్గోని తమవంతు పాత్ర పోషిస్తూ మొక్కలను నాటుతూ హరితహారం లో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో హరితహారానికి అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. బ్రెజిల్ లో జరిగిన పచ్చదనం పెంచేందుకు,అటవీ పునరుద్ధరణకు చేపడుతున్న చర్యల …
Read More »ఎమ్మెల్యే ఆర్కే రోజా జీతభత్యాలు నెలకు రూ.3.82లక్షలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు, నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆ పార్టీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీఐఐసీ చైర్మన్ పదవీతో గౌరవించిన సంగతి విదితమే. ఇటీవలే ఆర్కే రోజా చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో చైర్మన్ గా ఆర్కే రోజాకు నెలకు రూ.3.82 లక్షల ను జీత భత్యాలుగా కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చింది. ఇందులో …
Read More »ధోని,రోహిత్ లను దాటిన హర్మన్ ప్రీత్
టీమిండియా మహిళల ట్వంట్వీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ చాలా అరుదైన రికార్డును దక్కించుకుంది. సౌతాఫ్రికా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న నాలుగో టీ ట్వంటీ మ్యాచుతో వంద టీ20మ్యాచ్ లు ఆడిన తొలి టీమిండియా ప్లేయర్(మహిళలు లేదా పురుషులు)గా రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కు టీమ్ మేనేజ్మెంట్ స్పెషల్ క్యాప్ ను అందజేసింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (98),రోహిత్ శర్మ (98)టీ ట్వంటీ మ్యాచ్ …
Read More »తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.హైదరాబాద్ మెట్రో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు,ఉద్యోగులు ఈ నెల ఐదో తారీఖు నుంచి నిరావదిక సమ్మెను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో తన సర్వీసుల సమయాన్ని పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. దీంతో మార్నింగ్ ఐదు గంటల నుంచి ఆర్ధరాత్రి పన్నెండున్నర వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రద్ధీని పురస్కరించుకుని అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన …
Read More »జడేజా రికార్డు
టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200వికెట్లను పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్ గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఏపీలోని విశాఖపట్టణంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డేన్ పీడ్త్ ఎల్గర్ ను ఔటు చేయడంతో మొత్తం నలబై నాలుగు టెస్టు మ్యాచుల్లో రెండోందల వికెట్లను దక్కించుకున్న ఆటగాడిగా పేరుగాంచాడు. …
Read More »రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ‘వేపకాయల బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడూతూ, మనం గత ఐదు రోజులుగా జరుపుకుంటున్న పపు బతుకమ్మ, నృత్య బతుకమ్మ, వాద్య బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ… ఇలా మనం జరుపుకునే పండుగలు మన సాంప్రదాయాలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడేవిగా ఉంటాయని, అలాగే ఈరోజు జరుపుకునే …
Read More »సైరా చూసిన లోకేశ్
టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …
Read More »ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి ఇరవై మూడు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఇరవై నాలుగు నుంచి నలబై రెండుకు పెంచాలి. …
Read More »