Home / rameshbabu (page 1315)

rameshbabu

అటల్ జీ మరణం గురించి వ్యక్తిగత కార్యదర్శి షాకింగ్ కామెంట్స్..!

మాజీ ప్రధానమంత్రి,బీజేపీ సీనియర్ నేత,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి మొన్న గురువారం సాయంత్రం మృతి చెందిన సంగతి విదితమే. భారత ఆర్థిక వ్యవస్థను,రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన వారిలో ఒకరైన అటల్ మృతిని తట్టుకోలేక యావత్తు భారతవాని విషాదవదనంలో మునిగిపోయింది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలోని యమునా నది తీరంలో స్మృతి స్థలి వద్ద అటల్ అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో …

Read More »

జనసేన పార్టీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ..!

ఏపీలో ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వలసల పర్వం మొదలైనట్లే ఉంది. ఇప్పటికే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి . ఈక్రమంలో పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ల అంశం …

Read More »

ఏపీ టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈక్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగను అని ఏకంగా ప్రకటించేశారు. గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలతో పాటుగా విభజన చట్టంలో హామీలైన ప్రత్యేక హోదా,విశాఖకు రైల్వే జోన్ లాంటి హామీలను కేంద్ర ప్రభుత్వం చేత నేరవెర్చడంలో విఫలమవ్వడంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో …

Read More »

ఏపీ మాజీ ఎంపీ మృతి..!

ఏపీలోని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొందిన మాజీ ఎంపీ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు.. ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె అయిన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య ఈ రోజు మృతి చెందారు. మాజీ ఎంపీ మృతి పట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతో పాటు పలువురు సంతాపం తెలిపారు..

Read More »

వాజ్ పేయి అంత్యక్రియల్లో అమిత్ షా కాలు మీద కాలేసుకోని దర్జాగా..!

ఒకపక్క యావత్తు దేశమంతా విషాదవదనాలతో మునిగితేలుతుంది. మాజీ ప్రధాన మంత్రి,రాజకీయ కురువృద్ధుడు,భారతరత్న అటల్ బీహారి వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. ఈ రోజు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ మహనగరంలో యమునా నది తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఈసమయంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదమైంది. …

Read More »

టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..!

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈక్రమంలో గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి ఎండీ అంకూస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ …

Read More »

అఖరికీ వాజ్ పేయి ను వదలని ఏపీ సీఎం చంద్రబాబు..!

ఊరంతా ఒకదారి అయితే ఊసకండ్లనొడిది మరొక దారి అన్నట్లు ఉంది ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీరు. ఒకపక్క దేశ రాజకీయాలను ,అభివృద్ధిని తన చతురతతో మార్చి భారత రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మాజీ ప్రధానమంత్రి ,భారతరత్న వాజ్ పేయి నిన్న గురువారం సాయంత్రం మరణించిన సంగతి తెల్సిందే. అయితే వాజ్ పేయి మరణాన్ని యావత్తు భారతనీకం …

Read More »

వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!

మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా …

Read More »

బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..!

ఏపీలో అధికారక టీడీపీలోకి వైసీపీ నుండి వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో రాష్ట్రంలో పార్వతీపురం మున్సిపాలిటీ కి చెందిన వైసీపీ కౌనిలర్లు ,కార్యకర్తలు ఎమ్మెల్సీ డి.జగదీష్ సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి చెందిన కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివాస్ ,జ్యోతీతో పాటుగా కౌన్సిలర్లుగా బరిలోకి దిగిన పలువురు నేతలు,ఆ పార్టీ …

Read More »

నాటి నాయకుల త్యాగ ఫలితమే నేడు జాతి అనుభవిస్తున్న ఫలం-NOA కన్వీనర్ లక్ష్మణ్.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి సేవ సమితి, గీతం కల్చర్ & సోషల్ ఆర్గనైజేషన్.మరియ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు సెంట్రల్ ఎంపీలోయ్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఎనమిది తండా పెద్దవురా మండలం ,నల్గొండ జిల్లాలోని రామవత్ భోజ్య నాయక్ గారి స్వగృహం నందు బంజారా జాతి గాంధీ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భోజ్య నాయక్ ఘాటు మాట్లాడుతూ తన పూర్వ అనుభవాలను నెమరివేసుకున్నారు.అప్పటి నాగార్జున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat