తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలు ద్వారా శాశ్వత పేదరిక నిర్మూలనకు, వివక్ష రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా దార్శనికత కలిగిన ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రాసిన “చుక్కాని- సంక్షేమానికి పునర్నిర్వచనం” అనే పుస్తక తొలిప్రతిని కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ …
Read More »తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలి-సీఎంలు కేసీఆర్,జగన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …
Read More »ఫ్యూజీ రియల్ హీరో.. వీడియో వైరల్..!
సరిగ్గా రెండేళ్ళ వయస్సున్న పాప ప్రాణాలను కాపాడిన ఫ్యూజీ జబాత్(17) అనే యువకుడిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఇంతకూ ఫ్యూజీ ఏం చేశాడంటే.. ఆడుకుంటూ రెండో అంతస్థు నుంచి పడిపోయిన పాపను సరిగ్గా నేలమీద పడిపోయే క్షణంలో పట్టుకుని కాపాడాడు. ఇస్తాంబుల్లోని ఫాతీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాప తల్లి వంటగదిలో ఉన్న సమయంలో దోహ మహమ్మద్(2) అనే పాప కిటికీ వద్దకు వెళ్లింది. కిటికీ నుంచి బయటకు …
Read More »ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా అతడి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ గారు అండగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు …
Read More »పుణ్యస్నానమాచరించిన స్వాత్మానందేంద్ర
సన్యాస దీక్ష అనంతరం తొలిసారిగా రుషికేష్ స్వామి స్వాత్మానందేంద్ర చేరుకున్నారు. మహాస్వామి స్వరూపానందేంద్ర ఆదేశాలతో చాతుర్మాస్య దీక్షకు ముందు పవిత్ర గంగానదీ తీరంలో ఆయన పుణ్యస్నానమాచరించారు.
Read More »ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ వెనక అసలు కారణం ఇదే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్ సమక్షంలోనూ చర్చించారు. దీనికి …
Read More »విజయనిర్మలకు తీరని చివరి కోరిక ఇదే..!
ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ప్రముఖ దర్శక నిర్మాత నటి అయిన విజయనిర్మల అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే. విజయనిర్మల మృతితో కృష్ణకుటుంబ సభ్యులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు,టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు హీరోయిన్ నటిస్తూనే మరోవైపు దాదాపు నలబై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు ఆమె. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో ప్రముఖ …
Read More »ఈ ఫుడ్ తినకపోతే మీ జీవితమే వృధా..!
మనకు తెలియని ప్రపంచ వంటకాల గురించి ఒక లుక్ వేద్దాం స్కాట్లాండ్ యొక్క జాతీయ వంటకమైన హగ్గీస్.. దిన్ని మెత్తని బంగాళాదుంపలు,టర్నిప్ లు మరియు విస్కీ సాస్ లతో కలిపి తయారుచేస్తారు. స్కాండినేవియన్ వంటకాలు చేపలు,బంగాళాదుంపలు,పందిమాంసం మరియు బెర్రీలతో చేస్తారు బ్రెడ్ ,వైన్ మరియు చీజ్ లేకుండా ప్రెంచ్ భోజనం పూర్తికాదు. ఆస్ట్రేలియన్ వంటకాలు బ్రిటీష్ మరియు తూర్పు యూరోపియన్లు రుచులను కలిగి ఉంటుంది. థాయ్ వంటకాలు ప్రధాన రుచులు …
Read More »వానకాలంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..?
వానకాలంలో జలుబు,జ్వరం చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. కావున ఇప్పుడు చెప్పబోయే సూచనలు,సలహాలు పాటించి ఈ సీజన్లో వీటి భారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు రుతుపవనాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే డెంగ్యూ,మలేరియా మరియు పలు అంటువ్యాధులు సోకుతాయి. కాబట్టి ఇవి రాకుండా చూస్కోవాలి ఈ కాలంలో స్ట్రీట్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ తినవద్దు. ఫ్రీకట్ ఫుడ్స్ తినడం మానేయాలి. చాలా ఎక్కువగా మంచినీరు త్రాగాలి. ప్రతిరోజు వ్యయామం అవసరం..వానకాలంలో మాంసం …
Read More »డేంజరస్ గేమ్ ఆడుతున్న జగన్..
ఈ మాట కామెడీ గా అనిపించవచ్చు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్..కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు దేశం లో ఒక పేర్లల్ గవర్నమెంట్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి ప్రభుత్వాలలో ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న ఒక బలమైన వ్యవస్థకు ఎదురుగా జగన్ వెళ్తున్నాడు…ఈదేశం లో అతి పెద్ద వ్యాపారం విద్య,వైద్యం ఈ రెండు కార్పొరేట్ చేతిలో ఉన్న వ్యవస్థలు. వీటిలో …
Read More »